Home Search
కూకట్ పల్లి - search results
If you're not happy with the results, please do another search
రూ.20 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత
నిజామాబాద్ డివిజన్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం రూ.20 లక్షల విలువైన డ్రగ్స్ను పట్టుకున్నరారు. కామారెడ్డి పట్టణంలోనే ఇంటర్నేషనల్ హోటల్...
వనస్థలిపురంలో రోడ్డుప్రమాదం: ఇద్దరు మృతి
హైదరాబాద్ వనస్థలిపురంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ విషాద సంఘటన వనస్థలిపురం సుష్మ థియేటర్...
ఎంఎల్ఎ పాడి కౌశిక్రెడ్డి ప్రచారంపై గవర్నర్ ఆగ్రహం
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కౌశిక్రెడ్డి ప్రచారంలో ఓట్లు అడిగిన విధానంపై స్పందించారు. గురువారం జాతీయ...
వైఫై ఫోన్ కాల్ చేసి రూ. 50 లక్షలు డిమాండ్
హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాప్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్ అయ్యాడు. కిడ్నాప్ చేసిన దుండగులు బాధితుడి భార్యకు వైఫై ఫోన్ కాల్ చేసి రూ. 50 లక్షలు డిమాండ్...
పెట్రోల్ బంకులకు క్యూ కట్టిన వాహనాలు.. హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్..
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ కోసం ఒక్కసారిగా వేలాది వాహనాలు పెట్రోల్ బంకులకు చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. కేంద్రం తీసుకొచ్చిన హిట్ అండ్...
తుఫాన్ ఎఫెక్ట్.. హైదరాబాద్ లో వర్షం..
మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల తేలకపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోనూ మంగళవారం చిరుజల్లులు పడుతున్నాయి. నగరంలో తెల్లవారుజాము నుంచే పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మియాపూర్,...
నేడు ఓట్ల లెక్కింపు…
రాష్ట్ర వ్యాప్తంగా 49 కేంద్రాల్లో కౌంటింగ్
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు
8.30 గంటలకు ఈవిఎంల లెక్కింపు ప్రారంభం
ఒక టేబుల్ వద్ద ఆరుగురు అధికారులు
కేంద్రంలోకి 14 మంది ఏజెంట్లకు అనుమతి
కేంద్ర పరిశీలకునికి తప్ప...
నేడు కౌంటింగ్
రాష్ట్రవ్యాప్తంగా 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
ఉదయం 8గంటలకు ప్రారంభం
తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
8.30 గంటలకు ఈవిఎంలలోని ఓట్ల కౌంటింగ్
టేబుల్కు ఆరుగురు అధికారులు
కేంద్రంలోకి 14మంది ఏజెంట్లకు అనుమతి
కేంద్ర పరిశీలకుడికి తప్ప ఇతరులకు...
63 నియోజకవర్గాలు….87 సభల్లో రేవంత్ సుడిగాలి పర్యటన
మనతెలంగాణ/హైదరాబాద్ : 63 నియోజకవర్గాలు, 87 సభల్లో పాల్గొని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కేడర్లో జోష్ నింపారు. ప్రచారంలో భాగంగా నోటిఫికేషన్ నుంచి ప్రచారం ముగిసే వరకు రేవంత్ రెడ్డి...
తెలంగాణలో అగ్రనేతల పోటాపోటీ క్యాంపెయిన్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం వివిధ ప్రాంతాల్లో బిజెపి నేతలు ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్...
నేటి నుంచి కమలనాథుల విస్తృత ప్రచారం
నేడు అమిత్షా, రాజ్నాథ్సింగ్ పలు సభలు, రోడ్షోలకు హాజరు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కమలం పార్టీ అగ్ర నేతల విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. అందులో భాగంగానే మూడు రోజుల పర్యటన వివరాలను పార్టీ సీనియర్లు...
తెలంగాణలో 11 స్థానాల నుంచి జనసేన పోటీ..
తెలంగాణలో బీజేపీ, జనసేన మధ్య పొత్తుకు సంబంధించిన చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు కనబడుతోంది. జనసేనకు పదకొండు సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించినట్లు తెలుస్తోంది. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, తాండూరు, నాంపల్లి, మల్కాజిగిరి,...
హస్తంలో అసమ్మతి మంటలు
మన తెలంగాణ/ హైదరాబాద్: టికాంగ్రెస్లో రెండో జాబితా వెలువడడంతో ఆ పార్టీలో సెగలు పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురు ఆశావహులు కాంగ్రెస్ అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు...
గతంలో కాంగ్రెస్ అంటే నమ్మకం.. ఇప్పుడు అమ్మకం
హైదరాబాద్: కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ మొదలైంది. 40 ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేస్తే పంగ నామాలు పెట్టారు అని గొట్టిముక్కల వెంగల్ రావు ఆరోపించారు. అది టిపిసిసి...
గ్రాండ్ గా ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు అభిమానుల సమక్షంలో హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. కూకట్ పల్లి కైత్లాపూర్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల...
రాష్ట్రానికి కేంద్ర బలగాలు..
హైదరాబాద్ : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నిర్వహణ కోసం 100 కంపెనీల కేంద్ర సాయుధ దళాలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ నెల 20వ తేదీ నాటికి ఈ బలగాలు రాష్ట్రవ్యాప్తంగా మోహరిస్తాయి....
హైదరాబాద్ లో G-SHOCK స్టోర్ లాంచ్
హైదరాబాద్: టెక్నాలజీ అనగానే మనలో ప్రతీ ఒక్కరికీ గుర్తుకు వచ్చేది జపాన్. అలాంటి జపాన్ దేశంలో ఉన్న అత్యుత్తమ కంపెనీల్లో ఒకటి క్యాసియో కంప్యీటర్ కంపెనీ లిమిటెడ్. ఈ కంపెనీ యొక్క ఇండియా...
ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు
హైదరాబాద్: ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదని ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి కూకట్పల్లి...
ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్
టికెట్ వద్దని రేవంత్రెడ్డికి చెప్పా
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే నాకు ముఖ్యం
మనతెలంగాణ/హైదరాబాద్: ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదని ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పష్టం...
అదే నాకు ముఖ్యం.. టికెట్ వద్దని రేవంత్ రెడ్డికి చెప్పా: బండ్ల గణేష్
ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు
టికెట్ వద్దని రేవంత్రెడ్డికి చెప్పా
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే నాకు ముఖ్యం
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్
హైదరాబాద్: ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ...