Wednesday, April 24, 2024
Home Search

రాజ్యసభలో - search results

If you're not happy with the results, please do another search
Sonia Gandhi to contest Rajya Sabha polls from Rajasthan

రాజ్యసభకు సోనియా పోటీ

రాజస్థాన్ నుంచి నామినేషన్ దాఖలు సోనియా వెంట రాహుల్, ప్రియాంక కూడా జైపూర్ : కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రానున్న రాజ్యసభ ఎన్నికల కోసం రాజస్థాన్ నుంచి తన నామినేషన్ పత్రాలు దాఖలు...
Jaya Bachchan all set for 5th Rajya Sabha

జయా బచ్చన్‌కు రూ.1,578 కోట్ల ఉమ్మడి ఆస్తులు

రాజ్యసభ ఎన్నికలఅఫిడవిట్‌లో వెల్లడి న్యూఢిల్లీ: సమాజ్‌వాది పార్టీ నుంచి రాజ్యసభలో ఐదవసారి ప్రాతినిధ్యం వహించడానికి మంగళవారం తన నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అలనాటి సినీ నటి, రాజకీయ నేత జయా బచ్చన్ ఆస్తులు...

రాజ్యసభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా గుజరాత్ నుంచి నడ్డా

మహారాష్ట్ర నుంచి అశోక్ చవాన్ నామినేట్ న్యూఢిల్లీ: బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను గుజరాత్ నుంచి, రెండు రోజుల క్రితమే కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ను...
Countdown started for Jagan Reddy

రాజ్యసభ ఎన్నికలకు టిడిపి దూరం

మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలకు టిడిపి దూరంగా ఉండనున్నట్లు టిడిపి అధినేత చంద్రబాబు తేల్చి చెప్పారు. ఉండవల్లిలోని నివాసంలో ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన సందర్భంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు....

బెంగాల్ నుంచి రాజ్యసభకు టిఎంసి అభ్యర్థుల ప్రకటన

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు జరగనున్న ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) జర్నలిస్ట్ సాగరికా ఘోష్, పార్టీ నాయకురాలు సుస్మితా దేవ్, మరి ఇద్దరి పేర్లను ప్రకటించింది. పశ్చిమ...

ముగిసిన బడ్జెట్ సెషన్..

న్యూఢిల్లీ : శనివారం బడ్జెట్ సమావేశాలు ముగియడంతో పార్లమెంట్ ఉభయసభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. ఎన్నికలకు ముందు 17వ లోక్‌సభకు ఇది చివరి సెషన్. నిజానికి శుక్రవారంతో పార్లమెంట్ సమావేశాలు ముగియాల్సి ఉంది. అయితే...
Revanth Reddy

ఇదేనా బాధ్యత?

గవర్నర్ ప్రసంగానికి కెసిఆర్ రాలేదంటేనే ఆయన వైఖరి ఏమిటో అర్థమవుతోంది బిఆర్‌ఎస్ అధినేత కాలం చెల్లిన ఔషధం బిఎసి భేటీకి అందులోని సభ్యులే రావాలి రేపు హిమాన్షు కూడా వస్తానంటే ఎలా?...

మన్మోహన్ చక్రాల కుర్చీలోనూ పని చేశారు:ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: రాజ్యసభలో త్వరలో 56 మంది సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు.ఈ నేపథ్యంలో గురువారం సభలో వారికి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ మాజీ ప్రధాని, కాంగ్రెస్...
PM Modi's kala teeka

కాంగ్రెస్ నల్ల పత్రం ఒక దిష్టి చుక్క: మోడీ

కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వంపై విడుదల చేసిన నల్ల పత్రాన్ని నల్ల చుక్క(దిష్టి చుక్క)గా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. తన ప్రభుత్వం సాధించిన విజయాలపై చెడు కన్ను పడకుండా దిష్టి చుక్కలా...

పుట్టుకతోనే కాంగ్రెస్ రిజర్వేషన్ల వ్యతిరేకి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఆలోచనల్లోనూ అవుట్ డేట్ అయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎ ద్దేవా చేశారు. ఆ పార్టీ 40 సీట్లు కూడా సాధించలేదంటూ పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ...

కాంగ్రెస్ కర్నాటకంపై మోడీ ధ్వజం

న్యూఢిల్లీ : దేశాన్ని ఉత్తరాది , దక్షిణాదిగా విభజించే తీరులో వ్యవహరించడం దారుణమని ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి విభజనరేఖల తీరుతో దేశ భవిత కుంటుపడుతుందని, ఇకనైనా కాంగ్రెస్...

ఎపి ఎంపి విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు..

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లో కూలిపోతుందని చేసిన వాఖ్యలపై ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీస్...

3 నెల్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది: వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొందర్లోనే కూలిపోతుందని వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రాజ్యసభలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చి.. తెలంగాణలో...

400 సీట్లు ఖాయం

న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికలలో ఎన్‌డిఎ కూటమి 400 సీట్లకు పైగా లభిస్తాయని, బిజెపి క నీసం 370 సీట్లలో గెలుపొందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం లోక్‌సభలో...

కాంగ్రెస్ సర్కార్ త్వరలో పతనం

న్యూఢిల్లీ : వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్య లు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, అక్కడ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని అన్నారు. దానికి పెద్ద సమయం...
Parliament from today

నేటి నుంచి పార్లమెంట్

న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సెషన్ బుధవారం ప్రారంభం కానున్నది. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. సభా కార్యక్రమా లు సాఫీగా సాగేలా సహకరించవలసిందిగా ప్రతిపక్షాలకు...
Ready to discuss every issue Government tells Opposition

ప్రతి అంశంపై చర్చకు సిద్ధం

పార్టీల నేతలతో ప్రభుత్వం నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ఒక రోజు ముందు అఖిల పక్ష సమావేశం న్యూఢిల్లీ : రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ప్రతి అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం...

మఫ్లర్ మరిచిన రంగేళి కంగాళి కుమార్

న్యూఢిల్లీ : కూటమి ఫిరాయింపుల నితీశ్‌కుమార్ ఇప్పుడు ఆయా కుమార్ గయా కుమార్ మాదిరిగా మారారని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. రాజకీయ ఉసరవెల్లి నితీశ్ ఆయారాం గయారాంల రాజకీయాలలో పరాకాష్ట అవుతున్నారని పార్టీ...

ఒంటరిపోరులో ఏనుగు గెలుస్తుందా!

వచ్చే ఏప్రిల్, మే లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఏ కూటమితో సంబంధం లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి చేసిన ప్రకటన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘ఇండియా’...

ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారు?: హరీశ్‌రావు

తొగుట (దుబ్బాక ): ప్రతిపక్ష హోదాలో ప్రజల పక్షాన పోరాటం చేస్తామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం దుబ్బాక కేంద్రంలోని కోమటిరెడ్డి రజినీకాంత్ రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో జరిగిన...

Latest News