Home Search
వాజ్ పేయి - search results
If you're not happy with the results, please do another search
హమారా..ఇస్రో మహాన్
శ్రీహరికోట : చంద్రుని వైపు, ఆ తరువాత గ్రహాంతర దిశలో కీలక మైలురాయిగా, ఓ ముఖ్యమైన ముందడుగుగా శుక్రవారం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం...
నాకేం వయసు మీరింది..నేనెందుకు రిటైర్ కావాలి: శరద్ పవార్
ముంబై: క్రియాశీల రాజకీయాల నుంచి తాను తప్పుకోవాలంటూ అజిత్ పవార్ చేసిన సలహాకు ఆయన బాబాయ్, ఎన్సిపి అధినేత శరద్ పవార్ గట్టి కౌంటర్ ఇచ్చారు. సార్టీ అధ్యక్షుడిగా తను కొనసాగుతానని, పార్టీ...
ఇదేనా మీ అచ్చే దిన్…!?
ఉద్యోగాల భర్తీపై కేంద్రానికి కెటిఆర్ ట్వీట్ !
హైదరాబాద్ : కేంద్రంపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృ త్వంలోని కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగాల...
భారత్లో ఎమెర్జెన్సీ చీకటి రోజులు
భారత దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే జూన్ 25, 1975 చీకటి రోజుగా చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇదే రోజున నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశంలో అంతర్గత అస్థిరత, అశాంతిని కారణంగా చూపుతూ...
బిజెపికి బుగులు.. అందుకే ముందస్తు: సిఎం నితీశ్
పాట్నా: బిజెపికి దేశంలో విపక్ష ఐక్యత భయం పట్టుకుందని, దీనితో లోక్సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లుతుందని బీహార్ సిఎం, జెడియూ నేత నితీశ్ కుమార్ తెలిపారు. క్రమేపీ ప్రతిపక్షాలు ఒకేతాటికి రావడంతో బిజెపికి...
అవినీతికి తావులేకుండా మోడీ పాలన
రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి
140 కోట్ల మంది భారతీయులే మోడీ కుటుంబం
కాంగ్రెస్ హయంలో రోడ్ల నిర్మాణం నాణ్యత తక్కువ... అవినీతి ఎక్కువ
కేంద్ర మాజీ మంత్రి, ఎంపి,...
పోఖ్రాన్ అణుపరీక్షలతో ఘనమైన ఖ్యాతి: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : భారతదేశం సాధికారతకు సాంకేతికతను వాడుకుంటుంది. అంతేకానీ ఆధిపత్యం చాటుకునేందుకు కాదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. పోఖ్రాన్లో 1998 నాటి అణుపరీక్షల ఘట్టం అత్యంత కీలక విషయం అని ప్రధాని...
అమర్త్యసేన్ను టార్గెట్ చేయడం దయనీయం: కాంగ్రెస్
నోబెల్ గ్రహీతకు విశ్వభారతి నోటీసు!
న్యూఢిల్లీ: నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ను ప్రభుత్వం లక్షం చేసుకుందని కాంగ్రెస్ గురువారం నిందించింది. విశ్వభారతి యూనివర్శిటీలో ఉన్న 13 దశాంశాల భూమిని ఖాళీ చేయాలని విశ్వభారతి యూనివర్శిటీ తొలగింపు...
అంబేద్కరిజంతోనే మార్పు
మన తెలంగాణ/హైదరాబాద్: దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలనే బి.ఆర్.అంబేద్కర్ ఆశయం నెరవేరలేదని అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు. దేశానికి రక్షణ సమస్య వస్తే.. మరో రాజధాని అవసరమని అందుకు హైదరాబాదే...
దటీజ్ కెసియార్
కెసిఆర్ మాస్టర్ స్ట్రోక్స్కు కేంద్రం విలవిల్లా డుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన విశాఖ ఉక్కు ప్రై వేటీకరణ కుట్రకు కెసిఆర్ వేసిన ఇఒ ఐ వ్యూహంతో కేంద్రం తుక్కుకాక...
స్పీకర్పై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ ప్రయత్నం..
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగాప్రతిపక్షాలతో కాంగ్రెస్ చర్చలు జరుపుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు మంగళవారం తెలిపాయి....
మౌనీ బాబా ఎందుకయ్యారు?
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్పై వచ్చిన తీవ్రస్థాయి ఆరోపణలపై ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు ఆయన మౌనీ బాబా అయ్యారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకులు మల్లిఖార్జున ఖర్గే...
బిజెపిని ఓడించే కుట్ర చేస్తున్నారు: బండి సంజయ్
హైదరాబాద్: దమ్ముంటే 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం నేతలకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. ఎంఐఎం ఎక్కడ పోటీ చేసినా ఆ పార్టీ అభ్యర్ధులకు డిపాజిట్లు...
అంశాల స్వామి హఠాన్మరణం
మనతెలంగాణ/మర్రిగూడ: ఫ్లోరోసిస్ వి ముక్తి పోరాట సమితి ఉద్యమ నాయకుడు అంశాల స్వామి(37) శనివారం ఉదయం కన్నుమూశారు. రాబోయేతరాలు ఫ్లోరోసిస్ భారిన పడకుండా ఉండేందుకు చిన్న వయస్సులోనే దేశ రాజధానిలో ఢిల్లీలో అప్పటి...
బహుజన యోధుడు
ఉత్తర భారత రాజకీయాల్లో యాదవ త్రయం దాదాపు మూడు దశాబ్దాల పాటు కీలక భూమిక పోషించారు. ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా అద్వానీ రథ...
కెసిఆర్ను కలిసిన గమాంగ్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ బిజెపి నాయకుడు, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్, జాతీయ నేత, గిరిధర్ గమాంగ్ శుక్రవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా...
తెలంగాణ పేరు ప్రతిష్టలను ఢిల్లీలో చాటిచెప్పిన మౌనిక : స్పీకర్
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి చెందిన గిరిజన అమ్మాయి కేతావత్ మౌనిక ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర పేరు ప్రతిష్టలను చాటిచెప్పిందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు....
యూత్ పార్లమెంట్లో అద్భుతంగా ప్రసంగించిన తెలంగాణ విద్యార్థిని మౌనిక
మనతెలంగాణ/హైదరాబాద్ : గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా జరిగిన పోటీలలో తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి నుంచి ఎంపికైన విద్యార్థిని కె.మౌనిక ఆదివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన యూత్ పార్లమెంట్లో...
చైనా విషయంలో పిఎం ఎందుకు మౌనంగా ఉంటున్నారు? : కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఇండియా-చైనా సరిహద్దు ఘర్షణ వాతావరణంపై కేంద్ర ప్రభుత్వం చర్చ జరపకుండా తప్పించుకుంటోందని కాంగ్రెస్ గురువారం నిందించింది. చైనా విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకని మౌనంగా ఉంటున్నారని ఎఐసిసి మీడియా, పబ్లిసిటీ...
మోడీపై గుజరాత్ మారణకాండ మచ్చ
పెళ్లి కొడుకు వీడే గానీ వేసుకున్న చొక్కా మాత్రం నేనివ్వలేదంటూ నరసింహ సినిమాలో రజనీకాంత్ అవసరం లేని అంశా న్ని చెప్పి గుట్టు రట్టు చేసిన దృశ్యం తెలిసిందే. అదే మాదిరి అమెరికా...