Home Search
బీహార్ సిఎం - search results
If you're not happy with the results, please do another search
సిఎం కుర్చీలో ఎవరున్నా.. ప్రజల గుండెల్లో మేమే ఉన్నాం
పాట్నా: బీహార్ పీఠంపై నితీశ్ కుమార్ కూర్చున్నా ప్రజల హృదయాల్లో మాత్రం తామే ఉంటామని ఆర్జెడి నేత, మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజశ్వి యాదవ్ అన్నారు. గురువారం ఆయన మహాకూటమి శాసనసభా పక్ష...
బీహార్లో నేడే రెండో దశ పోలింగ్
తేజస్వీ నాయకత్వానికి పరీక్ష, 94 స్థానాలు, 1500 మంది అభ్యర్థులు
పాట్నా : గంగా పరివాహక ప్రాంతం, రాజకీయంగా ఉద్విగ్నభరిత రాష్ట్రం అయిన బీహార్లో మంగళవారం రెండో దశ పోలింగ్ జరుగుతుంది. ఈ విడతలో...
నితీశ్ మరోసారి సిఎం కావడం ఖాయం: ప్రధాని మోడీ
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపేవరిదో మొదటి విడత పోలింగ్ తోనే తేలిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బీహార్ లోని చాప్రా, సమస్తిపూర్ లో శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ...
బీహార్ బాద్ షా ఎవరు?
బీహార్లో 17వ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ (1951లో మొదటి శాసన సభ ఎన్నికలు జరిగాయి) కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రజలందరికీ కరోనా వాక్సిన్ ఉచితంగా...
బీహార్లో ఒకేరోజు మోడీ, రాహుల్ సభలు
మరింత వేడెక్కనున్న ప్రచారం
పాట్నా/న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి శుక్రవారం (నేటి) నుంచి మరింత వేడెక్కనుంది. కరోనా దశలో ప్రపంచంలో జరుగుతున్న అతి విస్తృతస్థాయి ఎన్నికల ఘట్టంగా బీహార్ ఎన్నికల...
బీహార్పై కమలం కసరత్తు
బిజెపి ఎన్నికల కమిటీ భేటీ
న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని శనివారం బిజెపి అత్యున్నత స్థాయిలో పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సిఇసి) సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి...
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ
హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ రంగంలోకి దిగనున్నట్టు ఆ పార్టీ ఎంపి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. దేవేంద్ర ప్రసాద్ యాదవ్కు చెందిన సమాజ్ వాదీ జనతాదళ్ డెమోక్రటిక్...
ఇండియా కూటమి ఎన్నికల శంఖారావం
పాట్నా : ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ రానున్న లోక్సభ ఎన్నికల కోసం దాదాపుగా శంఖం పూరించింది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో సహా అగ్రశ్రేణి నేత లు బృహత్ ర్యాలీ కోసం...
చిగురిస్తున్న ‘ఇండియా’
కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపడమనే ఏకైక లక్షంతో కూటమిగా ఏర్పడిన ప్రతిపక్షాలు ఆ దిశగా పురోగతి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది జూన్లో ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విపక్షాలు ఆ తర్వాత...
‘ఇండియా ’ కూటమి కథ ఎప్పుడో ముగిసింది : నితీశ్ వ్యాఖ్య
పాట్నా : ఇండియా కూటమిలో పొత్తుల వ్యవహారం ముగిసి చాలా కాలమైందని, ప్రజల అభివృద్ధి కోసమే ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నానని, దీనినే కొనసాగిస్తానని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలు...
ఇండియా కూటమికి మరో గట్టి షాక్..
న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికలే లక్షంగా ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటమికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి మరో షాక్ తగిలింది. పంజాబ్ లోని మొత్తం 13 లోకసభ స్థానాలకు, ఛండీగఢ్...
నితీశ్ ‘ఇండియా’లో ఉంటే ప్రధాని: అఖిలేశ్ యాదవ్
లక్నో : ప్రతిపక్ష ఇండియా కూటమిలోనే బీహార్ సిఎం నితీష్ కుమార్ కొనసాగితే ఆయన ప్రధాని పదవి పీఠం చేరుకుంటారని సమాజ్వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తెలిపారు. జెడియు అధినేత నితీష్...
నేడే ఇండియా కూటమితో నితీష్ తెగతెంపులు ?
పాట్నా : బీహార్ ముఖ్యమంత్రి , జెడియు నేత నితీష్ కుమార్ ఇండియా కూటమితో తెగతెంపుల ఘట్టం పరాకాష్టకు రాజకీయ ఉత్కంఠతకు దారితీసింది. శుక్రవారం జరిగిన పరిణామాల నేపథ్యంలో నితీష్ కాంగ్రెస్కు దూరం...
ఒంటరిపోరులో ఏనుగు గెలుస్తుందా!
వచ్చే ఏప్రిల్, మే లో జరిగే లోక్సభ ఎన్నికల్లో ఏ కూటమితో సంబంధం లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి చేసిన ప్రకటన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘ఇండియా’...
దళిత నేత ప్రధాని కాగలరా?
విపక్ష ‘ఇండియా’ కూటమిలో ప్రధాని అభ్యర్థిత్వంపై చెలరేగిన చిచ్చు కొత్తమలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పిఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవాలని కూటమిలోని కొన్ని పార్టీలు అభిప్రాయపడుతుండగా, ఆ అవసరం లేదని ఎన్సిపి తదితర...
‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థి ఖర్గే!
ప్రతిపాదించిన మమత, మద్దతు పలికిన కేజ్రీవాల్, సున్నితంగా తోసిపుచ్చిన ఖర్గే, ముందు మనం గెలవాలి.. ఆ తర్వాతే నిర్ణయమని స్పష్టీకరణ, రాష్ట్రస్థాయిలోనే సీట్ల సర్దుబాటు , జనవరి రెండో వారానికల్లా సీట్ల పంపిణీ...
బుద్ధగయ మహాబోధి ఆలయంలో దలైలామా ప్రార్థనలు
గయ (బీహార్ ): టిబెట్ బౌద్ధ గురువు దలైలామా గయ లోని మహాబోధి ఆలయంలో శనివారం ప్రార్థనలు చేశారు. టిబెట్ మఠం నుంచి బ్యాటరీ కారుపై మహాబోధి ఆలయానికి ఆయన వచ్చారు. 2000...
‘ఇండియా’ కూటమిపై ఎన్నికల ఫలితాల ప్రభావం ఉండదు : ఖర్గే
న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయం , ఎట్టిపరిస్థితుల్లోనూ ఇండియా కూటమిపై ప్రభావం చూపబోదని విపక్షాలు సోమవారం పేర్కొన్నాయి. అయితే వచ్చే సంవత్సరం జరగనున్న లోక్సభ ఎన్నికల...
బిసి పొలికేకేసిన బీహారీ నేత
న్యూఢిల్లీ : కులసామాజిక న్యాయం నేపథ్యపు మండల్ నినాదాన్ని బీహార్ సిఎం నితీశ్కుమార్ పునరుజ్జీవింపచేశారు. బీహార్లో కులాలవారి గణన, ఈ క్రమంలో వెలువడ్డ నివేదిక విడుదల తొలి సంచలనం అయింది. తరువాత వెనువెంటనే...
పేదల రేషన్ అడ్డుకునే పాపాత్ములు:మోడీ
దామోహ్ : కాంగ్రెస్ పార్టీ దేశంలోని పేద ప్రజల రేషన్ను అడ్డుకుంటుందా? చివరికి ఈ పార్టీ నేతలు ఈ పాపం కూడా మూటగట్టుకుంటారా? అని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలు...