Home Search
శాస్త్రవేత్తలు - search results
If you're not happy with the results, please do another search
రైతుల బలవన్మరణాలకు కారణాలు
దేశంలో కార్పొరేట్ సంస్థల అధిపతులు ప్రపంచ ధనవంతులజాబితాలో స్థానం పొందితే, దేశానికి అన్నంపెట్టే రైతులు మాత్రం ఆత్మహత్యల జాబితాలోకి చేరుతున్నారు. ఈ జాబితా నిరంతరం పెరుగుతూ వుండి ప్రజాతంత్రవాదులు, రైతాంగ ప్రయోజనాలు కోరుకునే...
ఈ ఏడాది నాలుగు గ్రహణాలు.. ఏ ఒక్కటీ భారత్లో కనిపించదు
ఇండోర్ : 2024 సంవత్సరంలో నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. కానీ వీటిలో ఏ ఒక్కటినీ మనదేశంలో చూసేవీలు కలుగదని మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ నగరంలో ఉన్న జివాజీ అబ్జర్వేటరీ సీనియర్ అధికారి వెల్లడించారు....
కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్న భారతీయ విద్యార్థులు:పిఎం మోడీ
తిరుచిరాపల్లి: ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ ఆవిష్కర్తలపై ప్రశంసల వర్షం కురిపించారు. 2014లో సుమారు 4,000 ఉన్న పేటెంట్లను ఇప్పుడు 50,000 పేటెంట్లకు తీసుకెళ్లిన ఘనతను భారతీయ ఆవిష్కర్తలు సాధించారని ప్రధాని అన్నారు....
సగం ఆడపక్షి.. సగం మగపక్షిని ఎప్పడైనా చూశారా? లేకపోతే ఇదిగో చూసేయండి!
వినడానికే వింతగా ఉన్నా ఇది నిజమండీ! పక్షి ఒకటే. కానీ అది సగం ఆడ.. సగం మగ. అత్యంత అరుదుగా కనిపించే ఈ రకం పక్షిని న్యూజీలాండ్ కు చెందిన ఇద్దరు పక్షిశాస్త్రవేత్తలు...
నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్ఎల్వి-సి58
శ్రీహరికోట: పిఎస్ఎల్వి- సి58 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలో నుంచి షార్ నుంచి పిఎస్ఎల్వి-సి58 నింగిలోకి దూసుకెళ్లింది. 480 కిలోల ఎక్స్పో శాట్ను పిఎస్ఎల్వి-సి58 నింగిలోకి మోసుకెళ్లింది. ఎక్స్-రే మూలాలను అన్వేషించడమే ప్రధాన లక్షంగా...
కృష్ణ బిలాల మూలాలపై ఇస్రో పరిశోధన
జనవరి 1న పొలారి మీటర్ శాటిలైట్ ప్రయోగం
నాసా తరువాత భారత్కే ఈ ఖ్యాతి
న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ “ ఇస్రో” వచ్చే కొత్త సంవత్సర ప్రారంభంలో మరో అత్యంత...
కృష్ణబిలాల మూలాల పరిశోధనకు ఇస్రో సిద్ధం
న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ “ ఇస్రో” వచ్చే కొత్త సంవత్సర ప్రారంభంలో మరో అత్యంత సాహసోపేత , ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. విశ్వంలో ఇంతవరకు తెలిసిన అత్యంత దేదీప్యమానమైన...
కీలక దశ లోకి ఆదిత్య ఎల్1
న్యూఢిల్లీ : సూర్యుడి రహస్యాల గుట్టు విప్పడానికి ఇస్రో ప్రయోగించిన వ్యోమనౌక ఆదిత్య ఎల్1 కీలక దశ లోకి ప్రవేశించింది. దాదాపు 15 లక్షల కిలో మీటర్ల ప్రయాణం తరువాత తుది దశ...
కాంగ్రెస్ శ్వేతపత్రం అవినీతి పత్రం
ఈనెల 28న రాష్ట్రానికి కేంద్ర మంత్రి అమిత్షా పర్యటన: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం అవినీతి పత్రమని కేంద్రమంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి...
సైన్స్ కాంగ్రెస్ వాయిదా
న్యూఢిల్లీ : 109వ అఖిలభారత సైన్స్ మహాసభ వాయిదాపడింది. నిర్ణీతంగా అయితే ఈ సైన్స్ కాంగ్రెస్ జనవరి 3 నుంచి ఆరంభం కావల్సి ఉంది. అయితే ఈ సదస్సుకు ఆతిధ్యం ఇవ్వడం తమకు...
జెఎన్.1 కొవిడ్ వేరియంట్ నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ: దేశంలో హఠాత్తుగా జెఎన్-1 కొవిడ్ వేరియంట్కు సంబంధించి 21 కేసులు నమోదు కావడం ఎటువంటి ఆశ్చర్యాన్ని కాని ఆందోళనను కాని కలిగించడం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రజలు కూడా ఎటువంటి భయాందోళన...
పంట వ్యర్థాల దగ్ధాలు తగ్గవా!
ప్రపంచంలోని అత్యంత కాలుష్య ఐదు నగరాల్లో నాలుగు దక్షిణాసియా నగరాలే. అవి లాహోర్, ఢిల్లీ, ముంబై, ఢాకా. ఈ నగరాల పొలిమేరల్లోని పొలాల్లో ధాన్యాన్ని వేరు చేసిన తరువాత మిగిలిపోయిన గడ్డి వంటి...
విత్తన సరఫరాలో రాష్ట్ర రైతులకు ప్రాధాన్యం : మంత్రి తుమ్మల
మనతెలంగాణ/హైదరాబాద్: వచ్చే సీజన్లో కంపెనీలు విత్తన సరఫరాలో తెలంగాణ రైతులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. రైతులకు విత్తన సరఫరా , తెలంగాణ విత్తన రంగ అభివృద్ధి...
మళ్లీ కరోనా ఘంటికలు
కలకలం రేపుతున్న కొత్త వేరియంట్
మనతెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ వైరస్ పూర్తిగా వెళ్లిపోయిందనుకుని అందరూ సాధారణ జీవితం గడుపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. కరోనా రూపాంతరం చెందుతూ జెఎన్...
కేరళలో కరోనా కొత్త వేరియంట్
79ఏళ్ల మహిళలో జెఎన్.1 వేరియంట్ను గుర్తించిన అధికారులు
వేగంగా విస్తరిస్తుందని శాస్త్రజ్ఞుల వెల్లడి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. వైరస్కు చెందిన వివిధ వేరియంట్లు...
కేరళలో కరోనా కొత్త వేరియంట్ కలకలం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. వైరస్కు చెందిన వివిధ వేరియంట్లు ప్రజల ఆందోళనను పెంచుతూనే ఉన్నాయి. తాజాగా చైనాలో కరోనా కొత్త సబ్ వేరియంట్...
భారత్లో 5 శాతం పెరిగిన తలసరి కర్బన ఉద్గారాలు
అయినా ప్రపంచ తలసరిలో సగమే
అగ్రస్థానంలో అమెరికా
దుబాయి: దేశంలో తలసరి కర్బన ఉద్గారాలు 2022లో 5 శాతం పెరిగి 2 టన్నులకు చేరుకున్నప్పటికీ ప్రసంచ సగటుతో పోలిస్తే ఇది ఇప్పటికీ సగమే ఉందని మంగళవారం...
సౌరగాలులను రికార్డు చేసిన ‘ఆదిత్య ఎల్ 1’ మిషన్…
ఫోటోలను విడుదల చేసిన ఇస్రో
బెంగళూరు : సూర్యుడి అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్ సౌరగాలులపై అధ్యయనం ప్రారంభించింది. సౌరగాలులను రికార్డు చేసింది. ఈ ఫోటోలను ఇస్రో తన సామాజిక...
పిల్లల ప్రాణాలకు వైట్ లంగ్ సిండ్రోమ్ ముప్పు
కొత్త రకం రోగాలకు కేరాఫ్ అడ్రస్ చైనా. నాలుగేళ్ల కిందట ఆ దేశంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని కబళించిన సంగతి తెలిసిందే. తాజాగా చైనాలో తలెత్తిన మరో వ్యాధి ఇప్పుడు...
జోషిమఠ్ పునరుద్ధరణకు ప్రణాళిక
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ నగరం పునరుద్ధరణకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. కుంగిపోయిన జోషిమఠ్ భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు సమావేశమయ్యారు. ఇప్పటికీ జోషిమఠ్ నగరంలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ భయంకరమైన విపత్తును ఎదుర్కోవడానికి, కేంద్ర...