Wednesday, April 24, 2024
Home Search

మొబైల్స్ - search results

If you're not happy with the results, please do another search

గంజాయి ముఠా అరెస్టు

జిల్లేడు చౌదరి గూడెం: నిషేధిత గంజాయిని తరలిస్తున్న ముఠాను శనివారం చౌదరిగూడెం మండలం లాల్‌పహాడ్ వద్ద జరిపిన తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మోతుగూడెం నుంచి...

మొబైల్, టీవీలు ఇకపై చౌక..

న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను కొనుగోలు చేసేవారి శుభవార్త. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను)ని 19 శాతం వరకు తగ్గించింది. ఇది జులై 1 నుంచి అమల్లోకి...
KP Chaudhary drug case

కెపి చౌదరి పోలీస్ కస్టడీ…. సెలబ్రిటీల గుండెల్లో దడ

హైదరాబాద్: సినీ నిర్మాత కెపి చౌదరి అరెస్ట్‌తో సినీ నటులతో ఉన్న డ్రగ్స్ లింక్స్ వెలుగులోకి వస్తున్నాయి. సోమవారం కెపి చౌదరి కస్టడీపై తీర్పు వెలవడనుంది. సైబరాబాద్ పోలీసులు వారం రోజులు అతడిని...
13 more Debar in TSPSC Paper Leak Case

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసు.. రూ.1.63 కోట్ల లావాదేవీలు.

హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో శుక్రవారం కోర్టులో సిట్ చార్జీషీట్ దాఖలు చేసింది. ప్రశ్నాపత్రాల లీక్ కేసులో రూ. 1.63 కోట్ల లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించినట్టుగా చార్జీషీట్‌లో వెల్లడించింది. టిఎస్‌పిఎస్‌సి...
Interstate fake seed gangs busted in Telangana

అంతరాష్ట్ర నకిలీ విత్తనాల ముఠాల అరెస్ట్

హైదరాబాద్: నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న అంతరాష్ట్ర రెండు ముఠాలను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2.65 టన్నుల పత్తి విత్తనాలు, బిజి,...
Lava launches Agni 2 with curved AMOLED display

కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే తో అగ్ని 2ను ప్రవేశపెట్టిన లావా..

న్యూఢిల్లీ: లావా మొబైల్స్ ఈరోజు కట్టింగ్-ఎడ్జ్ టెక్నాలజితో తన ప్రపంచ-స్థాయి అగ్ని 2 5జి స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. ఇది మధ్య-శ్రేణి స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులకు ఒక భారతీయ ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది....

మొబైల్ పోతే కనిపెట్టొచ్చు

న్యూఢిల్లీ : మొబైల్ పోయినా, దొంగిలించినా ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మే 17న ప్రపంచ టెలికాం దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం మొబైల్ బ్లాకింగ్, ట్రాకింగ్ వ్యవస్థను ప్రారంభించనుంది. కేంద్ర టెలికాం...

నకిలీ ఇన్సూరెన్స్ ముఠా అరెస్టు

సిటిబ్యూరోః నకిలీ ఇన్సూరెన్స్ ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి మూడు కార్లు, రూ.6లక్షల నగదు, ఎయిర్‌గన్, బ్యాంక్‌లో ఫ్రీజ్...
India imports increased from China

కార్పొరేట్ల కోసం దిగుమతులు!

చైనా నుంచి తమ ఆర్థిక వ్యవస్థను విడగొట్టుకోవాలని కోరుకోవటంలేదని అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్ తాయి 2023 ఏప్రిల్ 20న జపాన్ రాజధాని టోకియోలో చెప్పారు. 2022-23లో చైనా నుంచి మన దిగుమతులు...
Matter deal with Flipkart for pre booking of Aera e-bike

ఈవీ గేర్డ్‌ బైక్‌ ఎరా ప్రీ బుకింగ్‌ కోసం ఫ్లిప్‌కార్ట్‌తో మ్యాటర్‌ భాగస్వామ్యం..

టెక్‌ ఇన్నోవేషన్‌ స్టార్టప్‌ మ్యాటర్‌, నేడు భారతదేశంలో దేశీయంగా వృద్ధి చెందిన ఈ –కామర్స్‌ మార్కెట్‌ ప్రాంగణం ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యంతో వినియోగదారులు అత్యంత సౌకర్యవంతంగా మ్యాటక్‌ ఎరా...
Ukraine-Russia War

రష్యాలో సరుకులయిపోతున్నయ్.. ఇండియావైపు ఎదురుచూపులు

రష్యాలో సరుకులయిపోతున్నయ్ కార్లు స్పేర్‌పార్ట్, వెరైటి ఫుడ్‌కు కటకట ఇండియావైపు ఆశతో ఎదురుచూపులు వోడ్కా తప్ప మరో రకం దొరకని వైనం మాస్కో: ఉక్రెయిన్‌తో ఏడాదిగా పోరు సాగిస్తూ గాంభీర్యం ప్రదర్శిస్తూ వస్తున్న రష్యాలో ఇప్పుడు...
Supreme Court Removes power to LG of Delhi

మీడియాలో ప్రజాస్వామ్యం

ప్రభుత్వంపై విమర్శలను జాతి వ్యతిరేకం లేక సమాజ (ఉనికిలో వున్న సామాజిక సంస్థలకు) వ్యతిరేకం అని భావించలేం. ఒక టివి ఛానల్ లైసెన్స్ రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆ ఛానెల్...
Croma launches new store in Vijayawada and Ongole

మదనపల్లె, ఒంగోలు, విజయవాడలలో నూతన స్టోర్‌ లను ప్రారంభించిన క్రోమా..

భారతదేశపు మొట్టమొదటి, టాటా గ్రూప్‌కు చెందిన, ఎక్కువ మంది అభిమానించే ఓమ్నీ ఛానెల్‌ ఎలకా్ట్రనిక్స్‌ రిటైలర్‌ క్రోమా, ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తూ మదనపల్లె, ఒంగోలులలో తమ మొదటి స్టోర్‌లతో పాటుగా...

టిఎస్ పిఎస్ సి పేపర్ లీకేజి కేసులో కీలక పరిణామం

హైదరాబాద్: టిఎస్ పిఎస్ సి పేపర్ లీకేజి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో ఈడీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. వాంగ్మూలాల నమోదుకు అనుమతి కోరుతూ...

లోన్ల పేరుతో మోసం..

సిటిబ్యూరోః రుణాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన హర్యానాకు చెందిన ముఠాను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురిని అరెస్టు చేయగా,10మందికి నోటీసులు ఇచ్చారు. వారి వద్ద నుంచి...
Smart phone addiction essay

ఆరోగ్యంపై ‘స్మార్ట్’ ప్రభావం!

ఇటీవలి కాలంలో ప్రపంచంలో మొబైల్ ఫోన్లు బాగా వృద్ధి చెందా యి. ప్రజలంతా మొబైల్ ద్వారా సంప్రదింపులు జరుపుకుంటున్నారు. వేరు వేరు చోట్ల నివాసం ఉండే ప్రజలు, కేవలం మొబైల్ ఫోన్ ద్వారా...
Big 'C' 20th Anniversary Offer First LuckyDraw

బిగ్‘సి’ 20వ వార్షికోత్సవ ఆఫర్ తొలి లక్కీడ్రా

మన తెలంగాణ/ హైదరాబాద్ : బిగ్‘సి’ 20వ వార్షికోత్సవం తొలి లక్కీడ్రా విజేతలను ప్రకటించింది. ఈ లక్కీడ్రా ఆఫర్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని నెం.1 మొబైల్ రిటైల్ చెయిన్ బిగ్‘సి’...
Student died in suspicious

ఇందు మృతిపై కొనసాగుతున్న దర్యాప్తు

అనుమానితులను విచారిస్తున్న పోలీసులు చెరువులో ఇందు చెప్పులు గుర్తించిన బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చిన తల్లిదండ్రులు మనతెలంగాణ/జవహర్‌నగర్ : అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన బాలిక ఇందు మృతిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. పలువరు అనుమానితులను పోలీసులు అదుపులోకి...

రాష్ట్రంలో త్వరలో మొబిలిటీ వ్యాలీ

హైదరాబాద్ : ప్రపంచస్థాయి అధునాతన ఆటో విడిభాగాల తయారీ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్ర త్యేకంగా ఒక మొబిలిటి వ్యాలీని సృష్టించేందుకు కృషి చే స్తోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి...
Bosch Smart Campus inaugurated by Minister KTR

బోష్ స్మార్ట్ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్

హైద‌రాబాద్‌: బోష్ కంపెనీ స్మార్ట్ క్యాంపస్‌ను హైద‌రాబాద్‌లో ఇవాళ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌లో హైద‌రాబాద్ న‌గ‌రం వెన‌క్కి త‌గ్గేది లేద‌ని కేటీఆర్ అన్నారు. న‌గ‌ర అభివృద్ధికి సిఎం కెసిఆర్...

Latest News