Home Search
రూపాయి - search results
If you're not happy with the results, please do another search
రూపాయి స్వల్పంగా రికవరీ
జీవితకాల కనిష్టం తర్వాత 12 పైసలు పెరిగింది..
డాలర్తో పోలిస్తే మారకం విలువ 77.31
ముంబై : భారతీయ కరెన్సీ రూపాయి మంగళవారం స్వల్పంగా 12 పైసలు రికవరీ అయింది. రూపాయి సోమవారం జీవితకాల కనిష్టం...
ప్రారంభ ట్రేడింగ్లో డాలర్తో రూపాయి మారకం విలువ 14 పైసలు పతనం
ముంబయి: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నిరాసక్త ధోరణి , పెట్టుబడిదారుల సెంటిమెంట్పై అమెరికన్ డాలర్ ప్రభావం దృఢమైన చూపడంతో శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్లో యుఎస్ డాలర్తో రూపాయి 14 పైసలు క్షీణించి 76.31...
11 పైసలు క్షీణించిన రూపాయి విలువ
ముంబయి: తాజా విదేశీ మూలధన ప్రవాహంపై ఆందోళనల మధ్య దేశీయ ఈక్విటీలలో ప్రతికూల ధోరణి కనిపించింది. మార్చి 28, 2022 సోమవారం ప్రారంభ ట్రేడింగ్లో అమెరికా డాలర్తో రూపాయి 11 పైసలు క్షీణించి...
రూపాయి విలువ పతనం!
ముంబయి: అమెరికా డాలరు విలువతో పోల్చినప్పుడు సోమవారం భారత రూపాయి విలువ 11పైసలు పతనమైంది. ముడి చమురు ధరలను నియంత్రించడం, విదేశీ నిధుల ప్రవాహాల మధ్య రూపాయి విలువ పతనమైంది. ఇవేకాక అధిక...
వరదల సమయంలో కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు: కెటిఆర్
హైదరాబాద్: భాగ్యనగరంలో వరదలు వస్తే కేంద్రమంత్రులు వచ్చి ఫోటోలు దిగి వెళ్లారని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. శాసన సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. హైదరాబాద్ నుంచి కేంద్రమంత్రి...
వచ్చే ఏడాదిలో డిజిటల్ రూపాయి
న్యూఢిల్లీ : భారతదేశం తన అధికారిక డిజిటల్ కరెన్సీని వచ్చే సంవత్సరం(2023) ప్రారంభంలో ప్రవేశపెట్టే అవకాశముంది. ఇది ప్రస్తుతం ఒక ప్రైవేట్ కంపెనీ నిర్వహించే ఎలక్ట్రానిక్ వాలెట్ మాదిరిగా ఉండనుందని, కానీ మార్పు...
రూపాయి విలువ పతనం
ముంబయి: కరెన్సీ ట్రేడింగ్లో మంగళవారం భారత రూపాయి 16 పైసలు పతనమయింది. అమెరికా డాలరుకు ఇప్పుడు రూ. 74.55 గా ఉంది. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్లో రూపాయి బలహీనంగా ఓపెన్ అయింది....
ప్రతి రూపాయి ప్రజాసేవకే
ఆదుకునేందుకే : సోనూ సూద్
ముంబై : తన సంపాదనతో ఏర్పడ్డ తన ఫౌండేషన్లోని ప్రతి రూపాయి ఆపన్నులకు చేరుతుంది. జీవనదానం అందిస్తుందని ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ స్పష్టం చేశారు. తన...
నా ఫౌండేషన్లోని ప్రతి రూపాయి ప్రాణాలు కాపాడ్డానికే!
ఐటి దాడుల తర్వాత ట్వీట్ చేసిన సోనూ సూద్
న్యూఢిల్లీ/ముంబయి: గత వారం ముంబయిలోని తన ఇంటిపై, కార్యాలయాలపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు నిర్వహించడమే కాకుండా, తాను పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు చేశాక...
పెట్రోల్, డీజిల్పై రూపాయి పన్ను తగ్గించిన బెంగాల్
కోల్కతా: బెంగాల్లోని మమతాబెనర్జీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై లీటర్కు ఒక్క రూపాయి చొప్పున పన్నులు తగ్గించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి తగ్గించిన పన్ను అమలులోకి వస్తుందని ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి అమిత్మిత్రా తెలిపారు....
తీసుకునేది రూపాయి…. ఇచ్చేది ఆటానా: కెటిఆర్
హైదరాబాద్: గతంలో ఎల్బినగర్ నియోజకవర్గంలో 11 డివిజన్లకు 11 డివిజన్లలో గెలిపించారని మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. మున్సురాబాద్లో బిగ్బజార్ చౌరస్తాలో జరిగిన రోడ్షోల్ మంత్రి కెటిఆర్ మాట్లాడారు. బల్దియాపై గులాబీ...
ప్రశాంత్ భూషణ్కు రూపాయి విరాళం..
న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు ఒక్క రూపాయి జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చింది. అయితే, ధర్మాసనం తీర్పు ఇచ్చిన అనంతరం తన సహచర...
75 గజాల లోపు ఇంటికి ఒక్క రూపాయికే పర్మిషన్
సంగారెడ్డి : పల్లెప్రగతి రెండు దశల్లో జరగడంతో గ్రామాల్లో ఎంతో మార్పువచ్చిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్రావు అన్నారు. పట్టణ ప్రగతితో కూడా పట్టణాల్లో ఎంతో మార్పురావడం ఖాయమని పేర్కొన్నారు. సంగారెడ్డిలో సోమవారం...
రూపాయిలో 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతున్నాయి: నిర్మలా సీతారామన్
ఢిల్లీ: ప్రప్రంచంలో ఇప్పుడు భారత్ది ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2020-2021ను లోక్ సభలో ఆర్థిక శాఖ మంత్రి...
జాబ్ క్యాలెండర్ ఏమైంది జగన్: షర్మిల
అమరావతి: ఎపికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో సిఎం జగన్ మోహన్ రెడ్డికి తెలియదా? అని ఎపిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మల ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలియదా?,...
దేవుని పేరుతో ఓట్లు దేవునిపై ఒట్లు
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో తెలంగాణ ఆగమైంది. బీజేపీ తప్ప కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ బ్రహ్మాండంగా ఉండేదని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. భువనగిరి పార్లమెంట్...
రైతు’బంద్’ అయ్యింది: కెసిఆర్
మన తెలంగాణ /మిర్యాలగూడ : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు ‘బంద్’ చేసిందని, బోనస్ బోగస్ అయ్యిందని, కరెంట్ మాయమైందని బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు....
కలెక్టర్ గా సేవ చేశా… ఎంపిగా చేస్తా: వెంకట్రామారెడ్డి
మెదక్: కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇచ్చిందని, బాండ్ పేపర్ ను చెల్లని కాగితంగా ఆ పార్టీ చేసిందని మెదక్ బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి వెంకట్రామారెడ్డి విమర్శలు గుప్పించారు. రైతులను దుఃఖ సాగరంలో నింపింది కాంగ్రెస్...
బిఆర్ఎస్ మహాసముద్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజకీయ నాయకులు స్ట్రాటజిస్టులే తప్ప.. డిజైన్ చేసేవాళ్లం కాదని బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం తాను డిజైన్ చేయలేదు అని, వ్యాప్కోస్...
మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలత కారణంగా మన మార్కెట్లూ రాణించాయి. సెన్సెక్స్ 89.83 పాయింట్లు లేక 0.12 శాతం పెరిగి 73738.45...