Home Search
వాణిజ్య సంస్థ - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్కు ఎదురుదెబ్బ.. పాల్వాయి స్రవంతి రాజీనామా
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన కాంగ్రెస్ నాయకురాలు, అధికార ప్రతినిధి పాల్వాయి స్రవంతి తక్షణమే పార్టీని వీడుతున్నట్లు శనివారం ప్రకటించారు. పార్టీని కమర్షియల్గా మార్చేందుకు ఒక వ్యక్తి...
అమెరికాకు భారత కోళ్ల రైతులు బలి
ఆదివారం నాడు మన ప్రధాని నరేంద్ర మోడీ 106వ మన్కీ బాత్ సుభాషితాల్లో స్థానిక వస్తువులనే కొనండి అని మరోసారి పునరుద్ఘాటించారు. ఆ మాటలు విన్న తరువాత ఇతరులకు నీతులు చెప్పే హరిదాసు...
ప్రభాకర్ రెడ్డిపై దాడికి నిరసనగా దుబ్బాక బంద్.. భారీగా మొహరించిన పోలీసులు
సిద్దిపేట: మెదక్ బీఆర్ఎస్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనకు నిరసనగా మంగళవారం దుబ్బాకలో బీఆర్ఎస్ బంద్ కు పిలిపునిచ్చారు. బంద్ పాటించాలని దుబ్బాకలో రాత్రి బీఆర్ఎస్ నాయకులు పోస్టర్లు అంటించారు....
మానవ హక్కుల రక్షణ మార్గం
ప్రతి దేశం శతాబ్దాల నుండి సొంత చరిత్రతో, సంస్థలతో, సంప్రదాయాలతో, జీవన మార్గాలతో, తాత్వికతలతో పరిణామం చెందింది. ప్రపంచ దేశాల మధ్యజ్ఞాన మార్పిడి వంటి నిరంతర పద్ధతుల ద్వారా ఈ పరిణామం సాధ్యపడింది....
తెలంగాణలోనే నిరంతర విద్యుత్తు
దశాబ్దాల తరబడి రైతులు కరెంట్ గోసలు అనుభవించారు. తెలంగాణ వస్తే ఈ ప్రాంతం అంతా అంధకారం అవుతుందని ఏకంగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రే శాపనార్థాలు పెట్టారు. కానీ, రైతులకు మంచి చేయాలన్న విజన్...
ఎగుమతుల నిషేధానికి రైతాంగం బలి
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ తీరు తెన్నులను చూస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి మూడోసారి అధికారానికి వచ్చేందుకు కోట్లాది మంది రైతాంగాన్ని బలిపెట్టేందుకు పూనుకుందా అంటే అవునని చెప్పాల్సి వస్తోంది. తాను చెప్పిన...
కులూలో భారీ వర్షాలకు కూలిపోయిన 8 భవనాలు(వైరల్ వీడియో)
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని కులూ జిల్లా అన్ని ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల తర్వాత బీటలు వారిన, బాగా ధ్వంసమైన 8 భవనాలు గురువారం కూలిపోయాయి. ఈ ఇళ్లలోని వారిని ఇప్పటికే...
మెట్రో స్టూడెంట్ పాస్
1998 ఏప్రిల్ 1 తర్వాత పుట్టిన విద్యార్థులే అర్హులు
20 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి 30 ట్రిప్పులు ప్రయాణించే వెసులుబాటు
విద్యార్థికి ఒక స్మార్ట్కార్డ్ మాత్రమే జారీ
అందుబాటులోకి తీసుకొచ్చిన మెట్రో అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్ :విద్యార్థుల సౌకర్యార్థం...
నిరుద్యోగ ప్రమాదంలో చైనా
ప్రపంచం నేడు ఆర్థిక మాంద్యంలో ఉంది. ఉద్యోగ కల్పనలో ఇండియా, చైనా, కెనడా లాంటి దేశాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటాయి. పాలక విధానాలు కార్పొరేట్ల కొమ్ముకాస్తున్నాయి. పేదల స్థితిని, నిరుద్యోగాన్ని, సామాన్యుల కొనుగోలు...
10 రంగాల్లో 42,000 ఉద్యోగాలు
విజయవంతంగా ముగిసిన మంత్రి కెటిఆర్ రెండు దేశాల పర్యటన
రెండు వారాలు.. 80 వ్యాపార సమావేశాలు, ఐదు రౌండ్ టేబుల్ సమావేశాలు, రెండు భారీ సమావేశాలు
టైప్2 నగరాలకు ఐటి కంపెనీల విస్తరణ, కాళేశ్వరానికి అంతర్జాతీయ...
బిజెపిని నీటముంచిన పాల రైతులు!
కర్ణాటక నందిని పాల సంస్థను మూతపెట్టి అమూల్కు మార్కెట్ను కట్టబెట్టేందుకు కర్ణాటకలోని బిజెపి పాలకులు చూడటాన్ని అక్కడి రైతులు జీర్ణించుకోలేకపోయారు. పాల రైతులకు మేలు చేసేందుకు గాను తమకు తిరిగి అధికారం అప్పగిస్తే...
జి7 సదస్సుకోసం జపాన్ కు ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: జి7 సదస్సులో పాల్గొనడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం జపాన్కు పయనమయ్యారు. హిరోషిమా నగరంలో జరుగుతున్న ఈ సదస్సులో భారత్ ప్రత్యేక ఆహ్వానిత దేశంగా ఉంది. భారత్ జి20కి అధ్యక్షత...
పెట్టుబడులతో రండి
మన తెలంగాణ/హైద్రాబాద్ : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తరలిరండని, భారతదే శంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే స్వీడన్ కంపెనీలకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి...
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ కారణం
ఉక్రెయిన్ సంఘర్షణకు రష్యా పట్ల అమెరికా శత్రుత్వమే మూలకారణం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 23 ఫిబ్రవరి 2023 న ఒక తీర్మానన్ని ఆమోదించింది. దీని ప్రకారం వివాదానికి మూలకారణాన్ని పరిష్కరించని ఏ ప్రతిపాదన...
ఎల్విఎం3 రాకెట్ ప్రయోగం సక్సెస్
తిరుపతి : ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట లోని సతీష్ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఆదివారం ఎల్విఎం3 ఎం3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష ప్రయోగాల్లో భారత్...
ఆనందం వర్ధిల్లిన చోటనే అభివృద్ధి
ఆనందంగా ఉండటం కోసమే మనం కలలు కంటాం. లక్ష్యాల సాధన దిశగా నిరంతరం కృషిసల్పుతుంటాం. అయితే, జీవన సంక్లిష్టతల మూలంగా ఆనందం ఎప్పటికప్పుడు ఎండమావే అవుతుంది. అందుకని మనలో చాలామందిమి ఏదో అద్భుతం...
బిజెపి రాష్ట్రాల్లో… పవర్ హాలిడే..!!
తెలంగాణలో నిరంతం 24 గంటల విద్యుత్ సరఫరా
పొరుగు రాష్ట్రం ఆంధ్రాలోనూ కొనసాగుతున్న కోతలు
రాష్ట్రంలో విడిపోతే తెలంగాణ అంధకారంలో ఉంటుందన్న నేతలకు ధీటుగా జవాబు
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గృహ...
పత్తిసేకరణకు స్వస్తి పలుకుతారా?
ఆశ, నిరాశల మధ్య పత్తి సేద్యం సాగుతూ వస్తున్నది. ఒక సంవత్సరం ధర ఆశను, ఆ తర్వాత రెండు సంవత్సరాలు రైతాంగంలో నిరాశను నింపుతున్నది. బయట మార్కెట్లో నిలకడలేని ధరలు, ఊరట నివ్వని...
లాల్ చౌక్లో జాతీయ జెండా ఎగురవేసిన రాహుల్
శ్రీనగర్ : రాహుల్ గాంధీ (Rahul Gandhi) సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ చేపట్టిన ’భారత్ జోడో యాత్ర’ (Bharat Jodo Yatra) చివరి మజిలీగా శ్రీనగర్లో ఆదివారం...
శ్రీనగర్ లాల్చౌక్లో జెండా ఎగురవేసిన రాహుల్ గాంధీ!
శ్రీనగర్: లాల్చౌక్లోని చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా గట్టి భద్రతా వలయాన్ని కూడా ఏర్పాటుచేశారు....