Thursday, April 25, 2024
Home Search

శాసన సభలకు - search results

If you're not happy with the results, please do another search
CM KCR will visit Nizamabad Today

నేడు నిజామాబాద్‌కు సిఎం కెసిఆర్

జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం, భారీ బహిరంగ సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సోమవారం నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పర్యటనలో...
National Farmers Union unite and fight against Centre

జమిలిగా ‘జై’ కిసాన్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి జమిలి పోరాటాలు సాగించడం ద్వారా మాత్రమే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యలకు పరిష్కారం సాధ్యమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు....

‘దౌత్యం’లోనూ కాషాయమే!

నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత విదేశాంగ విధానంలో కాషాయీకరణ మొదలైంది. ‘సమగ్ర మానవతా వాదం’ (ఇంటిగ్రల్ హ్యూమనిజం) పేరుతో భారతీయ జనతాపార్టీ, దీనదయాళ్ ఉపాధ్యాయ ఆలోచనా విధానాన్ని భారత...

నిజాం ప్రజల సంఘం

నిజాం అభినందన సభ l హైదరాబాద్‌లో నిజాంకు కృతజ్ఞత తెలియజేయడానికి ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. l ఈ సభలో పాల్గొన్న ముల్కీ ఉద్యమ నాయకులు 1. పద్మజా నాయుడు 2. లతీఫ్ సయిద్ 3. బూర్గల...
Assembly session will continue until October 5

5 వరకు అసెంబ్లీ సమావేశాలు

  మనతెలంగాణ/హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్ 5వ తేదీ వరకు జరగనున్నాయి. శాసనసభలోని స్పీకర్ చాంబర్‌లో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం బిఏసి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా...
Errabelli attended telangana movement with konda laxman bapuji

కొండా లక్ష్మణ్ బాపూజీతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం నా అదృష్టం: ఎర్రబెల్లి

వరంగల్: తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన నిబద్ధత గల రాజకీయవేత్త కొండా లక్ష్మణ్ బాపూజీ అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల...
42 percent ministers have criminal cases in Union Cabinet

సచ్చీలురులకు స్థానమెక్కడ?

  నేడు దేశ వ్యాప్తంగా చట్టసభలలో నేరచరితులు, సంపన్నుల సంఖ్య పెరిగిపోతోంది. అక్రమ పద్ధతులతో కోట్ల రూపాయలు సంపాదించిన నేరచరితులు, సంపన్నులతో పలు రాజకీయ పార్టీలు సహవాసం చేస్తున్నాయి. నేరారోపణలు ఉన్నవారు, ధనవంతుల నుంచి...
Nagarjuna by election Exit poll results released

సాగర్‌లో ఎగిరేది గులాబీ జెండే

నాగార్జున సాగర్‌లో కారు జోరు ఎగ్జిట్‌పోల్‌లో టిఆర్‌ఎస్‌కు 50.48 శాతం ఓట్లు ఉప ఎన్నిక ఎగ్జిట్ పోల్ ఫలితాలు: వెల్లడించిన ఆరా సంస్థ మనతెలంగాణ/హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో కారు జోరు కొనసాగింది. ఆరా సంస్థ వెల్లడించిన...

మోడీని పొగిడిన నోటితోనే..

గత ఏడాది వచ్చిన కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భారత ప్రధాని మోడీ అఖండ విజయం సాధించాడని దేశ, విదేశాలు, పాశ్చాత్య మీడియా ప్రశంసించడం మనందరికీ తెలిసిందే. మరి ఈ రోజు దేశ...
BJP targets Mamata and Stalin

మమత, స్టాలిన్‌లపై బిజెపి నజర్!

  ప్రస్తుతం ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్ర శాసనసభలకు జరుగుతున్న ఎన్నికలలో బిజెపి అజెండా ప్రధానంగా ఇద్దరు నాయకులను కట్టడి చేయడం పైననే ఉన్నట్లు కనిపిస్తున్నది. అసోంలో తిరిగి అధికారంలోకి వచ్చినా,...
TS Assembly Session Adjourned to March 20

నేటి నుంచి అసెంబ్లీ

నేటి నుంచి అసెంబ్లీ.. 18న వార్షిక బడ్జెట్ కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు, సందర్శకులకు నో ఎంట్రీ మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శాసన సభ, శాసన మండలి...
Dalit Sajeevaiah is CM of Andhra Pradesh

తొలి దళిత సిఎం సంజీవయ్య

ఫిబ్రవరి 14వ తేదీకి సంజీవయ్య శత జయంతి పరిసమాప్తి అవుతున్నది. సంజీవయ్య యావద్భారత దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి. తొలి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. తెలంగాణ రాష్ట్రంలో పివి నరసింహారావు...
Sushil Kumar Modi files nomination for Rajya Sabha by-polls

రాజ్యసభ ఉపఎన్నికకు సుశీల్ కుమార్ మోడీ నామినేషన్ దాఖలు

పాట్నా: కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మరణంతో ఖాళీ ఏర్పడిన బీహార్‌లోని రాజ్యసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక కోసం బిజెపి సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోడీ బుధవారం నామినేషన్ దాఖలు...

ఏకకాల ఎన్నికలు ఎందుకు?

  ఎన్నికల ఏకత గురించి ప్రధాని మోడీ మళ్లీ ఎలుగెత్తి వినిపిస్తున్నారు. దీర్ఘ విరామం తర్వాత ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ ప్రస్తావన తిరిగి తీసుకు వచ్చారు. లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపించే...

బీహార్ ఎన్నికలు

  ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సరికొత్త వాతావరణంలో జరుగుతున్నాయి. 243 స్థానాల శాసనసభకు పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 28న ప్రారంభం అయ్యే పోలింగ్ మూడు దశల్లో జరిగి నవంబర్...
PV Narasimha rao Shata jayanti celebrations

అపర చాణక్యుడు అందరివాడు

  స్వతంత్ర భారతదేశం పన్నెండవ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు- (పి.వి. నరసింహారావు). జాతీయస్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, ప్రపంచమంతట ఆయన పివిగా సుప్రసిద్ధుడు. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో, నాడు ఎంతో వెనుకబడ్డ తెలంగాణ ప్రాంతం...

Latest News