Home Search
పెరుగుతున్న ఇంధన ధర - search results
If you're not happy with the results, please do another search
ప్రకృతితోనే భద్రమైన భవిష్యత్తు
భూమి మీద ఉన్న సకల జీవకోటికి ప్రకృతే ఆధారం. ఇది సృష్టి, స్థితి, లయలకు కారణమైన ఒక శాశ్వతమైన మౌలిక ప్రమాణం. ఈ రోజు మనం చూస్తున్న ప్రకృతి సుమారు 450 కోట్ల...
దేశంలో ఇవిల వినియోగం
ఈ కంప్యూటర్ యుగంలో సమాచారాన్ని ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి పంపించడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. కాని భౌతికంగా ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి చేరుకోడానికి అయ్యే వ్యయం...
ప్రతి జిల్లాలకు 10 విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు
కసరత్తు చేస్తున్న రెడ్కో అధికారులు
హైదరాబాద్: పర్యావరణ హితమైన విద్యుత్ వాహనాలు మరింత ప్రోత్సహించేందుకు రెడ్కో(తెలంగాణ పునరుద్దరణ ఇంధన వనరుల వనరుల సంస్థ) అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగా విద్యుత్ చార్జింగ్...
కీవే బైకులను విడుదల చేసిన ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా
హైదరాబాద్: ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (AARI), ఇండియన్ సూపర్బైక్ పరిశ్రమలో ప్రముఖ తయారీదారు, ఇటీవలే రెండు నియో-రెట్రో మోటర్సైకిళ్లను ఎంట్రీ-లెవల్ ప్రీమియం సెగ్మెంట్కు అందించడానికి విడుదల చేసింది. వీటిలో...
రైతులకు కెసిఆర్ బంధువు: గంగుల
కరీంనగర్: తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలు, ప్రగతి నివేదిక అందరికి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా...
బొగ్గు కొరత-బయటపడేదెలా?
మన దేశంలో ప్రస్తుతం విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒకవైపు విద్యుత్ డిమాండ్ పెరుగుతుంటే మరో వైపు బొగ్గు కొరత విస్తరిస్తోంది. దేశీయం గా ఉత్పత్తి అవుతున్న బొగ్గు ఇక్కడి అవసరాలకు సరిపోవడం లేదు....
నిప్పుల కొలిమిగా భూగోళం
విశ్వంలో సమస్త జీవరాశులతో పాటు మానవ జాతి లాంటి జీవులు ఉన్న ఏకైక గ్రహం ఈ భూగోళమే. భూమి పుట్టుక గూర్చి అతి ప్రాచీన కాలం నుండి అనేక భావనలు ప్రచారంలో ఉన్నవి....
హక్కులపై ద్వంద్వ ప్రమాణాలు!
ఉక్రెయిన్పై రష్యా పూర్తి స్థాయి దండయాత్రకు పాల్పడడం అనేక యుద్ధ నేరాలకు దారితీసింది. అంతర్జాతీయంగా ఇంధనం, ఆహార సంక్షోభానికి దారితీసింది. నిస్సహాయంగా ఉంటున్న అంతర్జాతీయ బహుళపక్ష వ్యవస్థలు మరింత బలహీనం కావడానికి దారితీసింది....
గ్రేటర్లో పెరగునున్న విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు
సిటీబ్యూరో ః గత రెండుమూడు సంవత్సరాలుగా పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ వంటి ధరలు అడ్డుఅదుపు లేకుండా పెరుగుతున్నాయి .అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలుభారీ ఎత్తున తగ్గినా వాటి ప్రయోజనాలు వినియోగదారులకు ఏ మాత్రం...
చైనా యుద్ధ కాంక్ష
సంపాదకీయం: ఒక దాని వెంట ఒకటిగా, కన్నుమూసి తెరిచేలోగా అనే మాదిరిగా జరిగిన రెండు సన్నివేశాలు ప్రపంచ ఆధిపత్యం కోసం చైనాలో పెరుగుతున్న ఆరాటాన్ని స్పష్టంగా రుజువు చేశాయి. కొంత కాలంగా ఆ...
‘ఇదేం’ డైనమిజం?
మన తెలంగాణ/హైదరాబాద్ : పెట్రో ఉత్పత్తి ధరల పెంపుదలలో ప్రధాని నరేంద్రమోడీ సర్కారు తన డైనమిజాన్ని చాటుకుంటోం ది. వినియోగదారులకు సరసమైన ధరల్లో నిత్యావసరాలను అందుబాటులో ఉంచాల్సిన కేంద్ర ప్రభు త్వం అందుకు...
సౌర విద్యుత్ కు స్త్రీనిధి రుణాలు
హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ ఇంధన వనరుల వినియోగానికి ప్రాధాన్యత పెరుగుతోంది. పెరుగుతున్న విద్యుత్తు బిల్లులు నిరుపేదలకు భారంగా మారడం, సరఫరాలో అంతరాయంతో మరింత అవస్థలు పడాల్సి వస్తోంది. దీనిని దృష్టిలో...
దేశ ఆర్థికం ఆందోళనకరం
ప్రధాన మంత్రి మోడీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నట్లు త్వరలో జపాన్, జర్మనీలను సహితం పక్కకు నెట్టివేసి భారత్ మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ అయితే కావచ్చు. అయితే భారతదేశ ఆర్థిక...
పాక్ పతనావస్థ!
పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోడం ఆశ్చర్యపోవలసిన అంశం కాదు. అతి వేగంగా పురోగమిస్తున్నదనుకొన్న బంగ్లాదేశే ఆర్థిక కల్లోలాన్ని ఎదుర్కొంటుండగా సకల అరాచకాలు తాండవించే పాకిస్తాన్ కష్టాల పాలు కావడం విస్తుగొలపదు. దుకాణాలు,...
ప్రపంచంపై చైనా ప్రభావం!
గ్లోబల్ టైమ్స్ 17 డిసెంబర్ 2022న విడుదల చేసిన ఒక సర్వే నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా పాల్గొన్న వారిలో 62% పైగా చైనా ప్రభావం పెరుగుతోందని తమ అభిప్రాయం వెలిబుచ్చారు. అమెరికా ప్రభావం...
కార్పొరేట్లకే నమో!
హైదరాబాద్ : మోడీ ప్రభుత్వం పై బిఆర్ఎస్ అగ్రనేత, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్రంలోని బిజెపి...
జి20 ఓ కాఫీ క్లబ్!
ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరు పొందిన జి20 అధ్యక్ష బాధ్యతలను భారత్ డిసెంబర్ 1న చేపట్టింది. ఇటీవల ఇండోనేషియాలో జరిగిన జి20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్కు బదిలీ చేశారు. స్వాతంత్య్ర...
చార్జీల పెంపు లేదు
విద్యుత్తు చార్జీల పెంపు లేదు
కొత్త ఏడాదిలోనూ పాత చార్జీలే
యధావిధిగా ఉచిత విద్యుత్తు పథకం అమలు
రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.10,535 కోట్లు
వార్షిక వ్యయం రూ.54,060 కోట్లు
చార్జీల రూపంలో వచ్చే ఆదాయం రూ.43,525 కోట్లు
ఎస్సీ, ఎస్టీలకు...
వాతావరణంపై సమష్టి ఎప్పుడు?
2022 ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (కాప్ 27), నవంబర్ 6 నుండి 18 వరకు ఈజిప్ట్లోని షర్మ్ ఎల్ షేక్లో నేడు ప్రారంభం అవుతున్నది. పారిస్ ఒప్పందం ప్రకారం ప్రపంచ సామూహిక వాతావరణ...
బ్రిటన్ ఆర్థిక సంక్షోభం మూలాలు!
ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారీ దేశాలు నిత్యం సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాయి. అనేక దేశాల్లో వ్యాపార మార్కెట్ల కోసం, ఆధిపత్యం కోసం పోటీ, గుత్త పెట్టుబడి ఎగుమతి, హీన స్థితి పేదల జీవన ప్రమాణాలు...