Home Search
ప్రభుత్వ ఉద్యోగం - search results
If you're not happy with the results, please do another search
ఆరుగురు కశ్మీరు ప్రభుత్వ ఉద్యోగుల బర్తరఫ్
ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు నిర్ధారణ
శ్రీనగర్: ఉగ్రవాదులతో సంబంధాలతోపాటు వారికి అండగా నిలబడినందుకు ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లతోపాటు జమ్మూ కశ్మీరు ప్రభుత్వానికి చెందిన ఆరుగురు ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసు నుంచి బర్తరఫ్ చేసినట్లు బుధవారం...
పారిశుద్ధ్య కార్మికురాలికి జిహెచ్ఎంసిలో అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్గా ఉద్యోగం
ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామక పత్రాన్ని అందించిన మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎమ్మెస్సీ ఫస్ట్ క్లాస్ చదివి జీహెచ్ఎంసిలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న రజనీ సోమవారం ఐటి శాఖ మంత్రి కెటిఆర్ను కలిసింది. ఎమ్మెస్సీ...
రవి దహియాకు హర్యానా ప్రభుత్వం భారీ నజరానా..
టోక్యో ఒలింపిక్స్ లో రజత పతక సాధించిన రవికుమార్ దహియాకు అతని సొంత రాష్ట్రం హర్యానా ప్రభుత్వం భారీ నజరానాలు ప్రకటించింది. రవికుమార్కు రూ.4 కోట్ల నగదు బహుమతి, క్లాస్ 1 కేటగిరిలో...
మరియమ్మ కొడుకుకి ఉద్యోగం
సిఎం కెసిఆర్తో సిఎల్పీ నేత భట్టి భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : కస్టోడియల్ డెత్కు గురైన మరియమ్మ కొడుకుకు ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని సిఎం హామీ ఇచ్చారని తెలంగాణ సిఎల్పీ...
బిజెపోళ్లు… ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు: నిరంజన్ రెడ్డి
మహబూబ్నగర్: టిఆర్ఎస్ ఎంఎల్సి అభ్యర్థి వాణిదేవి ఉన్నత విద్యావంతురాలు, మచ్చలేని వ్యక్తి అని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ...
ఉద్యోగం లేదనుకుంటే వజ్రం చిక్కింది !
రాత్రికిరాత్రే లక్షాధికారిగా మారిన నిరుద్యోగి
పన్నా(మధ్యప్రదేశ్): లాక్డౌన్ కారణంగా ఉద్యోగ నియామకం వాయిదాపడడంతో ఒక గనిని లీజుకు తీసుకున్న ఓ 24 ఏళ్ల యువకుడు రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిపోయాడు. దాదాపు రూ. 30...
ఆ రైతు కుటుంబానికి రూ. కోటి పరిహారం
చలో ఢిల్లీ ఆందోళనలో పాల్గొంటూ కాల్పుల్లో మరణించిన రైతు కుటుంబానికి పంజాబ్ ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ప్రకటించింది. దివంగత రైతు సోదరికి ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
భటిండాకు చెందిన శుభ్ కరణ్...
సిఎం రేవంత్ రెడ్డికి ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ బహిరంగ లేఖ
హైదరాబాద్ ః ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలను నివారించాలని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సిఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ...
గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో చర్చించాలి
విద్యార్థుల మృతికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు మంత్రులను నియమించాలి
మృతుల కుటుంబాలకు రూ. కోటి ఎక్స్గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి: డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ...
వార ఫలాలు (04-02-2024 నుంచి 10-02-2024)
మేషం: మేషరాశి వారికి అన్ని విధాల మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ పరంగా గతంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి, మంచి వాతావరణం నెలకొంటుంది. స్నేహితులతో మంచి అనుబంధం కలుగుతుంది. వ్యాపారస్తులకు...
తీన్మార్ మల్లన్నపై పరువు నష్టం దావా వేస్తా
తన సతీమణి నీలిమకు బిఆర్ఎస్ ప్రభుత్వం దొంగతనంగా ఉద్యోగం ఇచ్చినట్లు
తీన్మార్ మల్లన్న అసత్య ప్రచారం చేస్తున్నారు
ప్రజావాణి తీన్మార్ మల్లన్న అక్రమాలపై ఫిర్యాదులు వచ్చాయి, కానీ ప్రభుత్వం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు
బిఆర్ఎస్...
ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం
దివ్యాంగురాలు రజనికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే జిఒపై రెండో సంతకం
ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే రెడ్డి ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించే అభయ హస్తం ఫైల్పై తొలి సంతకం చేశారు. అనంతరం...
అసమానతలపై అసమాన పోరాటం
రెండో కుమారుడు గంగాధర్ చనిపోయినపుడు డైరీలో బాబాసాహెబ్ అంబేడ్కర్ రాసుకున్న వాక్యాలు ఈ క్రింది విధంగా వున్నాయి. ‘నాకు రెండవ కొడుకు గంగాధర్ పుట్టాడు. చూడడానికి చాలా అందమైన వాడు. గంగాధర్ అకస్మాత్తుగా...
ఉద్దండులతో యువ కెరటాల ఢీ
రాష్ట్రంలో ఎన్నికల సమరం జోరందుకుంది. బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రత్యర్ధులను ఢీకొనేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. అందులో ప్రధాన పార్టీలు ఈసారి యువతకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చి ఆరు నియోజకవర్గాల్లో...
మూడో రోజూ కొనసాగిన పంజాబ్ రైతుల రైల్ రోకో ఉద్యమం
చండీగఢ్ : తమ డిమాండ్ల సాధన కోసం పంజాబ్ రైతులు చేపట్టిన రైల్రోకో ఉద్యమం మూడోరోజు శనివారం కూడా కొనసాగింది. దీనివల్ల అనేక రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడమే కాకుండా చాలా...
త్వరలో ఎయిర్ అంబులెన్స్లు
త్వరలో ఎయిర్ అంబులెన్స్లు
సిఎంలు, మంత్రులు, కోటీశ్వరులకే పరిమితిమైన ఎయిర్స్ అంబులెన్స్లు పేదలకు అందుబాటులోకి తీసుకువస్తాం
నియోజకవర్గానికో డయాలసిస్ కేంద్రం
పేదల పట్ల సిఎం కెసిఆర్కు ఉన్న ప్రేమకు ఇదే నిదర్శనం
తెలంగాణ ఏర్పడిన తర్వాత వైద్య...
కథలకు పట్టాభిషేకం
వ్యక్తిగత ధృక్కోణం కేంద్రంగా, వ్యక్తులు ప్రధానంగా ఉండే అవార్డుల్లా కాక ఒక సాహిత్య సమూహం, ఒక విస్తృత సాహిత్య ప్రయోజనాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని ఇచ్చే అవార్డుల అవసరం చాలా ఉందని భావించిన...
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం దేశంలో ఎక్కడ లేదు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం భారతదేశంలో ఎక్కడ లేదని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. నగరంలో డబుల్ బెడ్...
పైసలు, పైరవీలు లేకుండా డబుల్ ఇండ్లు
పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
అవకతవకలు జరిగితే అధికారులే బాధ్యులు
కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలి
జిహెచ్ఎంసి పరిధిలో 21న రెండో విడత డబుల్ ఇండ్ల పంపిణీ
లబ్ధిదారులకు 13,300 ఇండ్ల అందజేత
రూ. 50వేల కోట్ల విలువైన ఇండ్లను ఉచితంగా...
ఈనెల 21వ తేదీన రెండో విడత డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ
లబ్ధిదారులకు 13,300 ఇళ్ల అందజేత
అధికారుల సమీక్షలో మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్లో రెండో విడత డబుల్ బెడ్రూం ఇళ్లను ఈ నెల 21వ తేదీన పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల మంత్రి...