Home Search
రాత పరీక్షలు - search results
If you're not happy with the results, please do another search
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
నిమిషం లేటైనా నో ఎంట్రీ
ఉదయం 8.45 గంటలకే సీట్లో కూర్చోవాలి
9 తర్వాత నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
రాష్ట్రవ్యాప్తంగా 1,339 కేంద్రాల ఏర్పాటు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మార్చి 4(బుధవారం) నుంచి ఈ నెల 23వ...
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేయాలి
హైదరాబాద్ : నగరంలో ఫిబ్రవరి 1 నుండి 20వ తేదీవరకు జరిగే ఇంటర్మీడియెట్ మొదటి, రెండవ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు...
15,750 పోస్టుల భర్తీ
హైదరాబాద్ : పోలీస్ కానిస్టేబుల్ ని యామక పరీక్షలకు సంబంధించిన తుది ఫలితాలను తె లంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం ప్రకటించింది. 15,750 మంది పోస్టులకు సం బంధించిన...
రేపు కానిస్టేబుల్ ప్రిలిమినరీ కీ విడుదల
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఇటీవల తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టిఎస్ఎల్పిఆర్బి) ఇటీవల తుది విడుత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో...
వడివడిగా ‘కొలువుల’ భర్తీ
మనతెలంగాణ/హైదరాబాద్ : ఉద్యోగ నియామకాలు వేగవంతం చేయాలని సిఎస్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మొత్తం పది వేల పోస్టులకు సెప్టెంబర్లోగా నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు...
ఉద్యోగ నియామకాలు వేగవంతం చేయండి
అధికారులను ఆదేశించిన సిఎస్
మనతెలంగాణ/హైదరాబాద్: ఉద్యోగ నియామకాలు వేగవంతం చేయాలని సిఎస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం సమీక్ష నిర్వహించారు. తాత్కాలిక సచివాలయం...
కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో 31.40% పాస్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ఇటీవల నిర్వహించిన ఎస్త్స్ర, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈమేరకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఫలితాలను వెల్లడించింది. ఫలితాలు బోర్డు వెబ్ సైట్ లో అందుబాటులో...
సిబిఎస్ఇ పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్విట్టర్లో ప్రకటించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి పోఖ్రియాల్
హైదరాబాద్: విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సిబిఎస్ఇ 10,12 తరగతుల పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదలైంది. మే 4 నుంచి జూన్ 11 వరకు ఈ...
ఇంటర్ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు
హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మార్చి 4 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్పరీక్షలకు సకాలంలో ఏర్పాట్లు పూర్తిచేసేందుకు కలెక్టర్లు ప్రత్యేక...
సివిల్స్లో తెలుగు మెరుపులు
దేశంలో ప్రభుత్వ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక సర్వీసులుగా పేరుగాంచిన సివిల్స్లో తెలుగు విద్యార్థుల హవా పెరుగుతున్నది. ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్లను ఎంపిక చేసే సివిల్స్ పరీక్షల్లో ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులే సింహ భాగం...
పోఖ్రాన్లో యాంటీ ట్యాంక్ మిసైల్ ట్రయల్ విజయవంతం
న్యూఢిల్లీ : డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవొ) దేశీయంగా రూపొందించిన మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ (ఎంపిఎటిజిఎం) ఆయుధ వ్యవస్థ యొక్క అభివృద్ధికి చెందిన క్షేత్రస్థాయి పరీక్షలు...
శ్రీకోధి నామ సంవత్సర రాశి ఫలాలు… ఆ రాశి వారికి పట్టిందల్లా బంగారమే
మేష రాశి
ఆదాయం : 08 వ్యయం : 14
రాజ : 04 అవమానం : 03
అశ్వని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక...
వృషభ రాశివారు ఖర్చులు తగ్గించుకోవాల్సిందే!
వృషభరాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాలు లాభిస్తాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. మొత్తం మీద శ్రమకి తగిన ఫలితం లభిస్తుంది. జ్యేష్ఠ సంతానం వలన పురోగాభివృద్ధి, మానసిక సంతోషం...
కాంగ్రెస్…పాంచజన్యం
పాంచ్ న్యాయ్తో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల 25 గ్యారంటీలతో
అన్ని వర్గాలకు న్యాయం మహిళలు, రైతులు, యువత, కార్మికులు,
పేదల సంక్షేమంపైనే ఫోకస్ దేశవ్యాప్తంగా కులగణన 30
లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ రిజర్వేషన్లపై 50 శాతం...
కడపలో కల్యాణ్ జ్యుయలర్స్ షోరూమ్ను ప్రారంభించిన నటి శ్రీలీల
ఆంధ్రప్రదేశ్: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన, దిగ్గజ జ్యుయలరీ సంస్థల్లో ఒకటైన కల్యాణ్ జ్యుయలర్స్, ఆంధ్రప్రదేశ్లోని కడపలో కొత్తగా తీర్చిదిద్దిన షోరూమ్ను ప్రారంభించింది. ప్రముఖ నటి శ్రీలీల ఈ షోరూమ్ను ప్రారంభించారు. కల్యాణ్ జ్యుయలర్స్కి...
తీహార్ జైలులో కేజ్రీవాల్: తొలిరోజు నీరసం… పడిపోయిన సుగర్ లెవల్స్
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో అరెస్టైన్ కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయనను 14x8 విస్తీర్ణం కలిగిన సెల్లో ఉంచారు. మొదటిరోజు రాత్రి...
ఇడి కస్టడీకి కేజ్రీవాల్
28 వరకు కస్టడీకి అనుమతించిన రౌస్ అవెన్యూ కోర్టు
ఇరుపక్షాల వాదనల అనంతరం జడ్జి రూలింగ్
సిఎం పదవితో లిక్కర్ దందా
సౌత్ గ్రూపు నుంచి కవిత ద్వారా రూ.100 కోట్లు...
సుదీర్ఘ ఎన్నికలతో ప్రతిపక్షాలకు నష్టం
డబ్బు, ప్రచారంలో వెనుకబడిపోతాం
అన్ని పార్టీలకూ సమాన అవకాశాలు ఏవీ
ఎన్నికల కమిషన్ వివేచననే ప్రశ్నిస్తున్నాం
1952 తర్వాత సుదీర్ఘంగా జరుగుతున్న ఎన్నికలు ఇవే
సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత సుదీర్ఘకాలం జరుగుతున్న...
తాగు నీటికి ఢోకాలేదు
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు
వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేవు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని రిజర్వాయర్లలో సరిపడా నీరు ఉన్నందున ప్రస్తుత వేసవికాలంలో తాగునీటి అవసరాలకు ఏవిధమైన ఇబ్బందులు లేవని రాష్ట్ర ప్రభుత్వ...
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
మన తెలంగాణ / హైదరాబాద్: ఒక వైపు విద్యార్థుల పరీక్షలు, మరో వైపు ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో...