Home Search
'ఛలో' - search results
If you're not happy with the results, please do another search
మళ్ళీ రైతుల చలో ఢిల్లీ
వేసవి ప్రారంభం కానున్న దశలో న్యూఢిల్లీ సరిహద్దులు పచ్చని పంటలు పండించే రైతుల ఉగ్ర పద ఘట్టనలతో ఎర్ర బారుతున్నాయి. నేడు పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ల నుంచి పాతిక వేల మంది...
రైతుల ఢిల్లీ మార్చ్..సరిహద్దుల మూసివేతకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్
ఛండీగఢ్ : రైతుల ఢిల్లీ ఛలో ఉద్యమం మంగళవారం సాగనున్న నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దులను హర్యానా ప్రభుత్వం మూసివేయడం, మొబైల్ ఇంటర్నెట్ సర్వీస్లను రద్దుచేయడం తదితర చర్యలను వ్యతిరేకిస్తూ సోమవారం పంజాబ్హర్యానా హైకోర్టులో...
కాంగ్రెస్, బిఆర్ఎస్ జలయుద్ధం
బిఆర్ఎస్ ఛలో నల్గొండ... కాంగ్రెస్ సర్కార్ మేడిగడ్డ టూర్
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా ప్రాజెక్టుల వ్యవహారం
కృష్ణా ప్రాజెక్టులను కెఆర్ఎంబికి అప్పగించడం వల్ల తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు వాటిల్లే నష్టాన్ని
నల్గొండ...
రైతన్న జంగ్ సైరన్
ప్రభుత్వాలు అప్రమత్తం
13న రైతు సంఘాల ‘ఢిల్లీ చలో మార్చ్’
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రైతులు చేపట్టిన నిరసనలు ఉద్ధృతంగా మారుతున్నాయి. 200 రైతు సంఘాలు...
లొట్టపీసు పూలు తెలంగాణ బతుకు చిత్రం
తెలంగాణ నేలలోని ప్రతి అణువణువులోనూ ఓ స్ఫూర్తి, పోరాట పటిమ, మేధస్సు మిళితమై అసంఖ్యాక శక్తి యుక్తులు దాగి ఉన్నాయి. ఇవన్నీ ఒకవైపు అయితే సాహిత్యానిది ఒక ప్రత్యేక స్థానం. నేటి సాహిత్య...
ఐసియులో రోగిని ఎలుకలు కరిచిన ఘటనపై మంత్రి సీరియస్
విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించిన మంత్రి
ప్రాథమిక నివేదిక ఆధారంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన డ్యూటీ డాక్టర్, స్టాఫ్ నర్సును సస్పెండ్ చేసిన డిఎంఇ
మనతెలంగాణ/హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలోని ‘ఐసియులో...
తీవ్రమైన రైతుల నిరసనలు.. ప్రభుత్వాలు అప్రమత్తం
13న రైతు సంఘాల ‘ఢిల్లీ చలో మార్చ్’ నేపథ్యంలో
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రైతులు చేపట్టిన నిరసనలు ఉద్ధృతంగా మారుతున్నాయి. 200 రైతు సంఘాలు ఫిబ్రవరి...
చట్టసభల్లో 50 శాతం బిసి రిజర్వేషన్ల కోసం…
ఈ నెల 13, 14 తేదీల్లో ఛలో ఢిల్లీ : ఆర్.కృష్ణయ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని...
క్రీడా ప్రాంగణాల వెలుగులు… పల్లె స్వరూపాన్ని మార్చిన స్టేడియాలు
గ్రామీణ ప్రాంతాల్లో ఇండోర్..ఔట్ డోర్ స్టేడియాల నిర్మాణం
క్రీడాకారుల్లో వెల్లువెత్తుతున్న ఉత్సాహం
సిరిసిల్ల..బాన్సువాడల్లో ఇప్పటికే ఏర్పాటు
తాజాగా మహబూబ్నగర్.. వైరాలోనూ నిర్మాణం
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన క్రీడా ప్రాంగణాలు...
ఇండోర్..ఔట్ డోర్ క్రీడా ప్రాంగణాల నిర్మాణంతో క్రీడాకారులకు మహర్దశ
గ్రామీణ ప్రాంతాల్లోనూ నిర్మిస్తున్న సర్కార్
సిరిసిల్ల..బాన్సువాడల్లో ఇప్పటికే నిర్మాణం
తాజాగా మహబూబ్నగర్.. వైరాలోనూ ఏర్పాటు
మన తెలంగాణ / హైదరాబాద్ : క్రీడాకారుల్లో మరింత ఉత్సాహం తీసుకువచ్చేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ పలు...
ఇవేనా మన ప్రజాస్వామ్య మూలాలు?
‘భారతీయుల డిఎన్ఎలోనే ప్రజాస్వామ్యం ఉంది’ అని ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ నుంచి ప్రకటించి ఏడాది కూడా కాలేదు. ‘ప్రజాస్వామ్యానికి భారత దేశం మాతృక” అని తరుచూ ఆయన...
వన్ నేషన్ – వన్ ఎలక్షన్ సరే… బిసిల సంగతేంటి?
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిసి బిల్లు పెట్టాలి
ఈ నెల 21న ఛలో ఢిల్లీ : ఆర్ కృష్ణయ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బాగానే ఉంది,...
దేశానికి క్రీడలు వన్నె తెస్తాయి
మహబూబ్నగర్ బ్యూరో : క్రీడల ద్వారా దేశానికి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత క్రీడారంగంలో మన రాష్ట్రానికి...
అరెస్టులు అప్రజాస్వామికం : బిజెపి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా బిజెపి పోరాటం కొనసాగుతుందని, సెప్టెంబరు 7వ తేదీన ఛలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల...
12న చలో హైదరాబాద్కు భారీగా ఉద్యోగులు తరలిరావాలి
హైదరాబాద్: సిపిఎస్, ఎన్పిఎస్ల రద్దు కోరుతూ ఈనెల 12వ తేదీన ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టిన ఛలో హైదరాబాద్కు భారీ సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు హాజరుకావాలని హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు హైదరాబాద్లోని వివిధ...
నేడు గిరిజన ఆదివాసీ సంరక్షణ హస్తం : బెల్లయ్య నాయక్
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం (9 ఆగస్ట్) ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో మండలానికి రెండు తండాలు లేదా ఆదివాసీ గూడెంలలో బస చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది....
ఆర్టిసి బిల్లుకు తమిళి ‘నై’
విలీనం బిల్లు ఆపడంపై కార్మికుల ఆగ్రహం
ఛలో రాజ్భవన్కు పిలుపునిచ్చిన సంఘాల నాయకులు
వీలైనంత త్వరగా పాస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
ఉద్దేశ్య పూర్వకంగానే గవర్నర్ చేస్తుందని బిఆర్ఎస్ వర్గాల్లో చర్చ
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన...
దళిత భూముల అన్యాక్రాంతం పై అసెంబ్లీ లో చర్చ జరగాలి : మాలమహానాడు
హైదరాబాద్ : అన్యాక్రాంతానికి గురైన దళితుల అసైన్డ్, ఇనాం, బంచరాయి, ఇతర భూములపై అసెంబ్లీ లో చర్చ జరగాలని తెలంగాణ మాల మహానాడు డిమాండ్ చేసింది. శుక్రవారం హైదరాబాద్ నాంపల్లి సంఘ కార్యాలయం...
బర్త్ సర్టిఫికెట్లో కుల, మత రహిత కాలమ్
హైదరాబాద్ : రాష్ట్ర హైకోర్టు బుధవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. హైదరాబాద్కు చెందిన సందేపాగు రూప, డేవిడ్ దంపతులు తమ కుమారుడు ఇవాన్ రూడేకి పుట్టుకతో కుల రహిత, మత రహిత సర్టిఫికేట్ను...
మోడీ రాకపై అమెరికన్ల లేఖాస్త్రం
అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ 2022లో భారత దేశంలో అంతర్జాతీయ మతపర సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని, మైనారిటీల పట్ల మతపర వివక్ష, ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ద్వారా మత కల్లోలాలు, హింస...