Home Search
మృతి - search results
If you're not happy with the results, please do another search
అమెరికాలో రోడ్డుప్రమాదం: ఎపి విద్యార్థి మృతి
న్యూయార్క్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా పర్చూరు మండలం బోడవాడకు చెందిన ఆచంట రేవంత్(22) బీటెక్...
అమెరికాలో బిడ్డకు జన్మనిస్తూ హైదరాబాద్ మహిళ మృతి
అంత్యక్రియల సాయం కోసం భర్త వినతి
న్యూజెర్సీ: చదువు, ఉద్యోగం, వ్యాపారం తదితర కారణాలతో ఎంతో మంది విదేశాల్లో స్థిరపడుతుంటారు. అక్కడ వారు పడే ఇబ్బందులు ఇంతా అంతా కావు. విదేశాల్లో మరణించే వారి...
డ్రైనేజ్ గుంత లో పడి వృద్ధుడి మృతి
డ్రైనేజ్ పైప్ లైన్ కోసం తవ్విన గోతిలో పడి ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటనా నగరంలోని టోలిచౌకి పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గులాం మహమ్మద్ అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు గుంతలో...
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి
అమెరికాలోని పోర్టుల్యాండ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కొణకంచికి చెందిన మహిళ గీతాంజలి ,భర్త, కుమారుడు తీవ్రంగా గాయపడగా, ఆమె కూతురు హానిక అక్కడికక్కడే మృతి...
ఎన్కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి
మంగళవారం ఉదయం మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి...
ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ కమాండర్లు మృతి
సోమవారం సిరియా రాజధాని డమాస్కస్ లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో ఏడుగురు అధికారులు మృతి చెందారు. ఈ దాడి ఇజ్రాయెల్ పనేనని ఇరాన్ ఆరోపించింది.ఎఫ్-35 యుద్ద విమానాలతో దాడికి పాల్పినట్లు...
ద్వారకలో ఘోర అగ్ని ప్రమాదం.. చిన్నారితో సహా నలుగురు మృతి
అలహాబాద్: గుజరాత్ లోని ద్వారకలో ఆదిత్య రోడ్డులోని ఓ అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో ఆదివారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ చిన్నారి...
భార్య ముందే చెరువులో మునిగి భర్త మృతి
మేడ్చల్: భార్య ముందే భర్త చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాచుపల్లి మండల కేంద్రంలో హన్మంత్,...
రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి
అమరావతి: నవదంపతులు గ్రామ దేవత పండుగకు వెళ్లి వస్తుండగా బైక్ను లారీ ఢీకొట్టడంతో నవ వధువు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం గతరపువలసలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......
పచ్చి చేప గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి
మహబూబ్నగర్: పచ్చి చేప గొంతులో ఇరుక్కొని ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నీల్యానాయక్(45) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి...
జమ్మూ కాశ్మీర్ లో విషాదం.. టాక్సీ లోయలో పడి 10మంది మృతి
జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టాక్సీ లోతైన లోయలో పడిపోవడంతో 10మంది మృతి చెందారు. ఈ విషద సంఘటన రాంబన్ ప్రాంతంలోని బ్యాటరీ చష్మా సమీపంలో జమ్మూ-శ్రీనగర్...
కశ్మీరులో రోడ్డు ప్రమాదం..10 మంది వలస కార్మికుల మృతి
జమ్మూ కశ్మీరులోని శ్రీనగర్-జమ్మూ హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి 10 మంది మరణించారు. ఒక పాసింజర్ వాహనం అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని, శుక్రవారం తెల్లవారుజామున 1.30...
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
లక్నో: గ్యాంగ్స్టర్, మాజీ ఎంఎల్ఎ ముఖ్తార్ అన్సారీ(63) గుండెపోటుతో చనిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్లో జరిగింది. వివిధ కేసులలో ముఖ్తార్ 2005 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
గాలి పంపును స్నేహితుడి మర్మాంగంలోకి చొప్పించి… మృతి
బెంగళూరు: సరదా కోసం స్నేహితుడి మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్ చొప్పించి, అనంతరం ఎయిర్ ఆన్ చేయడంతో యువకుడు మృతి చెందిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. సంపెగహళ్లి ప్రాంతంలో మురళి...
లోయలో పడిన కారు: 10 మంది మృతి
శ్రీనగర్: కారు లోయలో పడి 10 మంది మృతి చెందిన సంఘటన జమ్మూ కశ్మీర్లోని రంబాన్ జిల్లాలో జరిగింది. చెస్మా ప్రాంతంలోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఎస్యువి కారు అదుపు తప్పి 300...
అమెరికాలో గుండెపోటుతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
హైదరాబాద్: తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అమెరికాలో హార్ట్ ఎటాక్తో చనిపోయాడు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం వంగ సుదర్శన్ రెడ్డి నగర్లో చిట్టోజు ప్రమీల, మదనాచారి అనే దంపతుల పెద్ద కుమారుడు...
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సీఆర్పీఎస్ బలగాలు, మావోయిస్టుల మధ్య బుధవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చీకరుబట్టి-పుస్బాక అటవీ ప్రాంతంలో కార్డెన్ సెర్చ్ చేపట్టిన...
గుండెపోటుతో 14 ఏళ్ల విద్యార్థి మృతి
కరోనా తర్వాత గుండెపోటుతో చనిపోయేవారి మరణాలు ఎక్కువయ్యాయి. గతంలో పెద్ద వయసు ఉన్నవారికి ఎక్కువగా గుండె పోటు వస్తుండేది. కానీ, పరిస్థితి మారింది. టీనేజ్ పిల్లలు కూడా గుండెపోటుతో మృతి చెందుతున్నారు. తాజాగా...
హోలీ వేడుకల్లో విషాదం… నదిలో మునిగి నలుగురు మృతి
మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారే...
సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ
మనతెలంగాణ/ఆసిఫాబాద్ ప్రతినిధి (కౌటాల): హోలీ పండుగ వేళ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటు సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో స్నానానికి అని...
లండన్ లో భారత పిహెచ్ డి విద్యార్థిని మృతి
లండన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్ పిహెచ్ డి విద్యార్థిని మృతి చెందింది. భారత్ కు చెందిన 33ఏళ్ల చేష్ఠా కొచ్చర్ అనే విద్యార్థిని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పిహెచ్...