Home Search
మొక్కలు - search results
If you're not happy with the results, please do another search
ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి
సత్తుపల్లి : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సత్తుపల్లి డివిజన్ అటవీశాఖ ఆధ్వర్యంలో సత్తుపల్లి అర్బన్ పార్క్ వద్ద నిర్వహించిన హరితోత్సవం కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు...
హరితహారం మొక్కలు నాటడం నా అదృష్టం
దమ్మపేట : హరితహారం మొక్కలు నాటడం అదృష్టంగా భావిస్తున్నానని అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ హరితోత్సవంలో భాగంగా సోమవారం ప్రభుత్వ గురుకుల బాలికల కళాశాల ప్రాంగణంలో ఎమ్మెల్యే మెచ్చా...
సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలి
హరితహారం దేశంలోనే బృహత్తర కార్యక్రమం
రితనిధిని ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్
హరితోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
పెద్దేముల్: ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని తాండూరు ఎమ్మెల్యే...
ఎస్టీపీ ప్రాంగణాల్లో సుగంధ ద్రవ్యాల మొక్కలు నాటుతాం: దాన కిషోర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన హరితోత్సవంలో జలమండలి ఎండీ దాన కిశోర్ ఫతేనగర్ మురుగు నీటి శుద్ధి కేంద్రం ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ...
మొక్కలు నాటిన టిఎస్ఆర్డిసి చైర్మన్ మెట్టు శ్రీనివాస్
హైదరాబాద్ : తన జన్మదినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ చేపట్టినగ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎర్రమంజిల్ కాలనీలోని తన కార్యాలయ ఆవరణలో తెలంగాణ స్టేట్ రోడ్డు డెవలప్మెంట్...
హైవే దారిలో మరిన్ని మొక్కలు పెంచాలి
తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని జాతీయ రహదారి పొడువున ఇరువైపులా 19న చేపట్టే హరితహారం కార్యక్రమంలో మరిన్ని మొక్కలను పెంచేలా ప్లాన్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా మున్సిపల్...
పర్యావరణం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలి
కూసుమంచి: పర్యావరణాన్ని కాపాడడానికి అందరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కూసుమంచి మండల...
మొక్కలు నాటారు.. అడ్డువస్తున్నాయని నరికేశారు
ఇల్లంతకుంట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి మొక్కల సంరక్షణకు కృషి చేస్తోంది. ప్రతి గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం జరుగుతుంది. కానీ...
పెద్దమ్మ తల్లికి మొక్కలు చెల్లించిన భక్తులు
పాల్వంచ రూరల్ : మండల పరిధి కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్యలో కొలువై ఉన్న (శ్రీ కనకదుర్గ) పెద్దమ్మతల్లి దేవాలయం అధిక సంఖ్యలో వచ్చిన భక్తులతో ఆదివారం సందడిగా మారింది. భక్తులు అమ్మవారికి...
మొక్కలు నాటిన దసరా ఫేమ్ సోనియా
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రోజు రోజుకు వటవృక్షంలా ఎదుగుతోంది. తాజాగా దసరా మూవీ ఫేమ్ యాంకర్, నటి సోనియా చౌదరి జూబ్లీహిల్స్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నటి సోనియా చౌదరి మాట్లాడుతూ...
‘మొక్కలు నాటడమే కాదు.. సంరక్షణ బాధ్యతలు చేపట్టాలి…’
గ్రీన్ ఇండియా ఛాలెంజ్
మన తెలంగాణ/హైదరాబాద్ : సింగపూర్ టౌన్ షిప్ గేటెడ్ కమ్యూనిటీలో రజితారెడ్డితో పాటు గేటెడ్ కమ్యూనిటీలోని మహిళలు, దీపికారెడ్డి దీపాంజలి నాట్య కళాశాల బృందం కీర్తన మొక్కలు నాటారు. ఈ...
మొక్కలు నాటిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా శంషాబాద్లోని పంచవటి పార్కులో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన హీరోయిన్ శ్రీలీల..
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటలిటీలో యంగ్ హీరోయిన్ శ్రీలీల మొక్కలు నాటారు. ఈ...
90వేల మొక్కలు నాటనున్న అపోలో ఫౌండేషన్, ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్..
అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఫౌండర్ ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి 90వ పుట్టిన రోజు వేడుకలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 90వేల మొక్కలను నాటేందుకు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో అపోలో హాస్పిటల్స్...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్… మొక్కలు నాటిన ఎంపి రవిచంద్ర
హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు ఎంపి సంతోష్ కుమార్ మొక్కల్ని నాటడంతో పాటు ప్రజలతో నాటించి వాటి పరిరక్షించడాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోతున్నారని ఎంపి రవి చంద్ర ప్రశంసించారు. తన...
మొక్కలు నాటిన డిసిపి శిల్పవళ్లి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించబడిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగు తుంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటుతూ ఆదర్శంగా నిలస్తున్నారు. ఈ...
ప్రతీ మనిషి ఆరు మొక్కలు నాటాల్సిందే: జగదీష్ రెడ్డి
నల్గొండ : కొన్ని దేశాల్లో ఆక్సిజన్ కొనుక్కుంటున్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. భారత దేశంలోనూ ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితులు వస్తాయన్నారు. ప్రస్తుతం మంచి నీళ్లు కొనుక్కుని తాగుతున్నామని, సిఎం కెసిఆర్ తెలంగాణలో...
మొక్కలు నాటిన చిన్నారి కొనుకటి ఆధ్యారెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నీలోజిపల్లి లో తమ వ్యవసాయ క్షేత్రం...
మొక్కలు నాటిన నటి కావ్య కళ్యాణ్రామ్…
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో బాగంగా జూబ్లీహిల్స్ లో నటి కావ్య కళ్యాణ్ రామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నటి...
మొక్కలు నాటిన షూటర్ ఈషా సింగ్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్క్లో షూటర్ ఈషా సింగ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఈషా సింగ్...