Home Search
కేంద్రం ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలొచ్చు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోయే అవకాశం ఉందని బిజెపి జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, పార్లమెంట్...
పాలమూరుకు కేంద్రం భరోసా..
మనతెలంగాణ/హైదరరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది జలాల ఆధారంగా నిర్మించిన పాలమూరురంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో జరిగిన వ్యయానికి ఆర్ధికంగా చేయూత అందిస్తామని కేం ద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. గురువారం...
కేంద్రంతో చర్చల అనంతరం సమ్మె విరమించిన ట్రక్కు డ్రైవర్లు
న్యూఢిల్లీ: హిట్అండ్ రన్ కేసుల్లో కఠిన శిక్షలు విధించేందుకు ఉద్దేశించిన కొత్త చట్టంపై రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న ట్రక్కు డైవర్లు తమ ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం కేంద్రంతో కీలక చర్చలు...
ఫ్యామిలీ పెన్షన్ నిబంధనలు సవరించిన కేంద్రం
న్యూఢిల్లీ: వైవాహిక బంధం తెగిపోయిన పక్షంలో తన భర్తకు బదలుగా తన పిల్లలను లేదా పిల్లలలో ఒకరిని ఫ్యామిలీ పెన్షన్కు ఇక నామినేట్ అవకాశం మహిళా ఉద్యోగికి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం...
లఖ్బీర్ సింగ్ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం
కెనడాకు చెందిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ లఖ్బీర్ సింగ్ లాండాను భారత ప్రభుత్వం టెర్రరిస్టుగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ శనివారం ప్రకటన విడుదల చేసింది. ఇండియా-కెనడా మధ్య...
తెలంగాణ రావాల్సిన హక్కుల కోసం ఎన్నడు కేంద్రం దగ్గర రాజీ పడలేదదు
హైదరాబాద్ : తెలంగాణ హక్కుల విషయంలో కేంద్రం వద్ద కెసిఆర్ ప్రభుత్వం ఎన్నడూ రాజీ పడలేదని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి...
ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో స్పష్టత లేదు: బిజెపి ఎమ్మెల్యేలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతప్రతాల్లో గత ప్రభుత్వం చేసిన అప్పులపై స్పష్టత లేదని బిజెపి ఎమ్మెల్యేలు విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు ప్రభుత్వ సంస్ధలు, కార్పొరేషన్ నష్టాలపై...
60 శాతం భారతీయుల గొంతు నొక్కిన కేంద్రం
పార్లమెంట్ నుంచి బిజెపి ఎంపీలు పరుగులు తీశారు
ఇండియా కూటమి నిరసనలో రాహుల్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నుంచి 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమికి...
పార్లమెంట్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం..
న్యూఢిల్లీ: పార్లమెంట్ భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పార్లమెంటులో భద్రతా వైఫల్యం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. లోక్సభలోకి దుండగులు ప్రవేశించి స్మోక్ బాంబులతో దాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర...
మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పింది: హరీశ్రావు
హైదరాబాద్: మోటార్లకు మీటర్లు అంశంపై శాసనసభలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య అసెంబ్లీలో వివాదం చోటుచేసుకుంది. మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పిందని హరీశ్రావు అంటే విద్యుత్...
ఇది ప్రజా ప్రభుత్వం
*ఆరు గ్యారెంటీలపై వంద రోజుల్లో కార్యాచరణ
*ప్రజా పాలనలో దేశానికే ఆదర్శం కాబోతున్నాం
*అమరుల ఆశయాలు, ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషిచేస్తాం
*తొలి అడుగులోనే సంక్షేమానికి మా ప్రభుత్వం నాంది పలికింది
*మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి...
కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి
బిసిల అభివృద్ధికి రూ. రెండు లక్షల కోట్లు కేటాయించాలి
దేశవ్యాప్తంగా పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్కు సిఫార్స్ చెయ్యాలి
జాతీయ బిసి కమిషన్ చైర్మన్కు బిసి నేతల వినతి
మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్రంలో...
ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లకు 50 శాతం పరిమితి వర్తించదు : కేంద్రం
మన తెలంగాణ / హైదరాబాద్ : ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లకు 50 శాతం పరిమితి వర్తించదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. 50 శాతం రిజర్వేషన్ల కోటా...
సాగర్ వివాదంపై కేంద్రం వీడియో కాన్ఫరెన్స్
నీటి విడుదలపై రేపు కృష్ణాబోర్డు సమావేశం
తెలంగాణ అభ్యర్ధన మేరకు 6న ఢిల్లీలో కీలక భేటి
రెండు రాష్ట్రాలకు న్యాయం చేస్తాం
కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల మధ్యన తలెత్తిన కృష్ణా...
‘డార్క్ పాటర్న్’ పై కేంద్రం నిషేధం
న్యూఢిల్లీ: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఆన్లైన్ షాపింగే. ఎలక్ట్రానిక్ వస్తువులనుంచి నిత్యావసర వస్తువులదాకా అన్నీ ఆన్లైన్ లో ఆర్డర్ చేయడమే జరుగుతోంది. దీంతో ఈ కామర్స్ ఫ్లాట్ఫామ్ల మధ్య పోటీ...
కేంద్రం వల్లే తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగురాష్ట్రాల మధ్య జలవివాదాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు..నాగార్జున సాగర్ జలవివాద నేపథ్యంలో దశరథరామిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు....
1.5 కోట్ల డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు భర్తీ చేసిన పింఛనుదారులు: కేంద్రం
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన ప్రత్యేక క్యాంపెయిన్ సందర్భంగా దేశవ్యాప్తంగా పెన్షనర్లు 1.5 కోట్ల డిజిటల్ జీవన్ ప్రమాణ్ పత్రాలను( లైఫ్ సర్టిఫికెట్లు) జనరేట్ చేశారని శుక్రవారం విడుదల చేసిన ఒక అధికార ప్రకటన...
కేంద్రంలో కాంగ్రెస్ అవినీతిని చూడలేక బిజెపికి అధికారం ఇచ్చారు : మోడీ
మెదక్ : గత కాంగ్రెస్ పాలనలో ఏనాడైనా బిసి బిడ్డను ముఖ్యమంత్రిని చేసిన దాఖలాలు ఉన్నాయా దీనిపై ప్రజలు ఒక్కసారి ఆలోచించి బిజెపికి పట్టం కట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం...
డీప్ఫేక్పై కేంద్రం చర్యలు..
న్యూఢిల్లీ : దేశంలో సెలబ్రిటీలు, పౌరుల ప్రతిష్ట దెబ్బతీస్తూ వస్తున్న డీప్ఫేక్ బెడదపై కేంద్రం శుక్రవారం స్పందించింది. ఈ ఆన్లైన్ సమస్యను పరిశీలించి, తగు చర్యలు తీసుకునేందుకు ఓ ప్రత్యేకాధికారిని కేంద్రం నియమిస్తుంది....
కేంద్రం నిధులతోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు: ఏపి బిజెపి నేత పురంధేశ్వరి
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే తెలంగాణ రాష్ట్రంలో రెండు పడకల ఇళ్లు నిర్మించారని ఏపి బిజెపి నేత పురంధేశ్వరి అన్నారు. మంగళవారం నాడు కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్ధికి మద్దతుగా...