Thursday, April 25, 2024
Home Search

విద్యుదాఘాతం - search results

If you're not happy with the results, please do another search
Minor killed Parents in Chhattisgarh

అల్లుడిని కాపాడేందుకు వెళ్లి.. అత్త కరెంట్ షాక్ తో మృతి

వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలం సీతారాంపురంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో మహిళ మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. తీగపై బట్టలు ఆరేస్తుండగా శ్రీను విద్యుదాఘాతానికి గురయ్యాడు. శ్రీనును కాపాడేందుకు వెళ్లి...
KTR Inaugurates Double bedroom houses in Ellareddypeta

చేతల ప్రభుత్వం

అడగకుండానే 100శాతం అభివృద్ధి పనులు చేస్తున్నాం ఏడున్నరేళ్లలో సిఎం కెసిఆర్ చేసిన ప్రతి పని కళ్లముందున్నది గూడులేని పేదలు ఉండరాదన్నదే ఆయన ఉద్దేశం గతంలో అనేకమంది నాయకులు మాటలతో గడిపారు పేదల ఇళ్ల స్థలాల్లో రూ.5లక్షలతో...
Sentenced to two years in prison in a rape case

కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు

హైదరాబాద్: హత్య కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఎఎస్‌జే కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం.... మహేశ్వరం మండలం, గొల్లూరు గ్రామానికి చెందిన మంద రమేష్ ఏప్రిల్...
Four fatalities with Electric shock

విద్యుత్‌షాక్‌తో నలుగురు దుర్మరణం

రాష్ట్రంలో వేర్వేరు చోట్ల దుర్ఘటనలు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శనివారం నాడు చోటుచేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో విద్యుదాఘాతంతో నలుగురు మృత్యువాత పడ్డారు. మృతులలో దంపతులతో పాటు ఒక రైతు,...
Young farmer died of electrocution in Thorrur

విద్యుదాఘతంతో యువ రైతులు మృతి

  మహబూబాబాద్: వర్షాలు సమృద్దిగా కురుస్తుండడంతో వానాకాలం సాగుకు రైతులు సన్నద్దమవుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు రైతులు తమ పొలానికి వెల్లి పనిచేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై మరణించారు. ఈ విషాద ఘటన జిల్లాలోని...
drunken man climbed power transformer and died

ట్రాన్స్‌ఫార్మర్ పట్టుకుని వ్యక్తి సూసైడ్

హైదరాబాద్: మద్యం కోసం గొడవపడి ఓ భర్త ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి ప్రాణాలు కోల్పోయిన సంఘటన మలక్ పేట పరిధిలోని అక్బర్ బాగ్ లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... అక్బర్ బాగ్...
Tauktae Cyclone: 6 dead due to Heavy Rains

దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆరుగురు మృతి

తౌక్టే తుపాను ప్రభావం దక్షిణాది రాష్ట్రాలైన గోవా, కేరళ, కర్నాటకలలో అప్పుడే కనిపిస్తోంది. ఈ మూడు రాష్ట్రాల్లోను శనివారం రాత్రినుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోవాలో అనేక ప్రాంతాల్లో పెనుగాలుల తాకిడికి విద్యుత్...
Two drivers burned alive containers caught fire

ఉప్పల్ లో విషాదం.. ఇద్దరు సజీవదహనం

హైదరాబాద్:విద్యుదాఘాతంతో మంటలు చెలరేగడంతో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమైన సంఘటన నగరంలోని ఉప్పల్‌లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన షహజాబ్(38) కంటైనర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన గంగా సాగర్(50)...

ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు

  ఒకే రకమైన దారుణ దుర్ఘటనలు తలదాచుకోడానికి వెళ్లే చెట్టే అగ్గిపిడుగై విరుచుకుపడి బతుకులను అదే పనిగా బలి తీసుకుంటూ ఉండడం, ప్రాణ రక్షణ వ్యవస్థలే ఊపిరులను పదేపదే కబళించడం అత్యంత ఆందోళనకరం. ముంబై...
Six Dead As Bus Catches Fire in Rajasthan

బస్సుకు విద్యుత్ తీగ తగిలి… ఎనిమిది మంది మృతి

  జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం జాలోర్ జిల్లా మహేష్ పూర్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళుతున్న బస్సుకు విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతం సంభవించడంతో 8 మంది చనిపోయారు. మరో...
Boy dead in current shock in Rangareddy

ప్రాణం తీసిన గాలిపటం

మన తెలంగాణ/యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని నల్లవెల్లి గ్రామంలో సంక్రాంతి పండగ సందర్భంగా ఇంటి మేడపై బాలుడు గాలిటాన్ని ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకొంది....
4 killed due to Electricity Shock in Mahabubabad

విద్యుత్ షాక్‌కు నలుగురు బలి

బట్టలు ఆరవేస్తుండగా విషాదం మృతులు రెండు జంటలు మహబూబాబాద్ జిల్లా ఆమన్‌గల్‌లో దుర్ఘటన మనతెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో రెండు కుటుంబాలకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మహబూబాబాద్ మండలం...
Thousands of colonies waterlogged

కాలనీలు కకావికలు

  పాతబస్తీలో దయనీయ పరిస్థితులు గుర్రం చెరువుకు గండితో ఇళ్లను ముంచెత్తిన వరద జలమయమైన వేలాది కాలనీలు నిత్యావసరాలు, ఇంట్లోని ముఖ్యమైన వస్తువులతో సహాయక శిబిరాలకు వేలాది మంది పలుచోట్ల బయటపడుతున్న మృత దేహాలు బురదలో కూరుకుపోయి అక్కరకు రాకుండా పోయిన...
Rain created havoc in Hyderabad

వాడవాడలా.. ‘వాన’ వాసం

  వరదనీటిలో హైదరాబాద్ ఆగమాగం వందేండ్ల తర్వాత ఇదే అతి భారీ వర్షం అప్రమత్తంగా ఉండండి : సిఎం వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది మృతి భాగ్యనగరంలో తెగిపోయిన 600 చెరువులు 1500లకు పైగా కాలనీలు, బస్తీలు జలమయం కాగితపు పడవల్లా...
CP Anjani Kumar Inspects flood affected areas in Hyd

హైదరాబాద్ లో కొనసాగుతున్నరెస్కూ ఆపరేషన్..

రెస్కూ ఆపరేషన్ కొనసాగుతోంది ఇప్పటి వరకు 15మందిని రక్షించాం ఎవరూ ఆందోళన చెంద వద్దు లోతట్టు ప్రాంతాల వారిని తరలించాం వరద ప్రాంతాల్లో పర్యటించిన సిపి అంజనీకుమార్ మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో కుండపోత వర్షం కురవండతో చాలా ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. దీంతో...
Four people die of electrocution in Rajasthan

రాజస్థాన్‌లో విద్యుదాఘాతానికి నలుగురి మృతి

కోట: రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో గురువారం రెండు వేర్వేరు సంఘటనల్లో విద్యుదాఘాతానికి నలుగురు వ్యక్తులు మరణించారు. ఉన్హెల్ పోలీసు స్టేషన్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున పొలాలకు నీళ్లు వదిలేందుకు మోటారు పంపునకు స్విచ్...

ఎల్బీన‌గ‌ర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం

హైద‌రాబాద్: న‌గ‌రంలోని ఎల్బీన‌గ‌ర్‌లో ఆదివారం మ‌ధ్యాహ్నం భారీ అగ్నిప్ర‌మాదం సంభవించింది. ఎల్బీన‌గ‌ర్ వార్డు కార్యాల‌యం స‌మీపంలోని ఓ హోల్‌సేల్ కిరాణా దుకాణంలో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి...
electric-shock

పెట్రోల్ బంక్‌లో ప్రమాదం.. ముగ్గురు మృతి

గుంటూరు: జిల్లాలోని చిలకలూరిపేట మండలం గ్రామం రామచంద్రపురంలో శనివారం విషాదఛాయలు అలుముకున్నాయి. పెట్రోల్ బంక్ లో జరిగిన విద్యుదాఘాతంతో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. చిలకలూరిపేట జాతీయ రహదారి పక్కనే ఉన్న పెట్రోల్...

Latest News