Home Search
ఫ్లిప్ కార్ట్ - search results
If you're not happy with the results, please do another search
అయోధ్యలో దర్శన్ డెస్టినేషన్స్ ప్రారంభం
భారతదేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, ఫ్లిప్కార్ట్ కంపెనీ అయిన క్లియర్ట్రిప్ 'దర్శన్ డెస్టినేషన్స్'ని ప్రారంభించినట్లు ప్రకటించింది. అయోధ్యలో ఆలయం తెరవడానికి ముందు అపూర్వమైన ప్రయాణ విజృంభణ, ఆలయ పట్టణానికి వెళ్ళే...
13 నుంచి అమెజాన్లో బిగ్ ఆఫర్లు… వినియోగదారులకు పండుగ
హైదరాబాద్: రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ భారీ ఆఫర్లను ప్రకటించాయి. ప్రతి సంవత్సరం లాగా ఈ ఏడాది కూడా వినియోగదారులకు డిస్కౌంట్ పేరుతో అమెజాన్ ఆన్లైన్లో అందుబాటులోకి...
రూ.7,499కే పోకో సి65
న్యూఢిల్లీ : ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ పోకో బడ్జెట్ స్మార్ట్ఫోన్ పోకో సి65ని విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.7,499గా నిర్ణయించింది. ఫీచ ర్ల విషయానికొస్తే, మీడియాటెక్ హీలియో జి85 చిప్సెట్తో...
మోటరోలా స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
న్యూఢిల్లీ : ఫ్లిప్కార్ట్ బిగ్ దివాలీ సేల్కు ముందు వినియోగదారులకు మోటరోలాగా మోటో స్మార్ట్ఫోన్లపై గణనీయమైన డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ డిస్కౌంట్లు ఫ్లిప్కార్ట్ ప్లస్ యూజర్లకు నవంబర్ 1 నుంచి అందుబాటులోకి వచ్చాయి....
హైదరాబాద్ లో గార్మిన్ ఇండియా అతిపెద్ద ఇండియన్ ఎక్స్పీరియెన్స్ స్టోర్
హైదరాబాద్: గార్మిన్ లిమిటెడ్ యొక్క ఒక యూనిట్ అయిన గార్మిన్ ఇండియా (NASDAQ: GRMN), ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్ ప్రాంతంలో దాని అతిపెద్ద ఇండియన్ ఎక్స్పీరియెన్స్ స్టోర్ యొక్క గ్రాండ్ ఓపెనింగ్...
రూ.8,999కే మోటో ఇ13 8జిబి ర్యామ్
న్యూఢిల్లీ : మోటరోలా భారీ ఫీచర్లతో చౌకైన ఫోన్ ‘మోటో ఇ13’ను మార్కెట్లోకి విడుదల చేసింది. 8జిబి ర్యామ్ + 128 జిబి మెమోరీ వేరియంట్ మోటో ఇ13 స్మార్ట్ఫోన్ కేవలం రూ.8,999కే...
నథింగ్ ఫోన్ (2) అమ్మకాలు షురూ
న్యూఢిల్లీ : లండన్కు చెందిన కన్స్యూమర్ టెక్ బ్రాండ్ నథింగ్ సరికొత్త ఫోన్ (2)ని ప్రవేశపెట్టింది. ఫ్లిప్కార్ట్, ఎంపిక చేసిన రిటైల్ అవుట్లెట్లలో జూలై 21 నుండి భారతదేశంలో ఓపెన్ సేల్స్ ప్రారంభమవుతాయని...
నథింగ్ ఫోన్ 2 అమ్మకాలు ప్రారంభం..
గత వారం, లండన్కు చెందిన కన్స్యూమర్ టెక్ బ్రాండ్ నథింగ్, ప్రపంచానికి తమ ఫోన్ (2)ని పరిచటం చేసింది. నథింగ్ డ్రాప్స్కి విచ్చేసిన కమ్యూనిటీ, మీడియా, హాజరైన అతిథుల నుండి అపూర్వ స్పందన...
రియల్మీ ప్యాడ్ 2, సి53 ఆవిష్కరణ
న్యూఢిల్లీ : రియల్మి సరికొత్త సి53, రియల్మి ప్యాడ్2 మోడళ్లను విడుదల చేసింది. రియల్మి సి53 ప్రారంభ స్థాయి స్మార్ట్ఫోన్ 108 ఎంపి కెమెరా లెన్స్ కల్గివుంటుంది. రియల్మి ప్యాడ్ 2 డిస్ప్లే...
ఫోన్(2)ను విడుదల చేసిన నథింగ్
న్యూఢిల్లీ: అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండో తరం స్మార్ట్ఫోన్ ఫోన్(2)’ను విడుదల చేసినట్లు నథింగ్ వెల్లడించింది. ఫోన్(2) వెనుక భాగంలో కొత్త గ్లిఫ్ ఇంటర్ఫేస్ను పరిచయం చేశా రు. ఫీచర్లలో స్నాప్డ్రాగన్ 8...
మార్కెట్ లో ఇండక్షన్ కుక్టాప్ల కొత్త ఉత్పత్తులు
Hindware Smart Appliances ఇటీవల కిచెన్ చిమ్నీ, బిల్ట్-ఇన్ హాబ్, ఇండక్షన్ కుక్టాప్ల విభాగంలో కొత్త ఉత్పత్తుల శ్రేణిని పరిచయం చేసింది. వారి మార్కెట్ ఉనికిని పెంచుకోవడం, కిచెన్ ఉపకరణాల విభాగంలో ఎక్కువ...
గేర్డ్ ఎలక్ట్రిక్ మోటర్బైక్ మాటర్ ఎరాకు అపూర్వ స్పందన
మొట్టమొదటి ఎలక్ట్రిక్ గేర్డ్ మోటర్బైక్, MATTER AERA, మార్కెట్లోకి విడుదల అయిన ఒక నెలలోపే దేశవ్యాప్తంగా 40,000మంది ఉత్సాహభరితమైన రైడర్ల హృదయాలను కైవసం చేసుకుంది! భారతదేశాన్ని తుఫానులా చుట్టుముట్టిన MATTER AERA ,...
బడ్జెట్ ఫోన్ ఇన్ఫినిక్స్ నోట్30 5జి
న్యూఢిల్లీ : చైనా స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ నూతన బడ్జెట్ ఫోన్ ‘నోట్30 5జి’ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మోడల్ ధర రూ.14,999గా(4జిబి + 128 జిబి) కంపెనీ నిర్ణయించింది. బడ్జెట్...
తెలంగాణ ప్రభుత్వ విధానాల వల్లే కొత్త పరిశ్రమలు
నల్గొండ : రాష్ట్ర ప్రభుత్వం సరళీకృత విధానాల ద్వారా కొత్త పారిశ్రామిక సంస్థల స్థాపనకు అనేక రకాల ప్రోత్సాహకాలు కల్పిస్తున్నట్లు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి వివరించారు. మంగళవారం నల్గొండ జిల్లా...
మహిళలు ఆర్థికంగా ఎదగాలి: ఎర్రబెల్లి
మహిళలు ఆర్థికంగా ఎదగాలి : ఎర్రబెల్లి
ఎస్హెచ్జిలకు రూ.15037.40 కోట్లతో సెర్ప్ వార్షిక కార్యాచరణ ప్రణాళిక
మహిళలకు ఇచ్చే రుణాల నిబంధనలను సడలించండి
సర్వీసు ఛార్జీలు లేకుండా.. అన్ని బ్యాంకుల్లో వడ్డీ రేటు అమలు చేయాలి
హైదరాబాద్: మహిళలు...
అత్యంత సన్నని మోటరోలా ఎడ్జ్ 40 స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తన మోటరోలా ఎడ్జ్ 40 5జి స్మార్ట్ఫోన్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఐపి68 అండర్ వాటర్ ప్రొటెక్షన్తో ప్రపంచంలోనే అత్యంత సన్నని 5జి...
‘గిగ్ వర్కర్ల’కు భద్రత
మన తెలంగాణ/హైదరాబాద్ : గిగ్ వర్కర్లకు పూర్తి భద్రత కల్పించాలని,ఈ విషయంలో ఫ్లిప్కార్ట్ ముందుకు రావాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ సూచించారు. బేగంపేటలోని ఐటిసి కాకతీయలో సంగారెడ్డిలోని ఫ్లిప్కార్ట్...
ఎక్స్90 సిరీస్ను ప్రారంభించిన వివో
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో సరికొత్త ఎక్స్90 సిరీస్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిలో రెండు ఎక్స్ట్రీమ్ ఇమేజింగ్ ఫ్లాగ్షిప్ పరికరాలు వానిలా వివో ఎక్స్90, ప్రీమియం వివొ...
‘ప్రీమియం గెట్వేస్’ని ఆవిష్కరించిన క్లియర్ట్రిప్..
తన హోటల్స్ వ్యాపారాన్ని బలోపేతం చేసే ప్రయత్నంలో, ఫ్లిప్కార్ట్ కంపెనీ అయిన క్లియర్ట్రిప్ సాటిలేని విలాసవంతమైన ప్రయాణ అనుభవాలను అందిస్తూ - ప్రీమియం గెట్వేలను ఆవిష్కరించింది. ప్రస్తుతం, ఈ సేవ 25కు పైగా...
సూపర్ఫుడ్ బ్రాండ్ నరిష్ యులో పెట్టుబడులు పెట్టిన సమంత
క్వినోవా, చియాను భారతదేశానికి తీసుకువచ్చిన తొలిబ్రాండ్ కావడంతో పాటుగా దేశీయంగా అభివృద్ధి చెందిన సూపర్ఫుడ్ స్టార్టప్, నరిష్ యు (nourishyou) నేడు తమ కంపెనీలో సుప్రసిద్ధ నటి సమంత రుత్ ప్రభు పెట్టుబడులు...