Home Search
రాష్ట్రపతి - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగిసింది. శనివారం ఉదయం హకీంపేట విమనాశ్రయం నుంచి రాష్ట్రపతి ఢిల్లీకి పయనం అయ్యారు. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, శ్రీధర్...
బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్
పాల్గొన్న గవర్నర్ తమిళిసై, సిఎం రేవంత్ రెడ్డి, ప్రముఖ నేతలు
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు....
సొంతంగా డ్రైవింగ్ చేస్తూ రాష్ట్రపతి భవన్కు బయల్దేరిన కెటిఆర్, హరీష్
తెలంగాణ భవన్ నుండి భారత రాష్ట్రపతి నేతలు బొల్లారంకు బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వాహనాన్ని సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కెటిఆర్ బొల్లారంకు చేరుకున్నారు. సిద్దిపేట...
రాష్ట్రపతి నిలయంలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా గురువారం రాష్ట్రపతి నిలయంలో మెట్ల భావి వేదికగా...
పోచంపల్లి అభివృద్ధికి కృషి చేస్తా: రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము
భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీ, చేనేత మగ్గాలను పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు....
భూదాన్ పోచంపల్లికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
యాదాద్రి భువనగిరి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూదాన్ పోచంపల్లికి చేరుకున్నారు. హెలిప్యాడ్ నుంచి ఇరవై ప్రత్యేక కార్లలో టూరిజం సెంటర్ కు రాష్ట్రపతి బయలుదేరారు. భూదానోద్యమ కారులైన ఆచార్య వినోభాబావే, భూదాత వెదిరే...
నేడు పోచంపల్లిలో రాష్ట్రపతి పర్యటన
పోచంపల్లి: చారిత్రక భూదాన్ ఉద్యమ జన్మస్థలం, ప్రఖ్యాత చేనేత నగరం భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పర్యటించనున్నారు. మూడు ఆర్మీ హెలికాప్టర్లతో పాటు రాష్ట్రపతి ఉదయం 10:30 గంటలకు పోచంపల్లికి...
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
దేశ గౌరవాన్ని ఇనుమడింప చేస్తున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్
విద్యార్థులు పర్యావరణం, ప్రకృతి పై అవగాహన పెంచుకోవాలి
మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన విద్యార్థుల ప్రతిభ దేశ...
1971 యుద్ధ అమర జవాన్లకు రాష్ట్రపతి, ప్రధాని నివాళి
న్యూఢిల్లీ: దక్షిణాసియా రాజకీయ చిత్రపటం పునర్లిఖించడానికి దారితీసిన 1971 నాటి అమరవీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఘన నివాళులు అర్పించారు. లక్షలాది మంది బంగ్లాదేశీ ప్రజలపై పాకిస్తానీ సైన్యం పాల్పడిన అత్యంత...
రాష్ట్రపతికి కొత్త ఓటరు కార్డు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త ఓటరుకార్డు అందుకున్నారు.ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పి. కృష్ణమూర్తి మంగళవారం స్వయంగా రాష్ట్రపతి భవన్కు వచ్చి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కొత్త ఓటరు కార్డును అందజేశారు.ఈ...
రాష్ట్రపతి టూర్ భద్రతలో పోలీసులు బిజీ..జ్యుయలరీ షోరూమ్లో దొంగలు లూఠీ
డెహ్రాడూన్: రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లలో పోలీసులు బిజీ అయ్యారు. ఇదే అదునుగా భావించిన దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. ప్రముఖ జ్యుయలరీ షోరూమ్లో ఖరీదైన బంగారు ఆభరణాలు లూఠీ చేశారు. ఈ...
రాష్ట్రపతి నిలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
హైదరాబాద్ : బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం వివిధ ఫోరమ్ల నుండి సుమారు 560 మంది మహిళలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా - లయన్స్ క్లబ్,...
రాష్ట్రపతి ముర్ము స్వస్థలంలో మొట్ట మొదటిసారి ప్యాసింజర్ రైలు సౌకర్యం
భువనేశ్వర్ (ఒడిశా) : ఒడిశా లోని గిరిజనులు అత్యధికంగా ఉండే మయూర్భంజ్ జిల్లాకు నాలుగు జతల రైళ్లలో మూడు జతల రైళ్లు మంజూరయ్యాయని అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. కొత్తగా వస్తున్న ఈ...
మహిళా బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
ఇక చట్టంగా మారిన సీట్ల కోటా.. అమలెప్పుడు?
న్యూఢిల్లీ : చట్టసభల ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ తమ ఆమోదం తెలిపారు. ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేశారని...
మహిళా బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ : చట్టసభల ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ తమ ఆమోదం తెలిపారు . ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేశారని శుక్రవారం కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ ఓ...
సనాతనంతోనే రాష్ట్రపతిని పిలవలేదా?: ఉదయనిధి
చెన్నై : మూఢ నమ్మకాల ఆయువుపట్టు అయిన సనాతన ఆచారాల మేరకే భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూను కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి పిలవలేదా? అని కేంద్ర ప్రభుత్వాన్ని డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్...
ఆటంకాలకు ముగింపు పలకండి: ఎంపిలతో ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ: కొత్తపార్లమెంట్ భవనం వేదికగా మంగళవారం నుంచి సభాకార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రధాని నరేంద్రమోడీ, ఇతర ఎంపీలు కొత్త భవనానికి ర్యాలీగా తరలివెళ్లారు. అంతకు ముందు పాత భవనంలోని చారిత్రక సెంట్రల్ హాల్లో పార్లమెంట్...
ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ముర్ము
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్రమోడీ 73 వ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు, పలువురు ప్రముఖులు , ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ...
రాష్ట్రపతి బంగారపు ఆతిథ్యం జి20 నేతలకు ఆహ్లాదకర డిన్నర్
న్యూఢిల్లీ : జి20 సదస్సుకు విచ్చేసిన విదేశీ అతిధులు, ఇతర నేతలకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ శనివారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. సదస్సు ప్రధాన వేదిక భారతీయ మండపంలో ప్రధాని...
జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతితో కమిటీనా?
కమిటీలో ఉన్న సభ్యులంతా ఉత్తర భారత దేశానికి చెందిన వారే
దక్షిణ భారత దేశం నుంచి ఒక్కరూ కూడా సభ్యులు లేరు
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్
మన తెలంగాణ /...