Home Search
వాజ్పేయి - search results
If you're not happy with the results, please do another search
అంశాల స్వామి హఠాన్మరణం
మనతెలంగాణ/మర్రిగూడ: ఫ్లోరోసిస్ వి ముక్తి పోరాట సమితి ఉద్యమ నాయకుడు అంశాల స్వామి(37) శనివారం ఉదయం కన్నుమూశారు. రాబోయేతరాలు ఫ్లోరోసిస్ భారిన పడకుండా ఉండేందుకు చిన్న వయస్సులోనే దేశ రాజధానిలో ఢిల్లీలో అప్పటి...
బహుజన యోధుడు
ఉత్తర భారత రాజకీయాల్లో యాదవ త్రయం దాదాపు మూడు దశాబ్దాల పాటు కీలక భూమిక పోషించారు. ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా అద్వానీ రథ...
కెసిఆర్ను కలిసిన గమాంగ్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ బిజెపి నాయకుడు, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్, జాతీయ నేత, గిరిధర్ గమాంగ్ శుక్రవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా...
గొప్ప రాజకీయవేత్త వాజ్పేయీ!
మాజీ భారత ప్రధాని అటల్ బిహారి వాజ్పేయీ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ పట్టణంలో కృష్ణదేవి, కృష్ణ బిహారి దంపతులకు జన్మించారు. వాజ్పేయీ తండ్రి పాఠశాల ఉపాధ్యాయులు. వాజ్పేయీ విద్యాభ్యాసం గ్వాలియర్లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది....
తెలంగాణ పేరు ప్రతిష్టలను ఢిల్లీలో చాటిచెప్పిన మౌనిక : స్పీకర్
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి చెందిన గిరిజన అమ్మాయి కేతావత్ మౌనిక ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర పేరు ప్రతిష్టలను చాటిచెప్పిందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు....
యూత్ పార్లమెంట్లో అద్భుతంగా ప్రసంగించిన తెలంగాణ విద్యార్థిని మౌనిక
మనతెలంగాణ/హైదరాబాద్ : గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా జరిగిన పోటీలలో తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి నుంచి ఎంపికైన విద్యార్థిని కె.మౌనిక ఆదివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన యూత్ పార్లమెంట్లో...
చైనా విషయంలో పిఎం ఎందుకు మౌనంగా ఉంటున్నారు? : కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఇండియా-చైనా సరిహద్దు ఘర్షణ వాతావరణంపై కేంద్ర ప్రభుత్వం చర్చ జరపకుండా తప్పించుకుంటోందని కాంగ్రెస్ గురువారం నిందించింది. చైనా విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకని మౌనంగా ఉంటున్నారని ఎఐసిసి మీడియా, పబ్లిసిటీ...
మోడీపై గుజరాత్ మారణకాండ మచ్చ
పెళ్లి కొడుకు వీడే గానీ వేసుకున్న చొక్కా మాత్రం నేనివ్వలేదంటూ నరసింహ సినిమాలో రజనీకాంత్ అవసరం లేని అంశా న్ని చెప్పి గుట్టు రట్టు చేసిన దృశ్యం తెలిసిందే. అదే మాదిరి అమెరికా...
‘వంద తప్పుల’ మోడీ
అభియోగాలు
పట్టించుకోలేదు
జిఎస్టి
మీటర్లు
పెట్టాలని షరతు
ృష్ణా జలాలపై నికృష్ట
రాజకీయాలు
తేల్చకపోవడం,
పాలమూరుకు జాతీయ
హోదా ఇవ్వకపోవడం
ధరలు పెంచడం
పెట్రో
ధరల పెంపు
కుల గణన చేయకపోవడం
కొమ్ముకాయడం
సంక్షేమంపై అక్కసు
చేస్తామని చెప్పి, పెద్ద
నోట్లను రద్దు చేయడం
మెడికల్ కళాశాలల
మంజూరులో వివక్ష
చట్టానికి తూట్లు
మునుగోడులో...
కార్పొరేట్లకిస్తున్నది ఉచితం కాదా?
ఎన్నికల తరుణంలో ఓటర్లకు ఉచితాలను అందిస్తామని వాగ్దానాలు చేయకుండా చూసేందుకు ఎన్నికల కమిషన్కు మార్గదర్శక సూత్రాలను జారీ చేయాలని బిజెపి నేత, లాయర్ అశ్వనీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ఒక పిటీషన్ దాఖ లు...
అటల్ వంతెనను ప్రారంభించిన ప్రధాని మోడీ
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో సబర్మతి నదిపై పాదచారుల కోసం మాత్రమే నిర్మించిన అటల్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు తర్వాత ప్రారంభించారు. దాదాపు 300 మీటర్ల పొడవు మరియు 14 మీటర్ల...
దడపుట్టిస్తున్న ద్రవ్యోల్బణం!
అదుపుగాని ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం గురించి ప్రధాని నరేంద్రమోడీ ఆందోళన చెందుతున్నారా? జనానికి గుండె ల్లో రైళ్లు పరుగెడుతున్నా ఇంతవరకు వాటి గురించి ఎందుకు నోరు విప్పటం లేదు? జూలై నెలలో చిల్లర...
లాభార్జన సరకుగా విద్యుత్
విద్యుత్ పంపిణీ విషయంలో దేశంలో ఇప్పటికే అక్కడక్కడా ఫ్రాంచైజీ సిస్టవ్ు అమల్లో ఉంది. ఈ బిల్లు పాసైతే ఫ్రాంచైజీ విధానంలో కాకుండా ప్రైవేటు కంపెనీలు నేరుగానే రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇకపోతే...
మోడీ …2024లో గెలవగలవా?
బీహార్ సిఎం నితీశ్ సవాలు
ప్రతిపక్ష ఐక్యతకు కృషి
ప్రధాని పదవిని ఆశించను
పాట్నా : బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తరువాత నితీశ్కుమార్ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీకి సవాలు విసిరారు....
పిఎం, మంత్రుల ఆస్తులను ప్రకటించిన ప్రధానమంత్రి కార్యాలయం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కార్యాలయం నుండి వచ్చిన తాజా ప్రకటనలో, 2021-22లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరాస్తులు రూ. 26 లక్షలకు పెరిగాయి - మార్చి 2021 చివరి నాటికి రూ. 1,97,68,885 నుండి...
ఇదేం ‘రాజ’నీతి
రాష్ట్రాలకు పన్నుల వాటాలో 42 శాతం కాదు.. 29.6 శాతం ఇస్తున్నది
కేంద్ర ప్రయోజిత పథకాలకు 60 శాతానికి తగ్గించారు
కేంద్రం తీరు సహకార సమాఖ్య స్పూర్తి విరుద్ధం
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/...
తగలబడుతున్న భవనాలు -బిజెపి, కాంగ్రెస్
భారత రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్మును గెలిపించాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఎంపిలు, ఎంఎల్ఎలకు ఇచ్చిన పిలుపు ప్రకటనలో కమలానికి లేని సుగుణాలను ఆపాదించే ప్రయత్నం చేశారు. చాలా గమ్మత్తుగా దీనదయాళ్...
భారత్ ఫైల్స్ బయటపెట్టిన కెసిఆర్
దిగజారుడు భాషతో, అర్థంలేని నిందలతో కెసిఆర్ ఎజెండాను నిలువరించగలమని రాష్ట్రంలోని విపక్ష పార్టీల నేతలు భావిస్తే వారి గోతి వారు తొవ్వుకున్నట్లే అవుతుంది. విషయ పరిజ్ఞానం లేకుండా చేసే సత్యదూరమైన ప్రసంగాలు అభాసు...
27 మంది రాజ్యసభ సభ్యుల ప్రమాణాలు
వీరిలో కేంద్ర మంత్రులు నిర్మల, గోయల్
న్యూఢిల్లీ : రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన 27 మంది సభ్యులు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ ఇతరులు ఉన్నారు....
బాలీవుడ్ను మరిపిస్తున్న ‘మహా’భారతం
దశాబ్దం క్రిందటి దాకా రాజకీయ రంగంలో ‘కూల్చడం, చీల్చడం’ అనే వాటిపై పేటెంట్ హక్కులన్నీ హస్తం పార్టీవే. శకుని పాచికలన్నీ కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే ఉండేటివి. కానీ ఆధునిక భారతదేశం 4G ని...