Home Search
స్వాతంత్య్ర దినోత్సవ - search results
If you're not happy with the results, please do another search
స్వాతంత్య్ర వేడుకలకు నగరం ముస్తాబు
విద్యుత్ దీపాలతో కార్యాలయాలు ధగధగ
మన తెలంగాణ/ సిటీ బ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు నగరం ముస్తాబైంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు మొదలు, బస్తీలు, కాలనీలు, విద్యాసంస్థలు ప్రజాసంఘాలు, రాజకీయపార్టీల కార్యాలయాలన్ని ప్రత్యేకంగా...
స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనని అధికారులపై కఠిన చర్యలు
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద జరిగే కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న అధికారులంతా హాజరు కావాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్గౌబ ఆదేశించారు. హాజరుకానిపక్షంలో కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈమేరకు కేంద్రంలోని...
జోబైడెన్కు ప్రధాని మోడీ స్వాతంత్య్రదిన శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: అమెరికా 245వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడు జోబైడెన్తోపాటు ఆ దేశ పౌరులకు ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలైన భారత్, అమెరికాలు స్వాతంత్య్రం, స్వేచ్ఛ, విలువల కోసం...
జాతీయ క్రీడా దినోత్సవం ఒక మహా ప్రహసనం!
హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్. భారత హాకీ ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచ మంతటా చాటి చెప్పి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళిన ఘనత మేజర్ ధ్యాన్చంద్దే. ఆయన జన్మదినమైన ఆగస్టు 29న జాతీయ...
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వెంకయ్యనాయుడు
న్యూఢిల్లీ: 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకోని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వాతంత్య్రంకోసం ప్రాణాలు అర్పించినవారి త్యాగాలను ఆయన స్మరించుకుంటూ ఇవాళ ట్వీట్ చేశారు. ''దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర...
కొలంబో రేవులో భారత జలాంతర్గామి
కొలంబో: శ్రీలంక ఆదివారం నాడు 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోనుండగా భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ కరంజ్ జలాంతర్గామి గురువారం కొలంబో పోర్టుకు చేరుకుంది. రెండు రోజుల పాటు శ్రీలంక పర్యటనకు...
బిల్కిస్ బానో కేసులో ‘సుప్రీం’ తీర్పు
మొత్తం దేశ ప్రజలు ఒక వంక అయోధ్యలో భవ్యమైన రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ‘ప్రాణ ప్రతిష్ట’ సంబరాలలో తేలియాడుతున్న సమయంలో బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల శిక్షా కాలాన్ని...
2024లో స్టాక్మార్కెట్కు 14 సెలవులు
అదనంగా వారాంతపు శని, ఆదివారం సెలవులు కూడా..
ముంబై : స్టాక్ మార్కెట్కు 2023 గోల్డెన్ ఇయర్గా అవతరించింది. ఎందుకంటే మార్కెట్ 2023లో ఇన్వెస్టర్ల భారీ లాభాలను ఇచ్చింది. నేటి కొత్త సంవత్సరం 2024...
ఆగస్టు 15న ప్రకటించిన హామీలపై ప్రధాని మోడీ సమీక్ష
న్యూఢిల్లీ : ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని మోడీ ఎర్రకోట వేదికగా ప్రకటించిన హామీల గురించి స్వయంగా శనివారం సమీక్షించారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చే...
తక్కువ వడ్డీతో ప్రభుత్వ రుణం.. “పీఎం విశ్వకర్మ” ను ప్రారంభించిన మోడీ
న్యూఢిల్లీ : సంప్రదాయ వృత్తులను ప్రోత్సహించడమే లక్షంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన “పీఎం విశ్వకర్మ” పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ‘యశోభూమి’లో ఈ కార్యక్రమం జరిగింది....
ఈ నెల 17న పిఎం విశ్వకర్మ పథకానికి ప్రధాని ప్రాంభోత్సవం
న్యూఢిల్లీ: సంప్రదాయ చేతి వృత్తి కళాకారులను ఆదుకోవడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన కొత్త పథకం ‘ పిఎం విశ్వమిత్ర’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ...
బిజెపి నిర్వహించిన జి-20!
భారతదేశంలో జి 20 దేశాల సదస్సు శని, ఆదివారం జరిగింది. ప్రపంచ నాయకుడిగా తనను తాను ప్రదర్శించుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ వేదికను ఉపయోగించుంటున్నారు. ఈ సదస్సు కోసం ఢిల్లీ నగరాన్ని...
భారత్ విజయానికి ప్రతీక చంద్రయాన్ 3 : మోడీ
భారత్ విజయానికి ప్రతీక చంద్రయాన్ 3 :
మన్కీ బాత్ 104 వ ఎపిసోడ్లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : చంద్రయాన్ 3 భారత్ విజయానికి ఎప్పటికీ ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని మోడీ కొనియాడారు. మన్కీబాత్...
ఆర్టిసి కురు వృద్దుడు టిఎల్ నరసింహ కన్నుమూత
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆర్టిసి కురు వృద్ధుడు టిఎల్ నరసింహా ఇకలేరు. హైదరాబాద్ ఓల్డ్ అల్వాల్లోని తన నివాసంలో గురువారం ఆయన తుది శ్వాస విడిచారు. 98 ఏళ్ల కురువృద్ధుడు...
మహిళపై పోలీసుల దాడి ఘటన.. ప్రభుత్వ అధికారులకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: గిరిజన మహిళపై పోలీసుల దాడి ఘటనపై రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ ఘటనపై జడ్జి జస్టీస్ సూరేపల్లి నంద, చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. లేఖను పరిగణలోకి తీసుకున్న...
రాత్రంతా మహిళపై పోలీస్స్టేషన్లో థర్డ్ డిగ్రీ
ఎల్బీ నగర్ పోలీసులపై కేసు నమోదు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎల్బీనగర్ లో మహిళపై థర్డ్ డిగ్రీ ఘటనపై ఇదివరకే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ అయ్యారు. ఈ అంశంపై తనకు నివేదిక ఇవ్వాలని...
గిరిజన మహిళపై పోలీసుల థర్డ్ డిగ్రీ సరికాదు: డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
మన తెలంగాణ/ హైదరాబాద్ : గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులను తక్షణమే ఉద్యోగం నుండి తొలగించి,బాధిత కుటుంబానికి రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు...
ఎర్రకోట నుంచి ఎన్నికల ప్రచారం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విభిన్నమైన నేత. సాంప్రదాయ రాజకీయాలను పక్కకు నెట్టివేసి తన చుట్టూ రాజకీయాలను కేంద్రీకృతం చేసుకోవడంలో దిట్ట. ప్రపంచంలో పురాతనమైన, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ను ప్రపంచం...
జార్ఖండ్ సిఎం హేమంత్ సొరేన్కు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో దర్యాప్తునకు హాజరు కావాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఈనెల 24న హాజరు కావాలని ఆదేశించింది. భూ కుంభకోణం కేసులో...
ఈ నాలుగు బ్యాంకుల్లో ఎఫ్డి రేట్లు పెరిగాయ్..
ముంబై : ఆర్బిఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) రెపో రేటులో ఎలాంటి మార్పు చేయనప్పటికీ నాలుగు బ్యాంకులు ఈ నెలలో ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా టర్మ్ డిపాజిట్లపై వడ్డీని పెంచాయి. దీంతో సాధారణ...