Home Search
బిఎస్ఎన్ఎల్ - search results
If you're not happy with the results, please do another search
భారీవర్షం.. శబరిమలలో రాకపోకలకు అంతరాయం
తెగిపోయిన బిఎస్ఎన్ఎల్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్
పంపా, సన్నిధానం మధ్య అందని సెల్ సిగ్నల్స్
ఇంటర్నెట్ అంతరాయంతో వివిధ కార్యకలాపాలపై ప్రభావం
ఒకచోట అడవి, మరోచోట ఆర్టీసి బస్టాండ్ వద్ద
భారీ వర్షాలకు కుంగిపోయిన...
బ్యాంకులను దోచుకున్న దొంగలు గుజరాత్ వారే: నారాయణ
మన తెలంగాణ/హై-దరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. కులాల వారీ జనగణనను చేపట్టారని, ఇందులో...
ఆరేళ్లలో అద్భుత ప్రగతి
రూ.5,05,849 కోట్ల నుంచి రూ.9,80,407కోట్లకు పెరిగిన జిఎస్డిపి, 94శాతం వృద్ధి
దేశంలోనే మూడవ స్థానంలో తెలంగాణ
మీడియా సమామావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : వివిధ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి...
రూ. 1700 కోట్ల ఫ్రాడ్ కేసులో హిమబిందు అరెస్ట్
హైదరాబాద్: రూ. 1700 కోట్ల ఫ్రాడ్ కేసులో ఉప్పలపాటి హిమబిందును ఇడి అధికారులు అరెస్ట్ చేశారు. 2018లో విఎంసి సిస్టమ్స్ లిమిటెడ్ ముగ్గురు డైరెక్టర్లపై సిబిఐ కేసు నమోదు చేశారు. సిబిఐ ఎఫ్ఐఆర్...
అంబేడ్కర్ ఆశయాలకు గండి!
భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జన్మ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 14 న ఆ మహనీయుని ఆశయాలను మననం చేసుకొని అంకితం కావలసిన జాతీయ వేడుక. అంబేడ్కర్ ఆశయాల్లో ప్రభుత్వరంగ సంస్థల...
పబ్లిక్ రంగానికి మంగళం!
దేశాన్ని ముందుకు తీసుకుపోయే చోదక శక్తి, అనూహ్యమైన ఎత్తులకు ఎగరేసుకుపోయే అభివృద్ధి రాకెట్ ప్రైవేటు రంగమేనని ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి నీళ్లు నములుడూ లేకుండా మరోసారి ప్రకటించారు. ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా...
బెెంగాల్ సిఎం వినూత్న నిరసన (వీడియో వైరల్)
కోల్కతా: దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కోల్కతాలో ఎలక్ట్రిక్ స్కూటర్పై ప్రయాణించిన మమత పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై...
రైతుల మరో జాతీయ పోరాటం
2020 నవంబర్ 26న ప్రారంభమైన ఢిల్లీ సరిహద్దుల దిగ్బంధనం 60 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్నది. ఢిల్లీ చుట్టూ ఉన్న జాతీయ రహదారులన్నీ జన సముద్రంగా మారా యి. రహదారులన్నీ నూతన గ్రామాలను తలపిస్తున్నాయి....
జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సమావేశం
హైదరాబాద్: గచ్చిబౌలి జంక్షన నుంచి ఓఆర్ఆర్ మార్గంలతో ఉన్న బిఎస్ఎన్ఎల్ కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని రూ.5.50 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సమావేశం తీర్నానించింది. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో గురువారం...
బిజెపి నేతలపై మంత్రి ఈటల ఫైర్
కరీంనగర్: రాష్ట్ర బిజెపి నాయకులు తమ స్థాయిని మించి మాట్లాడుతున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. శనివారం హుజురాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఈటల...
సంపాదకీయం: కొత్త చట్టాలు, నవ శతాబ్ది!
కొత్త వ్యవసాయ చట్టాలపై భగ్గుమంటున్న రైతాంగం దేశ రాజధానిని చుట్టుముట్టి తన ప్రభుత్వానికి ఊపిరాడనీయకుండా చేస్తున్న తరుణంలోనే ప్రధాని నరేంద్ర మోడీ సంపూర్ణ ఆర్థిక సంస్కరణల పట్ల తన మక్కువను దాచుకోకుండా మరోసారి...
కార్మిక, కర్షక నిరసన
ఎన్నికల విజయాలు ఇచ్చిన బలంతో ఎదురులేని అధికారాన్ని అనుభవిస్తున్న ప్రధాని మోడీ ప్రభుత్వం నిజస్వరూపం ఈ నెల 26, 27 (గురు, శుక్రవారాలు) తేదీల్లో చోటు చేసుకున్న రెండు ఘట్టాల అద్దంలో ప్రస్ఫుటంగా...
అబద్ధాలవైపా, అభివృద్ధివైపా?
హైదరాబాద్లో గ్రేటర్ ఎన్నికల హీట్ నడుస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వం, మంత్రి కెటిఆర్ సారథ్యంలో టిఆర్ఎస్ పార్టీ మంచి ఊపులో ఎన్నికల...
జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే
గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తాం...
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్ వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానేనని, గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు...
50 ప్రశ్నలకు జవాబు చెప్పండి
? దేశ ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచింది కేంద్రం కాదా
? ప్రభుత్వరంగ సంస్థలను ఎందుకు అమ్ముతున్నారు
? 40కోట్ల పాలసీదారులున్న ఎల్ఐసిని ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారు
? కరోనాకు ముందే ఆర్థికాన్ని అధోగతి పట్టించింది...
కిషన్రెడ్డి నిస్సహాయ మంత్రి
హైదరాబాద్ నగరానికి బిజెపి చేసిన సహాయం ఏమీ లేదు
గల్లీ ఎన్నికలకు ఢిల్లీ
లీడర్లు అవసరమా?
బిజెపిని గెలిపిస్తే గోల్కొండ, చార్మినార్ను అమ్మేస్తారు
నేనూ ఒక తండ్రినే
విద్యాసంస్థలు తెరిచే విషయంలో ఆలోచించి నిర్ణయించాలి : కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ :...
బిజెపి అంటేనే ప్రైవేటీకరణ: హరీష్ రావు
సంగారెడ్డి: హైదరాబాద్లో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రచారాస్త్రాలు అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. భారతీనగర్ డివిజన్లో జరిగిన టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో...
డేేంజర్
కాంగ్రెస్, ఎంఐఎం మద్ధతు, అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
బిల్లు ఆమోదిస్తే అంతా కేంద్రం నియంత్రణలోనే, ప్రైవేటుకు ధారాదత్తమే
రైతులు, పేదల ఉసురు తీసే నియంతృత్వ బిల్లును ఒప్పుకునేది లేదు
26 లక్షల మోటార్లకు మీటర్లు పెట్టే బిల్లును బిజెపి...
గోషామహల్ సర్కిల్.14లో కరోనా ‘విజృంభణ’
64కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
వైరస్ విజృంభిస్తున్నా పట్టించుకోని జిహెచ్ఎంసి
ఎస్బిఐ బ్యాంకు ఉద్యోగి మృతి
60 మంది ఉద్యోగులకు హోం క్వారంటైన్కు తరలింపు
గోషామహల్: జిహెచ్ఎంసి సర్కిల్-14 పరిధిలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగి...
గర్భిణిని ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులు
మనతెలంగాణ, హైదరాబాద్ : పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను సకాలంలో ఆస్పత్రిలో చేర్పించి ఆదుకున్నారు సుల్తాన్బజార్ పోలీసులు. నగరంలోని బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్, కెఎస్లైన్కు చెందిన కృష్ణప్రియ రాత్రి 11.15 గంటలకు పురిటి నొప్పులు...