Home Search
ఓటర్ల తుది జాబితా - search results
If you're not happy with the results, please do another search
2024లో జమిలి ఎన్నికలు సాధ్యం కాదు..
న్యూఢిల్లీ: మరి కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే 2024లో లోక్సభతో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు...
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు
* కొత్తగా 15 లక్షల మంది ఓటర్లుగా నమోదు
* 3.38 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించాం
* రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నిర్వహణ
* రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి...
ఎన్నికల నియమాళి ప్రకారం ఉద్యోగుల బదిలీలు
అక్టోబర్ నుంచి బదిలీలు, పోస్టింగ్లు నిషేధం
మన తెలంగాణ / హైదరాబాద్: భారత ఎన్నికల సంఘం నియమాళికి అనుగుణంగా ఉద్యోగులు బదిలీలు ఉండాలని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. అక్టోబర్ 1వ తేదీలోగా...
ప్రతి బూత్ స్థాయిలో ప్రత్యేక డ్రైవ్
జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్
కామారెడ్డి ప్రతినిధి: ఓటరు నమోదు మార్పులు, చేర్పులకు ఈ నెల 27, 28 సెప్టెంబర్ 2,3 తేదీలలో ప్రతి బూత్ స్థాయిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఈ...
బూత్లలో బిఎల్ఒలను నియమించుకోవాలి
నల్గొండ:జిల్లాలోని అన్ని పోలింగ్ బూత్ లలో బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని జిల్లా ఎ న్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో...
ఓటరుగా నమోదుకు అవకాశం
హైదరాబాద్ : ఓటర్ల జాబితాలో పేరు లేని వారు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం మరోసారి అవకాశం కల్పించింది. ఓటర్ల జాబితా సవరణను తేదీలను ప్రకటించింది. ముసాయిదా జాబితాను ఆగస్టు 21న...
జనగణనకు కేంద్రం నై
న్యూఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల కు ముందు దేశంలో జనగణన జరి గే అవకాశం లేదు. ఈ విషయాన్ని అధికార వర్గాలు ఆదివారం తెలిపా యి. ఈ దశాబ్దంలో దేశంలో అధికారికంగా సెన్సస్...
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 21 మంది అభ్యర్థులు
హైదరాబాద్ : మహబూబ్నగర్, -రంగారెడ్డి, -హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానానికి 21 మంది బరిలో నిలిచారని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన పూర్తి...
9జిల్లాల్లో కోడ్
మన ఉపాధ్యాయ ఎంఎల్సి ఓటర్ల నమోదు ప్రక్రియ సోమవారంతో పూర్తయిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్నగర్ టీచర్ ఎంఎల్సి నియోజకవర్గం ఓటర్ల...
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ప్రకటన!
న్యూఢిల్లీ: త్రిపురలోని 60 నియోజకవర్గాలకు 13వ అసెంబ్లీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) శనివారం ప్రకటన విడుదలచేసిందని ఓ అధికారి తెలిపారు. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను జనవరి 30వరకు సమర్పించాల్సి ఉంటుంది....
ఎపిలో త్వరలో ఐదు ఎంఎల్సి స్థానాలకు ఎన్నికలు..
ఎపిలో త్వరలో ఐదు ఎంఎల్సి స్థానాలకు ఎన్నికలు
నామినేషన్ల గడువుకు 10 రోజుల ముందువరకు ఓటర్ల నమోదు
ఎపి సిఇఒ ముకేష్కుమార్ మీనా ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు ఎంఎల్సి స్థానాలకు సంబంధించి...
ఇక ప్రలోభాల ఎర
ఓటుకు రూ. 10 వేలు
పోటాపోటీగా సాగనున్న పంపకాలు ప్రచారం
ముగిసిన వెంటనే డబ్బు పంపిణీ ఏర్పాట్లు
ఆన్లైన్, గూగుల్ పే, ఫోన్పేలోనూ చెల్లింపులకు
ప్రణాళికలు హవాలా మార్గంలో మునుగోడుకు
చేరుతున్న నోట్ల కట్టలు నిఘా...
‘ఫిఫా’ డిమాండ్ల నెరవేత…త్వరలో భారత ఫుట్ బాల్ పై సస్పెన్షన్ ఎత్తివేత
న్యూఢిల్లీ: ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ రోజువారీ వ్యవహారాలను చూసేందుకు మేలో నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సిఓఏ)ని సుప్రీంకోర్టు సోమవారం రద్దు చేసింది, తద్వారా దేశంపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయడానికి...
జమ్మూకశ్మీర్ లో ఓటేసేందుకు స్థానికేతరులకు అనుమతి!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో తదుపరి ఎన్నికల్లో 25 లక్షల మంది కొత్త ఓటర్లు ఉండే అవకాశం ఉంది. స్థానికేతరులు ఈ ప్రాంతంలో తొలిసారిగా ఓటు నమోదు చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ , ...
మునుగోడు కాక
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల్లో ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక టెన్షన్ నెలకొంది. ఈ ఉపఎన్నిక కేంద్రంగానే రాష్ట్ర రాజకీయాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో ఈ నియోజకవర్గానికి...
జెకె ఎన్నికలకు ఏర్పాట్లు స్పీడ్
ఇవిఎంలు, ఓటర్ల జాబితాల కసరత్తు
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు చేపట్టారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత , రాష్ట్రం విభజితం అయిన తరువాత తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి....
షెడ్యూల్ ప్రకారమే యుపి ఎన్నికలు
ఎన్నికలను వాయిదా వేయొద్దని అన్ని పార్టీలు కోరాయి
కొవిడ్ నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తాం
పోలింగ్ గంట పొడిగింపు
సిఇసి సతీశ్ చంద్ర స్పష్టీకరణ
లక్నో: దేశంలో ఒమిక్రాన్ వ్యాప్త్తి నేపథ్యంలో త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్ సహా అయిదు...
వరంగల్, ఖమ్మం ఎన్నికల ప్రక్రియ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం కార్పోరేషన్తో పాటు సిద్దిపేట, నకిరేకల్, అచ్చంపేట్, జడ్చర్ల, కొత్తూర్ మున్సిపాలిటీలకు సాధారణ ఎన్నికలు, జిహెచ్ఎంసి, మరికొన్ని మున్సిపాలిటీలలో ఏర్పడ్డ ఖాళీలకు ఆకస్మిక ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన...
వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం మార్గదర్శకాలు
వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం మార్గదర్శకాలు
తొలి విడతలో 25 నుంచి 30 కోట్ల మందికి టీకా
న్యూఢిల్లీ: దేశంలో టీకా పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే...
బల్దియా బాజా
నేడు, రేపు, ఎల్లుండి నామినేషన్లు
గ్రేటర్లో డిసెంబర్ 1న పోలింగ్, 4న కౌంటింగ్
బ్యాలట్ పద్ధతిలోనే జిహెచ్ఎంసి ఎన్నికలు
18-20 వరకు నామినేషన్ల స్వీకరణ
21న పరిశీలన, 22న ఉపసంహరణకు అవకాశం
డిసెంబర్ 3న అవసరమైన కేంద్రాల్లో రీపోలింగ్
మహిళ (జనరల్)కు...