Home Search
వరదలు - search results
If you're not happy with the results, please do another search
పంట నష్టంపై రైతు వారీ సర్వే…
మన తెలంగాణ / హైదరాబాద్ : ఇటీవలి అకాల వర్షాలతో సంభవించిన పంట నష్టంపై గురువా రం నుంచి రైతు వారీగా సర్వే చేయాలని వ్యవ సా యశాఖ కార్యదర్శిని ఆదేశించినట్లు రాష్ట్ర...
కాలుష్యంతోనే ఉష్ణోగ్రతలు
మార్చి మొదలైందో లేదో అప్పుడే సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో మనుషులే కాదు మూగ జీవాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. పలు చోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు...
ఇండోనేషియాలో వరదలకు 26 మంది మృతి
ఇండోనేషియాకు చెందిన సుమత్రా ద్వీపంలో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొడచరియలు విరిగిపడిన ఘటనలలో 26 మంది మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. మరో 11 మంది...
మేడిగడ్డకు నిపుణుల కమిటీ
మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంలో దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల బ్యారేజిలను పరిశీలించేందుకు నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ బుధవారం రాష్ట్రానికి రానుంది . కేంద్ర...
పాక్లో భారీ వర్షాలు.. 37 మంది మృతి
పెషావర్ : పాకిస్థాన్లో గత 48 గంటలుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు అనేక ప్రమాదాలు సంభవించి దాదాపు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక చోట్ల ఇళ్లు కూలాయి. కొండచరియలు విరిగిపడి దారులు...
పాక్లో భారీ వర్షాలకు 37 మంది మృతి
పెషావర్ : పాకిస్థాన్లో గత 48 గంటలుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు అనేక ప్రమాదాలు సంభవించి దాదాపు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక చోట్ల ఇళ్లు కూలాయి. కొండచరియలు విరిగిపడి దారులు...
ఆరు గ్యారంటీల అమలు నిరంతరం
అర్హులు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు
మనతెలంగాణ/హైదరాబాద్: బాధ్యత లేకుండా బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు ప్రజ ల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని, రాజకీ య కాంక్షతోనే ఎన్నికల్లో లబ్ది పొందాలన్న దురాశ తప్ప బిజెపి, బిఆర్ఎస్కు...
ఎల్నినోతో భారత్లో కరవు తప్పదా?
పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ఏర్పడింది. ఈ విషయాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించగా దీని ప్రభావం వల్ల లాటిన్ అమెరికా దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.వాతావరణంపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా...
అలా చేస్తే నగరమంతా కలుషితమవుతుంది: రేవంత్
హైదరాబాద్: ఫార్మా సిటీ కట్టలేదని కొంత మంది ఆరోపణలు చేస్తున్నారని, అంతర్జాతీయ విమానాశ్రయం పక్కన ప్రమాద డ్రగ్ తయారీ కంపెనీ ఏర్పాటు సరైనది కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఒకే ప్రాంతములో...
తమిళనాడులో విశాల్ రాజకీయ అరంగ్రేటం…
చెన్నై: తమిళనాడు స్టార్ హీరో విశాల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. విజయ్ కొత్త పార్టీని ప్రకటించిన వారంలోనే మరో నటుడు విశాల్ పార్టీని ప్రకటించేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం తన అభిమాన సంఘం విశాల్ మక్కల్...
ఆర్థిక పతనం దిశగా చైనా!
చైనాలో ఏం జరుగుతోంది? చాలా మందికి అర్థంగాని, గందరగోళ పరిచే ప్రశ్న. అక్కడి వ్యవస్థ, ఆర్థికరంగం గురించి గతంలో చెప్పిన, వర్తమానంలో చెబుతున్న జోస్యాల సంగతేమిటి? భారత ఉత్పాదక రంగ పిఎంఐ (పర్చేజింగ్...
భారత్కు రాజకీయ రిస్క్..
దావోస్ : ప్రపంచ ఆర్థిక సమాఖ్య వార్షిక సదస్సు నేపథ్యంలో ప్రపంచ స్థాయి సవాళ్ల ప్రస్తావనతో గ్లోబల్ రిస్క్రిపోర్టు (జిబిఆర్)ను సమగ్రరీతిలో వెలువరించింది. సునిశిత విశ్లేషణతో సమకాలీన విషయాలను, అంటువ్యాధుల సమస్యలను ,...
ఇండోనేషియాలో రోహింగ్యాలకు రక్షణ కరువు
డిసెంబర్ 27వ తేదీ నాడు మయన్మార్కు చెందిన వందలాది మంది రోహింగ్యా శరణార్థులు ఇండోనేషియాలోని బండాఆచే నగరంలో వున్న కన్వెన్షన్ సెంటర్పై పెద్ద సంఖ్యలో ఆ దేశ విద్యార్థులు దాడి చేశారు. వారిని...
అదిగో… అవినీతి
కాళేశ్వరం అడుగడుగునా అక్రమాలే
మన తెలంగాణ/జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి/హైదరాబాద్: గత ప్రభుత్వం కాళేశ్వ రం ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేసిన సుమారు లక్ష కో ట్లు వృథా అయ్యే ప్రమాదంలో ఉందని రాష్ట్ర...
వాతావరణ సంక్షోభంతో ప్రమాదం
నేడు భూమిపై వాతావరణం శీఘ్రగతిన మార్పులకు లోనవుతోంది. వాతావరణ మార్పు, పర్యావరణ క్షీణత అనేవి ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు. ఆధునిక మానవుడు ప్రకృతిపై పట్టుసాధించే క్రమంలో సృష్టిస్తున్న సహజ వనరుల...
కాంగోలో వరదల బీభత్సం: 22 మంది మృతి
బ్రెజవిల్లే: కాంగోలో భారీ వర్షాలు కురవడంతో నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. కాసాయ్ సెంట్రల్ ప్రావిన్స్ లో వరదల ధాటికి 22 మంది మరణించారు. రోడ్లు, చర్చీలు, ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఈ వరదల్లో...
కాంగోలో కుండపోత వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 14మంది మృతి
కాంగో: ఆఫ్రికాలోని కాంగోలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడి ఇళ్లపై పడడడంతో ప్రాణనష్టం జరుగుతోంది. తూర్పు కాంగోలోని బుకావు నగరంలో కుండపోత వానల కారణంగా...
చెన్నై వరద కట్టడికి ప్రాజెక్టు రూ 561 కోట్ల పనులకు అనుమతి
ఢిల్లీ : చెన్నై నగర వరదల నిర్వాహణ పనుల ప్రాజెక్టుకు సంబంధించి రూ 561.29 కోట్ల ప్రణాళికకు ప్రధాని నరేంద్ర మోడీ అనుమతిని ఇచ్చారు. చెన్నై బేసిన్ ప్రాజెక్టు పరిధిలో సంబంధిత పనులు...
తుపాన్ వెళ్లినా వీడని దుస్థితి
చెన్నై : మహానగరం చెన్నైలో తుపాన్ భారీ వర్షాల అనంతర వరద ప్రభావం మరింత తీవ్రస్థాయికి చేరింది. గురువారం కూడా చెన్నై పలు వీధులలో , ప్రధాన కూడళ్లలో వరద నీరు వచ్చి...
చెన్నై వరదల్లో చిక్కుకున్న అమీర్ఖాన్..
తమిళనాడును భారీ వరదలు ముంచెత్తున్నాయి. ఇళ్లల్లోకి వరదలు నీళ్లు క్రమంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సామాన్య ప్రజలతోపాటు సినీ సెలబ్రెటీస్ కూడా ఈ వరదల్లో చిక్కుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్...