Home Search
రెగ్యులేటరీ - search results
If you're not happy with the results, please do another search
స్పామ్ కాల్స్, మెసేజ్లకు చెక్
న్యూఢిల్లీ : ఇకపై మొబైల్ వినియోగదారులకు అనవసర కాల్-, మెసేజ్లు రావు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్ ) ఎట్టకేలకు నకిలీ కాల్స్, ప్రమోషనల్ కాల్స్, మెసేజ్లకు సంబంధించి నిబంధనల్లో మార్పు చేసింది....
అదానీ దర్యాప్తు పూర్తి చేయడానికి ఆరు నెలలు పొడిగింపు కోరిన సెబీ
అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిండని అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణలు చేసింది!
న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ , ప్రత్యక్ష పరిజ్ఞానం ఉన్న ఇద్దరు వ్యక్తులు సెక్యూరిటీస్...
సుందర్ పిచాయ్కు రూ.1850కోట్ల పారితోషకం
కాలిఫోర్నియా: గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సిఇఒ సుందర్ పిచాయ్ 2022సంవత్సరానికి రూ.1850కోట్ల పారితోషకం అందుకున్నారు. గతేడాది సిఇఒ సుందర్ పిచాయ్ సుమారు 226మిలియన్ డాలర్లు అందుకున్నట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. అల్ఫాబెట్లో...
జార్ఖండ్లో అదానీ విద్యుత్ కేంద్రం ప్రారంభం
ముంబై : విమర్శల షాక్ల నడుమనే అదానీ గ్రూప్నకు చెందిన అదానీ పవర్ లిమిటెడ్ జార్ఖండ్లో సరికొత్తగా ఓ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ను బంగ్లాదేశ్కు సరఫరా చేస్తారు....
ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఆర్థిక మార్పులు ఏమిటి?
ముంబై: కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మొదలు కానున్నది. బడ్జెట్ 2023లో ప్రకటించిన ఆదాయపు పన్ను మార్పులు పన్ను చెల్లింపుదారులపై ప్రభావం చూపనున్నది. కొత్త ఆర్థిక సంవత్సరంలో మన పెట్టుబడి,...
వినియోగదారులకు యుపిఐ చార్జీలు ఉండవు
న్యూఢిల్లీ : వినియోగదారులు జరిపే యుపిఐ లావాదేవీలపై ఎలాంటి చార్జీలు ఉండవని ఎన్పిసిఐ(నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) స్పష్టం చేసింది. యుపిఐ ద్వారా చేసే లావాదేవీలపై ఏప్రిల్ 1 నుండి విధించే...
హెచ్డీఎఫ్సీ లైఫ్తో ఎన్ఎస్డీసీ భాగస్వామ్యం..
ఢిల్లీ: స్వీయ ఉపాధికి మద్దతు అందించడంతో పాటుగా వ్యవస్ధాపక అవకాశాలకు మద్దతు అందించేందుకు నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక (ఎంఎస్డీఈ) పరిధిలోని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (ఎన్ఎస్డీసీ) స్కిల్ ఇండియా మిషన్ కింద భారతదేశంలో...
పురుషుల్లోనే కొవిడ్ రిస్కు ఎందుకెక్కువ ?
కొవిడ్ 19కు స్పందించే వ్యాధి నిరోధక కణాలు (immune cells), యాంటీబాడీల ( antibodies )ఉత్పత్తిలో లైంగిక నిర్దిష్ట బేధాల( sex specific differences) వల్లనే పురుషుల్లో కొవిడ్ రిస్కు ఎక్కువగా తలెత్తుతోందని...
సుప్రీంకోర్టు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం!
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ నియంత్రణ యంత్రాంగాలను పటిష్టం చేసేందుకు డొమైన్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని, హిండెన్బర్గ్ నివేదిక అనంతరం అదానీ స్టాక్స్ పతనానికి సంబంధించిన...
ఏసీడీ పేరుతో కరెంటు ఛార్జీల వసూళ్లు…!!
విద్యుత్ సంస్థలు నష్టాలను సమీక్షించుకోవాలి : తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ
మన తెలంగాణ / హైదరాబాద్ : అడిషనల్ కన్సంప్షన్ డిపాసిట్ (ఏసీడీ) పేరుతో వినియోగదారుల నుండి విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు)...
ఎన్డిటివి వాటాదారులకు అదానీ గ్రూప్ ఆఫర్
న్యూఢిల్లీ : ఎన్డిటివి(న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్) వాటాదారులకు అదానీ ఎంటర్ప్రైజెస్ ఓపెన్ ఆఫర్ కింద అదనంగా చెల్లించాలని నిర్ణయించింది. షేర్లకు అదనంగా రూ.48.65 ఆఫర్ చేస్తోంది. ఓపెన్ ఆఫర్ కింద కొనుగోలు...
జొమాటో సహ వ్యవస్థాపకుడు గుంజన్ రాజీనామా
న్యూఢిల్లీ : ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో సహ వ్యవస్థాపకుడు, సిటిఒ(చీఫ్ టెక్నికల్ ఆఫీసర్) గుంజన్ పాటిదార్ రాజీనామా చేశారు. ఈమేరకు కంపెనీ సోమవారం రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. కంపెనీ ప్రారంభం నుంచి...
బీమా పాలసీ తీసుకోవాలంటే కెవైసి
2023 జనవరి 1 నుండి కొత్త బీమా పాలసీని తీసుకోబోతున్నట్లయితే కెవైసి అంటే ‘నో యువర్ కస్టమర్’ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ...
నేడు బ్యాంకు ఉద్యోగుల సమ్మె
న్యూఢిల్లీ: ఉద్యోగాల ఔట్సోర్సింగ్కు వ్యతిరేకంగా శనివారం దేశవ్యాప్తంగా ఆల్ ఇం డియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ) సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో బ్యాంక్ బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రభావితం కానున్నా యి. సమ్మె కారణంగా...
కష్టపడండి, లేకపోతే దివాలానే..
న్యూయార్క్ : ఎలోన్ మస్క్ తొలిసారిగా ట్విట్టర్ ఉద్యోగులతో సమావేశమయ్యారు. మరింత లాభాల దిశగా తీసుకురానట్లయితే, కంపెనీ దివాలా తీసే అవకాశముందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరికలు చేసినట్టు తెలుస్తోంది. కంపెనీలో ఉన్నతాధికారుల...
ఫీజులు ఖరారు
ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఖరారు
40 కాలేజీల్లో రూ.లక్ష దాటిన ఫీజులు
కనీస ఫీజును రూ.45 వేలకు పెంపు
అత్యధికంగా ఎంజిఐటీలో రూ.1.60 లక్షలుగా ఫీజు
సిబిఐటి, వర్ధమాన్, వాసవి ఇంజినీరింగ్
కాలేజీల్లో రూ. 1.40 లక్షలుగా...
తెలంగాణలో అడుగడుగునా టిడిపి చేసిన అభివృద్ధే..
తెలంగాణలో అడుగడుగునా టిడిపి చేసిన అభివృద్ధే..
చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి-సభ్యత్వ నమోదును ముమ్మరం చేయాలి
-తెలంగాణ టిడిపి నేతలతో భేటిలో చంద్రబాబు
మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు శనివారం ఎన్టీఆర్...
ఇంజినీరింగ్ ఫీజులపై మడతపేచీ
టిఎఎఫ్ఆర్సి నిర్ణయించిన ఫీజులకు
25 కాలేజీలు ససేమిరా మరోసారి
విచారణకు కమిటీ నిర్ణయం
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజులపై ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టిఏఎఫ్ఆర్సి)...
కర్నాటకలో మూడోసారి పెరిగిన కరెంటు ఛార్జీలు…విద్యుత్తు ఇక ఖరీదే!
బెంగళూరు: కర్నాటక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (కెఇఆర్సి) విద్యుత్ సరఫరా కంపెనీలను (ఎస్కామ్లు) అదనపు ఖర్చులను రికవరీ చేయడానికి అనుమతించినందున విద్యుత్ ధర యూనిట్కు 43 పైసలు పెరగనుంది. గృహోపకరణాలు, వినియోగాన్ని బట్టి...
పది నెలల్లో కొత్త టెలికం పాలసీ బిల్లు
ఒటిటి యాప్లకు లైసెన్సులు తప్పనిసరి
న్యూఢిల్లీ : దేశంలో నూతన టెలికం విధానం అమలులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త టెలికం బిల్లును 610 నెలల్లో ప్రవేశపెడుతామని, అయితే అన్ని అంశాలను...