Home Search
గోదావరిఖని - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ రైతాంగానికి వెన్నెముక సిఎం కెసిఆర్
గోదావరిఖని: తెలంగాణ రైతాంగానికి సిఎం కెసిఆర్ వెన్నెముకని, సిఎం కెసిఆర్ లక్షం తెలంగాణ రైతన్నలను రాజులుగా మార్చడమేనని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం సాయంత్రం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో రేవంత్...
రైతు సంక్షేమానికి కాంగ్రెస్ వ్యతిరేకం
గోదావరిఖని: రైతు సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, గురువారం...
కాంగ్రెస్, బిజెపిలు మోసపూరిత పార్టీలు
గోదావరిఖని: కాంగ్రెస్, బిజెపిలు మోసపూరిత పార్టీలని, సిఎం కెసిఆర్ నాయకత్వం తెలంగాణ భారత దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, సిఎం కెసిఆర్ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ గడపకు చేరుతున్నాయని రామగుండం ఎమ్మెల్యే...
3 గంటలు.. నిరసన మంటలు
రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమన్న రైతులోకం
పిసిసి అధ్యక్షుడికి శవయాత్ర, పలుచోట్ల దిష్టిబొమ్మల దహనాలు
కాంగ్రెస్ నేతలకు ‘నోఎంట్రీ’ అంటూ పలు గ్రామాల్లో వెలిసిన బోర్డులు, ఫ్లెక్సీలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ నేతలు రోడ్లపైకి వ...
ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత
గోదావరిఖణి: ప్రజల రక్షణ, భద్రత పోలీసు బాధ్యతని గోదావరిఖని ఎసిపి గిరి ప్రసాద్ అన్నారు. గోదావరిఖని వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్లో సోమవారం గోదావరిఖని ఎసిపి గిరి ప్రసాద్పర్యవేక్షణలో...
రామగుండం సింగరేణి మెడికల్ కాలేజీలో సీట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
గోదావరిఖని: తెలంగాణ ప్రభుత్వం వారు రామగుండంలో ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీ (సింగరేణి ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో సింగరేణికి ప్రత్యేకించిన 5శాతం రిజర్వేషన్ కోటా కింద 7 సీట్లు పొందడంకోసైం...
ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కృషి
గోదావరిఖని: ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం గోదావరిఖని పట్టణంలోని తిలక్ నగర్ విశ్వం కమ్యూనిటీ హాల్లో రామగుండం కార్పొరేషన్...
అభివృద్ధిని జీర్ణించుకోలేకనే ఎమ్మెల్యేపై ఆరోపణలు
గోదావరిఖని: రామగుండం నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకనే ఎమ్మెల్యే కోరుకంటి చందర్పై కాంగ్రెస్ నాయకులు మక్కాన్సింగ్ ఆరోపణలు చేస్తున్నారని బిఆర్ఎస్ రామగుండం నియోజకవర్గ నాయకులు తానిపర్తి గోపాల్ రావు, జెవి రాజు...
అవార్డులు ఎంతో స్ఫూర్తినిస్తాయి
కోల్సిటీ: అవార్డులు ఎంతో స్ఫూర్తినిచ్చి వారి వారి రంగాలలో మరింత ప్రతిభ కనబరిచేలా ప్రోత్సహిస్తాయని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరిఖనికి చెందిన ప్రేమచారిటబుల్ ట్రస్ట్ నిర్వహకులు దాసరి స్వప్న మహేష్...
ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల నియంత్రణ
యైటింక్లయిన్కాలనీ : ప్రజల భాగస్వామ్యంతోనే నేరాలు నియంత్రణ చేయవచ్చని, శాంతి భద్రతల పరిరక్షణ, సెన్సాఫ్ సెక్యూరిటి కల్పించడానికై కమ్యూనిటి ప్రోగ్రాంను నిర్వహిస్తున్నామని గోదావరిఖని టూటౌన్ సిఐ సూరం వేణుగోపాల్ అన్నారు. రామగుండం సిపి...
సిఎం కెసిఆర్ పాలనను కోరుకుంటున్న యావత్ దేశ ప్రజలు
గోదావరిఖని: సిఎం కెసిఆర్ పాలనను యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సిఎం కెసిఆర్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ మహారాష్ట్ర చంద్రాపూర్ వాసులు బాబారాం మస్కి, శోభారాణి...
ఎస్సీ, ఎస్టీ కేసుల సత్వర పరిష్కారానికి కృషి
పెద్దపల్లి: ఎస్సీ, ఎస్టీ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అధికారుల కమిటీ సభ్యులు, పోలీసులను ఆదేశించారు. శుక్రవారం ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డితో కలిసి...
మహిళ దారుణ హత్య
కరీంనగర్ : ఆర్థిక లావాదేవీలు ఒక మహిళ ప్రాణాలు బలికొన్నాయి. కరీంనగర్ వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ భగత్నగర్లోని క్రిస్టల్ ప్లాజా అపార్టుమెంట్లో వివాహిత గుండా సరిత (35) దారుణ...
కరీంనగర్ జిల్లాలో విషాదం: ఇద్దరు మృతి
జమ్మికుంట: కరీంనగర్ జిల్లాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. కోనేరులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతిచెందారు. జమ్మికుంట మండలం బిజిగిర్ షరేఫ్ వద్ద కోనేరులో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను గోదావరిఖని చెందిన...
ఎంసెట్ 2023 ధృవీకరణ పత్రాల పరిశీలన
కోల్సిటీ: గోదావరిఖనిలోని యూనివర్శిటి పిజి కళాశాలలో ఎంసెట్ 2023 ధృవీకరణ పత్రాల పరిశీలన జులై 2 వరకు కొనసాగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రమాకాంత్ తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే విద్యార్థినీ, విద్యార్థులు...
వెహికిల్ ట్రాకింగ్ సిస్టంపై వీడియో కాన్ఫరెన్స్
గోదావరిఖని: సింగరేణి డైరెక్టర్ (పా) ఎన్.బలరాం (ఐఆర్ఎస్), కార్పొరేట్ జిఎంలతో కలిసి సింగరేణిలో వెహికిల్ ట్రాకింగ్ సిస్టం కు సంబంధించి చేపట్టాల్సిన ప్రణాళికలపై అన్ని ఏరియాల జిఎంలతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు....
అమరవీరులు కన్న కలలను నిజం చేసిన కెసిఆర్
గోదావరిఖని: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రంను నెంబర్ వన్గా నిలిపి అమరవీరులు కన్న కలలను సిఎం కెసిఆర్ నిజం చేశారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ...
పర్యావరణ పరిరక్షణకు సింగరేణి పెద్దపీట
గోదావరిఖని: పర్యావరణ పరిరక్షణకు సింగరేణి పెద్దపీట వేస్తోందని సింగరేణి ఆర్జీ 1 జిఎం చింతల శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది భాగంగా తెలంగాణ హరితోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సింగరేణి ఆర్జీ...
పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం
గోదావరిఖని: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యం బాగుంటుందని సింగరేణి ఆర్జీ 1 జిఎం చింతల శ్రీనివాస్ అన్నారు. స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా సింగరేణి అంగడి బజారులో వినియోగదారులకు శనివారం సింగరేణి ఆర్జీ...
సింగరేణి కార్మికులకు కొండంత అండగా సిఎం కెసిఆర్
గోదావరిఖని: సింగరేణి కార్మికులకు కొండంత అండ సిఎం కెసిఆర్ అని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రామగుండం దశాబ్ధి...