Home Search
స్టాక్మార్కెట్ - search results
If you're not happy with the results, please do another search
స్వల్ప నష్టాలు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒడిదుడుకులను చూశాయి. ఆఖరికి స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 16 పాయింట్ల పతనంతో 64,942 వద్ద ముగిసింది. నిఫ్టీ...
రూ.18 లక్షల కోట్ల నష్టం
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 900, నిఫ్టీ 264 పాయింట్లు పతనం
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రభావమే కారణం
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వరుస నష్టాలతో ఇన్వెస్టర్లకు వణుకు పుట్టిస్తున్నాయి. గత ఆరు రోజులుగా మార్కెట్లు...
మూడో రోజూ నష్టాలు… పడిపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా మూడో రోజు పతనమయ్యాయి. వారాంతం శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 231 పాయింట్లు పతనమై 65,397 వద్ద ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ కూడా...
యుద్ధం భయాలతో నష్టాలు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ నష్టాల బాటపట్టాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఉద్రిక్తతలు, క్రూడాయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్లలో అమ్మకాలు పెరిగాయి. దీంతో సెన్సెక్స్ 66,000...
తీవ్ర ఒడిదుడుకుల్లో మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గత వారం రోజుల్లో తీవ్ర ఒడిదుడుకులను చూశాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, ఇతర గ్లోబల్ అంశాలు, దేశీయంగా కంపెనీల క్యూ2 ఫలితాలు మార్కెట్ను ప్రభావితం చేశాయి. గత వారం...
ఆసియా కుబేరుడు అంబానీ
నికర ఆస్తుల విలువ రూ.7.6 లక్షల కోట్లు, రెండో స్థానంలో గౌతమ్ అదానీ
ఫోర్బ్ ఇండియా 100 రిచెస్ట్ లిస్ట్ 2023 వెల్లడి
న్యూయార్క్ : ఫోర్బ్ సంపన్నుల జాబితాలో కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత...
పుంజుకున్న మార్కెట్లు
566 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ముంబై : ఇజ్రాయెల్ యుద్ధం భయాలతో సోమవారం నష్టపోయిన దేశీయ స్టాక్మార్కెట్లు మరుసటి రోజు పుంజుకున్నాయి. ఇటీవల చాలా నష్టాల తర్వాత ఫైనాన్షియల్స్, ఆటో, ఐటి షేర్లలో కొనుగోళ్లు...
కొంప ముంచుతున్న అత్యాశ
హైదరాబాద్: బాధితులను అన్ని రకాలుగా దోచుకుంటున్న నేరస్థులు పెట్టుబడుల పేరుతో మోసం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, స్టాక్మార్కెట్పై పెట్టుబడిపెట్టే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. ఇలా సంప్రదించిన వారికి...
అమ్మకాల ఒత్తిడితో నష్టాలు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గతవారం మొత్తంగా చూస్తే స్వల్పంగా నష్టపోయాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ అమ్మకాల కారణంగా మార్కెట్లు పతనమవుతున్నాయి. గత వారం సెన్సెక్స్ 214 పాయింట్లు (0.32 శాతం)...
లాభాల స్వీకరణకే మొగ్గు
78 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మరోసారి నష్టాలను నమోదు చేశాయి. మంగళవారం బ్యాంకింగ్ ఐటి, మిడ్క్యాప్ స్టాక్లలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా మార్కెట్లో నష్టాలు కనిపించాయి. ట్రేడింగ్ ముగిసే...
వరుస లాభాలకు బ్రేక్
241 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్ల వరుస లాభాలకు సోమవారం బ్రేక్పడింది. రోజంతా రెడ్ జోన్లో ట్రేడింగ్ ట్రెండ్ కనిపించింది. నిఫ్టీలోని 12 సెక్టార్లలో 8 రంగాల్లో నష్టాలు...
వరుసగా 11వ రోజు లాభాలు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ, విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. వరుసగా 11వ రోజు మార్కెట్ల ర్యాలీ...
వరుసగా 11వ రోజు లాభాలు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ, విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. వరుసగా 11వ రోజు మార్కెట్ల ర్యాలీ...
జోరు మీదున్న మార్కెట్.. ఆల్టైమ్ హై
20 వేల పాయిట్లను దాటిన నిఫ్టీ.. ఆల్టైమ్ హై
మళ్లీ 67,000 మార్క్కు సెన్సెక్స్
జి20 సదస్సు సక్సెస్తో ఇన్వెస్టర్లలో జోష్
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం రికార్డు స్థాయి గరిష్ఠానికి చేరుకున్నాయి. గత రెండు...
మార్కెట్లు మళ్లీ లాభాల బాట
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ లాభాల బాటపట్టాయి. కొద్ది రోజులుగా బుల్ జోరు తగ్గి భేరిష్ వాతావరణం కనిపించింది. నిఫ్టీ ఓ దశలో 20,000 పాయింట్ల మార్క్ను టచ్ చేసింది. కానీ...
భారత్లో ఎఐ కోసం ఎన్విడియా, రిలయన్స్ మధ్య డీల్
న్యూఢిల్లీ : భారత్లో ఎఐ సూపర్ కంప్యూటర్లను అభివృద్ధి చేసేందుకు గాను అమెరికా టెక్నాలజీ కంపెనీ ఎన్విడియాతో రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా దేశంలో ఎఐ మౌలికసదుపాయాలపై ఇరు...
ఎడ్-ఎ-మమ్మాలో రిలయన్స్కు 51% వాటా
బెంగళూరు: దేశీయ కిడ్స్ క్లాతింగ్ బ్రాం డ్ ఎడ్ఎమమ్మాలో 51 శాతం వాటాను కొనుగోలు చేయనున్నామని రిటైలర్ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ప్రకటించింది. స్టాక్మార్కెట్లో లిస్టింగ్కు ముందు రిలయన్స్ రిటైల్ దూకుడుగా విస్తరణ...
అక్రమాల పుట్ట.. అదానీ చిట్టా
షేర్ల విలువ పెంచుకోవడానికి అక్రమమార్గంలో పెట్టుబడులు
మారిషస్ ఫండ్ ద్వారా మిలియన్ల డాలర్లు
సూత్రధారులు నాసీర్ అలీ, చాంగ్ చుంగ్ లింగ్లు
వీరిద్దరికీ అదానీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు
అదానీ సోదరుడు వినోద్ అదానీ...
రెండో రోజు లాభాల్లో మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను నమోదు చేశాయి. మెటల్, పవర్, ఫైనాన్షియల్ షేర్స్ లాభపడడంతో మార్కెట్లు ఉత్సాహంగా కనిపించాయి. అయితే ఇండెక్స్ దిగ్గజ షేర్లు అయిన రిలయన్స్...
రెండేళ్లలో పసిడి 27% పెరగొచ్చు
ముంబై : గత వారం బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) వెబ్సైట్ ప్రకారం, ఆగస్టు 21న బులియన్ మార్కెట్లో బంగారం రూ.58,345గా ఉంది,...