Wednesday, April 24, 2024
Home Search

రంగారెడ్డి - search results

If you're not happy with the results, please do another search
Nine-year-old girl was raped in Ranga Reddy

రంగారెడ్డిలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో శనివారం దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై పక్కింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. బాలిక గత రెండు నెలలుగా తరచుగా అనారోగ్యానికి గురవుతుండటంతో తల్లిదండ్రులు బాలికను విచారించారు. దీంతో విషయం...
CM KCR inaugurated Ranga Reddy District Collectorate

రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించిన సిఎం కెసిఆర్ (వీడియో)

ఇబ్ర‌హీంప‌ట్నం: రంగారెడ్డి జిల్లా స‌మీకృత క‌లెక్ట‌రేట్ స‌ముదాయాన్ని ముఖ్య‌మంత్రి కెసిఆర్ గురువారం ప్రారంభించారు. ఇబ్ర‌హీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలోని కొంగ‌ర‌క‌లాన్‌లో 44 ఎక‌రాల్లో రూ. 58 కోట్ల వ్య‌యంతో మూడు అంత‌స్తుల్లో విశాల‌మైన గ‌దుల‌తో క‌లెక్ట‌రేట్...

రంగారెడ్డి జిల్లా కోర్టులో కత్తితో యువకుడి హల్ చల్

రంగారెడ్డి: ఓ యువకుడు కత్తి పట్టుకుని హల్ చల్ చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా కోర్టులో బుధవారం చోటుచేసుకుంది. స్నేహితునితో కలిసి కత్తితో కోర్టు లోపలికి వెళ్తేందుకు ప్రయత్నించాడు. యువకుడు సాయికిరణ్ ను...
Rangareddy and Khammam emerged winners in Khokho

రంగారెడ్డి, ఖమ్మం జట్లకు ఖోఖో టైటిల్స్

  మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర స్థాయి ఖోఖో జూనియర్ పోటీల్లో రంగారెడ్డి, ఖమ్మం జట్లు విజేతగా నిలిచాయి. వరంగల్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన బాలబాలికల జట్లు పోటీ...
KCR Name nominated for TRS Party President

ఆ పదవికి కెసిఆర్ పేరును బలపరిచిన రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్ష పదవికి ముఖ్యమంత్రి కెసిఆర్ ను బలపరుస్తూ రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ డాక్టర్ డాక్టర్ తీగల అనిత హరినాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు...

రంగారెడ్డిలో నవవధువు ఆత్మహత్య

మంచాల: రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం చీదేడులో గురువారం విషాదం చోటుచేసుకుంది. ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. అత్తారింట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతిరాలిని గౌతమి(21)గా గుర్తించారు. ఆమెకు14 రోజుల క్రితమే వివాహం...
CM KCR high level meeting on Palamuru lift Irrigation

డిసెంబర్ కల్లా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల

ఇరిగేషన్ అధికారులు పూర్తి నిబద్ధతతో పని చేయాలి  కృష్ణబేసిన్‌లోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ సంపూర్ణమవ్వాలి కొందరు దుర్మార్గంగా కోర్టులో కేసులేసి అడ్డుపడుతున్నారు  దక్షిణ పాలమూరులో ఇప్పటికే 11లక్షల ఎకరాలు పచ్చబడ్డాయి, మిగిలింది కొసరు పనులే  ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు,...
car collided with bike in Yacharam

రంగారెడ్డిలో రోడ్డుప్రమాదం: ఇద్దరు మృతి

మంచాల్: రంగారెడ్డి జిల్లాలోని జాపాల శివారులో గురువారం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చి అదుపుతప్పిన బైక్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను మంచాల మండలం...
Five killed in separate road accidents

రంగారెడ్డిలో లారీని ఢీకొట్టిన బస్సు…

  రంగారెడ్డి: లారీ-ఆర్‌టిసి బస్సు ఢీకొన్న సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వనపర్తి డిపోకు చెందిన ఆర్‌టిస్ బస్సు వనపర్తి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ముందున్న...
Young Man Murder In Hyderabad City

రంగారెడ్డిలో దారుణం.. కన్నతండ్రిని హత్య చేసిన కొడుకు

రంగారెడ్డి: జిల్లాలోని చేవెళ్ల గుండాల మండలంలో దారుణ సంఘటన జరిగింది. కన్నతండ్రినే కొడుకు హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన తండ్రిని...
wife murders husband in Vanasthalipuram

రంగారెడ్డిలో వ్యక్తి దారుణ హత్య..

రంగారెడ్డి: జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. చేవేళ్ల మండలంలోని మల్కాపూర్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు సమాచారం అందించడంతో సంఘటనాస్థలానికి చేరుకున్న చేవేళ్ల పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం...

రంగారెడ్డిలో కారులో మహిళపై అత్యాచారం..

షాబాద్: కారులో మహిళపై అత్యాచారం చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... చందనవళ్లి గ్రామానికి చెందిన మహిళ మరో గ్రామానికి వెళ్లడానికి...

ఓటమి భయంతోనే… మోడీ మత చిచ్చు

మన తెలంగాణ/మేడ్చల్‌జిల్లాప్రతినిధి : ప్రధాని మోడీని ఓట మి భయం వెంటాడుతోందని, అందుకోసమే రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే మాటలకు తెరలేపారని ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్...

రాష్ట్రంలో బిజెపి క్లీన్ స్వీప్

మన తెలంగాణ/ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రధాని నరేంద్ర మోడీకి హవాతో తెలంగాణలో ని అన్ని లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ క్లీన్‌స్వీ ప్ చేస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గో యల్...
400 seats for NDA alliance in Lok Sabha elections

లోక్ సభ ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమికి 400 సీట్లు: పీయూష్

రంగారెడ్డి: 2047 నాటికి వికసిత్ భారతే మోడీ సర్కార్ లక్ష్యమని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మోడీ పాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అని చెప్పారు. చేవెళ్ల ఎంపి అభ్యర్థిగా...

రైతు రుణం తీర్చుకుంటా

మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి : బిజెపి, బిఆర్‌ఎస్‌కు ఓట్లడిగే అర్హత లేదని పి సిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ భువనగిరి ఎంపి అభ్య ర్థి చామల...

నాలుగు రోజుల పాటు పలు జిల్లాలో వర్షాలు

రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఈ సమయంలో 50...
car caught fire in Rajendranagar

రాజేంద్రనగర్‌లో కారులో చెలరేగిన మంటలు

రంగారెడ్డి: రన్నింగ్ కారులో మంటల చెలరేగి చూస్తుండగానే కాలిపోయిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని శివరాంపల్లిలో జరిగింది. శివరాంపల్లి శివారులో ఇన్నోవా కారు వెళ్తుండగా ముందభాగం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే...

Latest News