Friday, April 19, 2024
Home Search

సామాజిక న్యాయం - search results

If you're not happy with the results, please do another search
Analysis of Modi's Ten Years of Rule

మోడీ మబ్బులో ఉత్తర భారతం

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ దేశ వ్యాప్తంగా భిన్న వర్గాల నుండి మోడీ పదేళ్ల పాలనపై విశ్లేషణ ఎక్కువైతున్నది. ఆయన పాలన కొనసాగాలని కోరేవాళ్లకన్నా మరో ఐదేళ్లు ఆయనే ప్రధానిగా ఉంటే దేశంలో...
SC sub castes get power

ఎస్‌సి ఉప కులాలకు అధికారం అందని ద్రాక్షేనా?

రాజ్యాధికారం దక్కని కులాలు అంతరించిపోతాయని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆనాడే చెప్పిన మాటలు ఎప్పటికీ అక్షర సత్యమే. అట్టడుగు వర్గాల ప్రజలందరికీ రాజ్యాధికారం దక్కాలనే ఉద్దేశంతో దేశ పౌరులందరికీ...
Tukkuguda Congress meeting for Parliament elections

జాతీయ కాంగ్రెస్ శంఖారావం

14 ఎంపి స్థానాల్లో గెలుద్దాం.. సోనియమ్మకు కానుకగా ఇద్దాం సర్వేలు, అభిప్రాయాల తర్వాతే అభ్యర్థుల ఎంపిక పదేళ్లలో తెలంగాణకు మోడీ ఏంచేశారో చెప్పాలి కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే మనకు ప్రత్యేక నిధులొస్తాయి సమన్వయ కమిటీలు వేసుకోండి.....
CM Revanth Reddy Sensational Comments on Power Cuts

మాదిగల సంక్షేమం నా బాధ్యత

ఎస్‌సి వర్గీకరణపై చిత్తశుద్ధితో ఉన్నాం కావాల్సిన సహకారం అందిస్తాం ఇటీవలి నామినేటేడ్ పదవుల భర్తీలో సామాజిక న్యాయం పాటించాం : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్ :ఎస్సీ వర్గీకరణ అంశం కేంద్రం పరిధిలో ఉన్నందున కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో, నిబద్ధతతో...
I will show my politics

నా రాజకీయం చూపిస్తా

గేట్లు ఓపెన్ చేశాం.. బిఆర్‌ఎస్ ఖాళీ అవ్వడం ఖాయం మనతెలంగాణ/హైదరాబాద్ :ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిందని, ఇక నా రాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తానని,అసలు కథ ముం దుందని సిఎం రేవంత్ అన్నారు. ప్రస్తుతానికి...

మూడోసారి మళ్లీ మాదే అధికారం:ప్రధాని మోడీ

సార్వత్రిక ఎన్నికలకు బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్డిఎ) పూర్తి సన్నద్ధతతో ఉన్నదని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ప్రతిపక్షానికి దారీతెన్నూ లేదని ఆయన దుయ్యబడుతూ తిరిగి తామే అధికారంలోకి వస్తామని శనివారం...
PM Modi addresses public meeting in Nagarkurnool

కాంగ్రెస్ భట్టి విక్రమార్కను అవమానించింది: ప్రధాని మోడీ

నాగర్ కర్నూల్: ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారని నాగర్ కర్నూల్ బిజెపి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గతంలో ఉన్న బిఆర్ఎస్, ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్...

దళితుల పోరాట యోధుడు

యుగయుగాలుగా, తరతరాలుగా భారత దేశాన్ని పీడిస్తున్న సమస్య హక్కుల వివక్ష. దేశాన్ని కుల వివక్ష నుంచి విముక్తి చేయడానికి ఎందరో మహానుభావులు తమదైన శైలిలో ఎన్నో ఉద్యమాలు చేశారు. వారిలో ప్రముఖులు జ్యోతిరావు...
Rs 500 Gas cylinder and free current from 27th

27 నుంచి సిలిండర్, ఫ్రీ కరెంట్

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ.500లకే గ్యాస్ సిలిండర్, తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి పేదకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే కా ర్యక్రమాన్ని ఈ నెల...
Jagan mohan reddy fire on Chandrababu naidu

బాబు పాలనలో మోసాలు, వెన్నుపోట్లు కన్పిస్తాయి: జగన్

అమరావతి: రెండు సిద్ధాంతాల మధ్య ఈ ఏడాది యుద్ధం జరుగబోతోందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. విశ్వసనీయతకు- వంచనకు మధ్య యుద్ధం జరుగుతోందని, పెత్తందార్లతో పేదలు యుద్ధానికి సిద్ధమా? అని అడిగారు. ...
Caste Census

కులగణనపై త్వరలోనే మేధావులతో వర్క్ షాప్

బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో సమగ్ర కులగణన చేయడానికి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి కాంగ్రెస్ ప్రభుత్వం బిసిల ఆకాంక్షలను నెరవేర్చి...
Amazon India Launches Amazon Future Engineer Program in AP

 ఎపిలో అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన అమెజాన్ ఇండియా

అమరావతి: అమెజాన్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌లో తమ అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్ కింద, లీడర్‌షిప్ ఫర్ ఈక్విటీ (LFE), క్వెస్ట్ అలయన్స్(QA), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒక ఎంఓయు జరిగినట్లు ప్రకటించింది. పాఠశాల...

అద్వానీకి భారత రత్న ఎందుకిచ్చినట్టు?

ఎల్.కె. అద్వానీ, కర్పూరీ ఠాకూర్‌లకు భారత రత్న అవార్డు ఇవ్వనున్నట్టు రాష్ర్టపతి భవన్ ప్రకటించక ముందే ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించేశారు. అద్వానీకి 2015లోనే పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. గడిచిన ఈ తొమ్మిదేళ్ళలో...
AP Assembly budget 2024-25

విద్యారంగంపై రూ.73,417 కోట్లు ఖర్చు: గవర్నర్

అమరావతి: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేసిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. సామాజిక న్యాయం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, ప్రజల...
Nationwide census and economic surveys: Rahul promises

మాకు నితీశ్ అవసరం లేదు: రాహుల్ గాంధీ

పూర్ణియా: బీహార్‌లో సామాజిక న్యాయం కోసం మహాఘట్‌బంధన్ పోరాడుతుందని, ఇందుకు తమకు నితీశ్ కుమార్ అవసరం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్...

సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఎక్కడ?

భారత దేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాల పాటు బ్రిటీష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి ఆగస్టు 15,...
KTR said that he agrees with Mamata Banerjee's comments

రేవంత్ క్షమాపణ చెప్పాలి..

హైదరాబాద్ : రైతు భరోసా ప్రారంభించామని పచ్చి అబద్ధాలు చెప్పినందుకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. సిఎం దావోస్ వెళ్లి ప్రపంచ వేదిక పైన...
January 26 is national holiday

జనవరి 26 జాతీయ పండగేనా!

26 జనవరి అనగానే పిల్లల్లో ఒక ఆనందం. చక్కని స్కూలు డ్రెస్‌లు వేసుకొని ఉదయం 5 గం॥లకే తయారై స్కూలుకు పరిగెత్తాలని ఉత్సాహం. స్కూలు నుండి రెండు వరుసలుగా బారులు తీరి జెండాలు...
Reddy domination in BJP

బిజెపిలో రెడ్లదే పెత్తనం!

బండ చాకిరిలోనే బిసి నేతలు జిల్లా అధ్యక్షుల ఎంపికలో బిసిలకు మొండి చేయి, బిసి అధ్యక్షులను పక్కన పెట్టి రెడ్లకు అవకాశం, పార్లమెంట్ కన్వీనర్ రెడ్డినే పార్లమెంట్ ఇంచార్జీ రెడ్డినే జితేందర్‌రెడ్డికి, శాంతికుమార్‌కు కనీస...

రాహూల్ యాత్ర అందరిది..తరలిరండి: జైరాం రమేష్

న్యూఢిల్లీ : రాహుల్ గాంధీ ఈ నెల 14నుంచి ప్రారంభించే భారత్ జోడో న్యాయ్ యాత్రలో ప్రజానీకం మమేకం కావాలని కాంగ్రెస్ పార్టీ పిలుపు నిచ్చింది. భారత్ జోడో యాత్ర తరువాత కాంగ్రెస్...

Latest News