Home Search
రైతులు - search results
If you're not happy with the results, please do another search
కాలానుకూలంగా రైతులు పంటలు వేసుకోవాలి
యాదాద్రి భువనగిరి: కాలానుగుణంగా రైతులు పంటలు వేసుకోవాలని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. రామన్న పేట మండల ఎన్నారం గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహనా కార్యక్రమంలో ఆయన...
ఎంఎస్పి కోసం జాతీయ రహదారి దిగ్బంధించిన హర్యానా రైతులు
న్యూస్ డెస్క్: పొద్దు తిరుగుడు పువ్వు గింజలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పి) కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు మంగళవారంహర్యానాలోని కురుక్షేత్ర వద్ద ఢిల్లీ-అమృత్సర్ జాతీయ రహదారిని(ఎన్హెచ్ 44) దిగ్బంధం చేశారు.
పొద్దు తిరుగుడు పువ్వు...
రైతులు సేంద్రియ పద్దతిపై దృష్టిసారించాలి
సూర్యాపేట : రైతులు సేంద్రియ పద్దతుల ద్వారా వ్యవసాయంపై దృష్టిసారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నాగారం మండల కేంద్రంలో తన వ్యవసాయ క్షేత్రంలో ఏరువాక కార్యక్రమాన్ని ఆదివారం...
బిజెపిని నీటముంచిన పాల రైతులు!
కర్ణాటక నందిని పాల సంస్థను మూతపెట్టి అమూల్కు మార్కెట్ను కట్టబెట్టేందుకు కర్ణాటకలోని బిజెపి పాలకులు చూడటాన్ని అక్కడి రైతులు జీర్ణించుకోలేకపోయారు. పాల రైతులకు మేలు చేసేందుకు గాను తమకు తిరిగి అధికారం అప్పగిస్తే...
పుట్టెడు దు:ఖంలో రైతులు.. పుట్టిన రోజు వేడుకలు వద్దు
మనతెలంగాణ/హైదరాబాద్: అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు పుట్టెడు దు:ఖంలో ఉన్నందున ఈ నెల 8న తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు రాష్ట్రపౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల...
పంట నష్టపరిహారం కోసం రోడ్డెక్కిన రైతులు…
జనగామ: గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో వరి, మామిడి తదితర పంటలు నష్టపోయాయని, ప్రభుత్వం తమకు పంట నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతూ బుధవారం జనగామ మండలం అడవి...
రైతులు ఆందోళన చెందవద్దు: కెటిఆర్
సిరిసిల్ల ః రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల నేఫథ్యంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ తెలిపారు. దుర దృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల...
రైతులు ఆత్మ విశ్వాసం కోల్పోవద్దు: హరీష్ రావు
సిద్ధిపేట: రైతులు ధైర్యంగా ఉండాలని, రైతు నాయకుడు ఉన్నటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, రైతులు ఆత్మ విశ్వాసం కోల్పోవద్దని, రైతుల పక్షపాతి అయిన నాయకుడు సిఎం కెసిఆర్ ఉన్నారని, కాబట్టి ఎవరూ...
మల్లన్న సాగర్ను సందర్శించిన మహారాష్ట్ర రైతులు
తొగుట: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని తుక్కాపూర్ గ్రామంలో నిర్మించిన మల్లన్న సాగర్ ను మహారాష్ట్ర రైతులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు ఎంతో...
ఢిల్లీ, మహారాష్ట్రలో పండించే పంట జెగ్గాసాగర్లో పండించిన రైతులు
మెట్పల్లి : ఢిల్లీ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పండించే పంటను మండలంలోని జెగ్గాసాగర్ గ్రామ రైతు మిట్టపల్లి రమేష్ రెడ్డి తన గ్రామంలో పండించారు. ఈ మేరకు మంగళవారం రోజున పట్టణంలోని శాస్త్రీ చౌరస్తాలో...
పసుపు బోర్డుకు పంగనామంపై రైతులు కన్నెర్ర
నిజామాబాద్ వ్యాప్తంగా వెలసిన ఫ్లెక్సీలు
పసుపు బోర్డు... ఇది మా ఎంపిగారు తెచ్చిన పసుపు బోర్డు’ అని వినూత్న తీరిలో నిరసన
జిల్లా వ్యాప్తంగా పసుపు రంగు ఫ్లెక్సీలు వేసి ఇదే మా ఎంపీ తెచ్చిన...
వరి ధాన్యం డబ్బుల కోసం రోడ్డెక్కిన రైతులు
కాటారం : ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లు విక్రయించి రెండు నెలలు గడిచినా ఇప్పటికీ బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ కాలేదని రైతులు ఆవేధన వ్యక్తం చేశారు....
కరెంటు కోతలపై రోడ్డెక్కిన రైతులు
కోహెడ : కరెంటు కోతలపై సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లి గ్రామానికి చెందిన రైతులు కన్నెర జేస్తూ... కోహెడ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి బుధవారం నిరసన...
ధరణి దందాలో అధికారులు..ఇబ్బందుల్లో రైతులు..
కోహెడ : ధరణి పోర్టల్ ప్రారంభమైన తొలినాళ్లలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో అవినీతికి తావులేకుండా రిజిస్ట్రేషన్లు జరిగాయి. క్షణాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయై, వెంటనే పట్టా పాస్బుక్ జిరాక్స్ ఇస్తుండటంతో రైతులు...
రైతులు పిట్టలు రాలినట్లు రాలిపోతున్నారు:డి.కె. అరుణ
హైదరాబాద్ : వ్యవసాయ సంక్షోభంతో రాష్ట్రంలోని రైతులు పిట్టలు రాలినట్లు రాలిపోతున్నారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని వ్యవసాయరంగ పరిస్థితులను పట్టించుకోకుండా మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు...
అక్రమ ఇసుక రవాణాపై కన్నెర్ర చేసిన అమ్మనబోలు రైతులు
నల్లగొండ: నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలో అక్రమ ఇసుక రవాణాపై అన్నదాతలు కన్నెర్ర చేశారు. అక్రమ ఇసుక రవాణాని అడ్డుకొని అధికారుల తీరుపై మండిపడ్డారు. నార్కట్ పల్లి మండలం...
కరెంటు కోత..రబీ సాగు కష్టమంటున్న రైతులు
దండేపల్లిః కరెంటు కోతతో రబీలో సాగు చేసిన వరి పొలాలకు సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని నెల్కివెంకటాపూర్ గ్రామంలో గత రెండు రోజుల నుండి వ్యవసాయ మోటర్లకు త్రీఫేజ్ విద్యుత్...
బీహార్లో పోలీసు వాహనం దగ్ధం చేసిన రైతులు
పాట్నా: థర్మల్ పవర్ కంపెనీకి వ్యతిరేకంగా గత 85 రోజులుఆ ఆందోళన చేస్తున్న రైతులు మంగళవారం రాత్రి తమ ఇళ్లలో నిద్రిస్తున్న సమయంలో వారిపై పోలీసులు దాడులకు పాల్పడడంతో ఇందుకు నిరసనగా బీహార్లోని...
మాస్టర్ ప్లాన్ ను మార్పు చేయాలని కదం తొక్కిన రైతులు
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా కేంద్ర మాస్టర్ ప్లాన్ తక్షణమే రద్దుచేసి ప్రజలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. గురువారం పట్టణ కేంద్రంలో రైతులకు భారీ ర్యాలీ...
ధరల మాయలో పత్తి రైతులు!
ఒకప్పుడు తెల్లబంగారంగా విరాజిల్లిన పత్తి నేడు రైతుల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తున్నది. అతివృష్టి, అనావృష్టులతో దిగుబడులు తగ్గటం, ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధర రైతులకు ప్రయోజనకరంగా లేకపోవటం, బహిరంగ మార్కెట్లో దళారుల జోక్యం,...