Home Search
మృతదేహాల - search results
If you're not happy with the results, please do another search
జంపన్న వాగులో మృతదేహాలు లభ్యం
ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్న వాగులో ఈ నెల 12 న గల్లంతైన భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కొత్తకొండాపూర్ కు చెందిన బంగారి శ్యామల్ రావు,...
చెరువులో బాలికల మృతదేహాలు….
నిర్మల్: చెరువులో మూడు మృతదేహాలు కనిపించిన సంఘటన నిర్మల్ జిల్లా తానూర మండలం సింగన్గావ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సింగన్గావ్లో చెరువులో మూడు మృతదేహాలు తేలియాడుతుండడంతో పోలీసులు బయటకు తీశారు....
గంగా నదిలో మరో ఆరు మృతదేహాలు లభ్యం
ఫతేపూర్(యుపి): కొవిడ్-19తో మరణించినవారిగా అనుమానిస్తున్న మరో ఆరు మృతదేహాలు ఉత్తర్ ప్రదేశ్లోని గంగానదిలో లభించాయి. ఆదివారం ఉదయం కొన్ని మృతదేహాలు గంగా నదిలో తేలియాడుతూ కనిపించాయని ఫతేపూర్ సదర్ తహసిల్ సబ్ కలెక్టర్(ఎస్డిఎం)...
కరోనా… మృతదేహాలను నదిలో పడేసి…..
లక్నో: కరోనా వైరస్ తో మృతి చెందిన వారి శవాలను రప్తి నదిలో పడేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బల్రాంపూర్ లో జరిగింది. ఇద్దరు వ్యక్తులు కరోనాతో చనిపోవడంతో వారి మృతదేహాలను...
గంగానదిలో కుప్పలు తెప్పలుగా మృతదేహాలు
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లా దేవరఖ్ ఘాట్ వద్ద మృతదేహాలు కుప్పలు తెప్పలుగా కనిపించాయి. కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలను ఇసుకలో పాతిపెడుతున్నారని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వాధికారులు...
యుపిలో గంగానదిలో మరో 7 మృతదేహాలు లభ్యం
నదిలో కొట్టుకొచ్చిన మొత్తం 52 మృతదేహాలు
బలియా(యుపి): మరో ఏడు మృతదేహాలు గంగానదిలో బుధవారం కొట్టుకురావడంతో ఇప్పటివరకు ఉత్తర్ ప్రదేశ్ బలియా జిల్లాలోని గంగానదిలో లభించిన మృతదేహాల సంఖ్య 52కి చేరుకుంది. కొవిడ్-19 కారణంగానే...
గంగానదిలో మృతదేహాల కలకలం..
పాట్నా: బీహార్ లోని బక్సర్ జిల్లాలో మృతదేహాల కలకలం రేగింది. గంగానదిలో కిలోమీటర్ పరిధిలో 150 మృతదేహాలను గుర్తించారు. కరోనాతో చనిపోయినవారి మృతదేహాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో కొన్ని మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకురాగా,...
చెరువులో కవలల మృతదేహాలు… అపస్మారక స్థితిలో జంట
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా చింతపర్తివారి పల్లెలో మంగళవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. నడిమోడుకుంట చెరువులో ఇద్దరు పిల్లల మృతదేహాలు కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం. చెరువు పక్కన ఉండే పొదల్లో...
ఒకే ఇంట్లో ఐదు మృతదేహాలు….
ఛండీగఢ్: ఒకే ఇంట్లో ఐదుగురిని హత్య చేసిన సంఘటన పంజాబ్లోని టారన్టార్న్ ప్రాంతంలో జరిగింది. మృతులలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురుతో పాటు డ్రైవర్ ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బ్రిజల్...
కరోనా మృతదేహాల మాయంపై విచారణకు సిపి అంజనీకుమార్ ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు మాయం కావడంపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ విచారణకు ఆదేశించారు. గతంలో బేగంపేటకు చెందిన వ్యక్తి కరోనాతో మృతిచెందగా వేరే వ్యక్తి మృతదేహాన్ని స్మశానవాటికకు...
మృతదేహాలకు ఎంజిఎంలో శవపరీక్ష పూర్తి…
వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంటలో బావి నుంచి వెలికితీసిన తొమ్మిది మృతదేహాలకు ఎంజిఎం ఆస్పత్రిలో శవపరీక్ష పూర్తి అయింది. ఈ ఘటనపై పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. షకీల్...
గొర్రెకుంట బావిలో తొమ్మిది మృతదేహాలు
వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామశివారులో ఓ కోల్డ్స్టోరేజీ ఎదురుగా ఉన్న బావిలో నిన్న బావిలో 4 మృతదేహాలు బయటపడ్డాయి. తాజాగా మరో ఐదు మృతదేహాలను అధికారులు గుర్తించి...
చెరువులో ముగ్గురు అక్కా చెల్లెళ్ల మృతదేహాలు…. తండ్రిపై అనుమానం
బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్లో విషాదం చోటుచేసుకుంది. రాజారామ్ దుబ్బ చెరువులో ముగ్గురు అక్కా చెల్లెళ్లు మృతి చెందారు. మృతులు అఫీయా(10), మహీన్(9), జోయా(7)గా గుర్తించారు. కుటుంబ కలహాలతో తండ్రి...
20 రోజుల క్రితం మునిగిన కారులో 3 మృతదేహాలు
మృతులు ఎంఎల్ఎ దాసరి మనోహర్రెడ్డి సోదరి, బావ, వారి కూతురు వినయశ్రీ కాలువలో పడిపోయిన మహిళ కోసం గాలిస్తుండగా బయటపడిన కారు
తిమ్మాపూర్: మండలంలోని అల్గునూర్ గ్రామంలో గల కాకతీయ కాలువ ప్రమాదాలకు నెలవుగా...
కాకతీయ కాలువలో కారు…. మూడు మృతదేహాలు గుర్తింపు
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాకతీయ కాలువలో పడిన కారులో మూడు మృతదేహాలు కనిపించాయి. ఆదివారం రాత్రం బైక్ ప్రమాదంలో మహిళ కెనాల్ కొట్టుకుపోవడంతో కాకతీయ కెనాల్కు నీటిని అధికారులు...
ఢిల్లీలో దారుణం.. ఓ ఇంట్లో 5 మృతదేహాలు లభ్యం
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలోని భజన్పురా ప్రాంతంలోగల ఒక ఇంట్లో బుధవారం ఐదు మృతదేహాలు లభించాయి. మృతదేహాలు కుళ్లిపోయే దశలో ఉండడంతో వీరంతా కొద్ది రోజుల క్రితమే మరణించి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మరణించిన...
నేపాల్ హోటల్లో 8 కేరళ టూరిస్టుల మృతదేహాలు
ఖాట్మండు: నేపాల్లో విహార యాత్ర కోసం కేరళ నుంచి వచ్చిన ఎనిమిది మంది పర్యాటకులు ఒక హోటల్ గదిలో మంగళవారం ఉదయం మరణించారు. హోటల్ గదిలో అమర్చిన గ్యాసు హీటర్ నుంచి వెలువడిన...
రాయిటర్స్ ఫోటోగ్రాఫర్ కు 2024 వరల్డ్ ప్రెస్ ఫోటో అవార్డు
పారిస్: రాయిటర్స్ ఫొటోగ్రాఫర్ మొహమ్మద్ సలీం గురువారం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 2024 వరల్డ్ ప్రెస్ ఫోటోఅవార్డు పొందారు. పాలస్తీనా మహిళ తన ఐదేళ్ల మేనకోడలి మృతదేహాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఊయెల ఊపుతున్న...
భారీ ఎన్కౌంటర్
దట్టమైన అడవి ఒక్కసారిగా ఎరుపెక్కింది. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు సెగలు కక్కుతుంగా తూటాల ప్రవాహం సాగింది. బుల్లెట్లు శరీరాల్లోంచి దూసుకెళ్తుంటే అటవీ నేల రక్తసిక్తమైంది. లోక్సభ ఎన్నికల వేళ చత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్...
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 18మంది మావోలు హతం
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాంకేర్ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నారు. ఈ కాల్పుల్లో 18మంది మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్ ప్రాంతంలోని చోటేబైథియా పోలీస్ స్టేసన్ పరిధిలోని...