Home Search
వ్యక్తి మృతి - search results
If you're not happy with the results, please do another search
స్విమ్మింగ్పూల్లో మునిగి వ్యక్తి మృతి
ఘట్కేసర్: మిత్రులతో కలిసి సిమ్మింగ్ఫూల్లో ఈతకు వెళ్లి ఓ వ్యక్తి నీట మునిగి మృతి చెందిన సంఘటన ఘట్కేసర్ పోలీ సుస్టేషన్ పరిధిలోని కొండాపూర్లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
గూడ్స్రైలు కిందపడి వ్యక్తి మృతి
జమ్మికుంట: జమ్మికుంట రైల్వేస్టేషన్ ఆగిఉన్న గూడ్స్ రైలుకిందపడి సముద్రాల రాజేష్(41)అనే వ్యక్తి మృతిచెందనట్లు రామ గుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి...
కంప్రెసర్ ట్రాక్టర్లో మంటలు చెలరేగి వ్యక్తి మృతి
పదర : కంప్రెసర్ ట్రాక్టర్ టైరు పగిలి అగ్ని ప్రమాదం జరగడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా పదర మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల...
లారీ ఢీ కొని వ్యక్తి మృతి
చేర్యాల: లారీ ఢీ కొని వ్యక్తి మృతి చెందిన సంఘటన చేర్యాల పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపాన చోటు చేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నాగపూరి ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా...
ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి
మేడ్చల్: ఆటో బోల్తా పడి ఓ వ్యక్తి చెందిన సంఘటన శనివారం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీరంగూడ లో నివాసముండే బోయ ఈశ్వర్...
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
పాపన్నపేట: ట్రాక్టర్పై నుంచి కింద పడి చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని ఎల్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్కుమార్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన చాకలి...
చెట్టు మీద పడి వ్యక్తి మృతి
ఆళ్లపల్లి : చెట్టు కొమ్మ విరిగి మీదపడి వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన ఆళ్లపల్లిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల సమీపంలోని ఒక రైతుకు చెందిన...
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
శంషాబాద్: మండలంలోని జూకల్ గ్రామంలో విద్యుత్షాక్తో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. శంషాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధర్కుమార్ తెలిపిన వివరాల ప్ర కారం... జూకల్ గ్రామానికి చెందిన కేశంపేట...
కరెంట్ షాక్తో వ్యక్తి మృతి
మనదపురం : కరెంట్ షాక్కు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని కర్వెన తండాలో చోటు చేసుకుంది. ఎస్సై మురళి కథనం ప్రకారం కర్వేనా తాండకు చెందిన కేతావత్ భాస్కర్ నాయక్(40)...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మేడ్చల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం విక్రంపురం గ్రామం పార్వతీపురం మండలంకు చెందిన...
శివుడి వేషం… మెడలో ఉన్న పాము కాటువేయడంతో వ్యక్తి మృతి
పాట్నా: దుర్గమ్మ వేడుకలో ఓ వ్యక్తి శివుడు లాగా వేషం వేసి అనంతరం మెడలో బతికి ఉన్న పామును చుట్టుకున్నాడు. పాము కాటువేయడంతో అతడు మృతి చెందిన సంఘటన బిహార్ రాష్ట్రం మెదపూర...
బైక్ పైనుంచి పడి వ్యక్తి మృతి
నల్గొండ : బైక్ పై నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం నల్గొండ పట్టణ ంలో చోటుచేసుకు ంది. నల్గొండ వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.బొబ్బిలి నరేష్...
చిట్లపల్లి వాగు వద్ద వ్యక్తి మృతి
కొడంగల్: వారం రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళి పోయిన వ్యక్తి చిట్లపల్లి వాగు దగ్గర మృతి చెందిన సంఘటన చిట్లపల్లి లో చోటుచేసుకుంది. ఎస్సై రవి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం...
ఫోన్ చార్జింగ్ పెడుతూ విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
బెజ్జంకి: ఫోన్ చార్జింగ్పెడుతూ విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని గాగ్గిల్లాపూర్ గ్రామ శివారులో కావేరి సీడ్స్ కంపెనీలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్ రాజ్ తెలిపిన వివరాల...
విద్యుత్షాక్తో వ్యక్తి మృతి
గుర్రంపోడ్ ః విద్యుత్ షాక్ గురై ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పాల్వాయి గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. దీనికి సంబందించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. మండలంలోని...
వైద్యం వికటించి వ్యక్తి మృతి
ఆసుపత్రి ఎదుట మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళన
కీసర: ఛాతిలో మంటతో చికిత్స కోసం వచ్చిన వ్యక్తి వైద్యం వికటించి మృతి చెందాడు. దీంతో మృతుడి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు...
కీసరలో వైద్యం వికటించి వ్యక్తి మృతి
కీసర: మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందాడు. యాదాద్రి జిల్లా జియాపల్లి తండాకు చెందిన దరావత్ శ్రీనివాస్ నాయక్ (35) గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడుతుండటంతో...
పురుగుమందు తాగి వ్యక్తి మృతి
కరీంనగర్:కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూర్ గ్రామానికి చెందిన నేల్లి కనకయ్య (56) పురుగుమందు తాగి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.కరీంనగర్ రూరల్ సిఐ విజ్ఞాన్ రావు తెలిపిన వివరాల ప్రకారం నేల్లి కనకయ్య...
వనదుర్గా ప్రాజెక్టులో మునిగి వ్యక్తి మృతి
పాపన్నపేట: వనదుర్గా ప్రాజెక్టులో నీట మునిగి చికి త్స పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్ఐ విజయకుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిషా రాష్ట్రం రాయ్గడ్ జిల్లాకు చెందిన శ్రీధర్...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గుడిహత్నూర్ ః మండల శివారు ప్రాంతమైనన దేవాపూర్ చెక్ పోస్ట్ వద్ద ఆదివారం అర్థ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముర్కుటే ఏక్నాథ్ (45) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై ఎల్....