Home Search
రైల్వేస్టేషన్ - search results
If you're not happy with the results, please do another search
పట్టాలు తప్పిన ‘చార్మినార్’
నాంపల్లి : నాంపల్లి రైల్వేస్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం 8 గంటల 40 నిమిషాలకు చెన్నె నుంచి హైదరాబాద్ వచ్చిన చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ మీదుగా నాంపల్లి...
పాలకులు చదువురాని అవివేకులైతే..!
పుస్తకాల గది నుండి వచ్చేవారే ఈ సమాజానికి అవసరం. పూజ గది నుండి వచ్చేవారు బహుశా.. పునర్జన్మలకు మాత్రమే అవసరమేమో ఆర్థర్ జాన్, అమెరికన్ సైకియాట్రిస్ట్ పుస్తకాల గురించి, పుస్తకాల చదవడంలోని ఆనందం...
జక్లేర్..కృష్ణా రూట్లో….
జక్లేర్..కృష్ణా రూట్లో....
తనిఖీలు నిర్వహించిన దమ రైల్వే జిఎం
మన తెలంగాణ / హైదరాబాద్ : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర జక్లేర్ కృష్ణా రూట్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్...
రైలుబోగీని తరలిస్తున్న ట్రక్కుకి ప్రమాదం.. ట్రాఫిక్ జామ్
భాగల్పూర్ (బీహార్): ఆదివారం రైలుబోగీని తరలిస్తున్న ట్రక్కు బ్రేకులు ఫెయిలై భాగల్పూర్ రైల్వేస్టేషన్ సమీపాన ప్రమాదానికి గురైంది. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. స్టేషన్కు సమీపాన లోహియా బ్రిడ్జి దగ్గర...
తరలిరాకండి.. స్మరించుకోండి
అయోధ్య: వచ్చే నెల 22న ప్రజలు అయోధ్య కు దయచేసి రాకండి అని ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో ఆరోజు ప్రాణ ప్రతిష్టాత్మక రీతిలో శ్రీరామాలయ ఆ రంభం జరుగుతుంది....
ఇండ్లలోనే ఉండి దిపాలు వెలిగించండి
ఇండ్లలోనే ఉండండి దివ్వెలు వెలిగించండి
జనవరి 22న అయోధ్యకు రాకండి
దేశ వికాసానికి రామాలయమే స్ఫూర్తి
రోడ్షో, ఎయిర్పోర్టు.. రైల్వేస్టేషన్ల ఆరంభం
అనంతర బహిరంగ సభలో మోడీ
అయోధ్య: వచ్చే నెల 22న ప్రజలు...
మోడీ సెల్ఫీపాయింట్లతో ప్రజాధనం దుబారా : ఖర్గే ధ్వజం
న్యూఢిల్లీ : రైల్వేస్టేషన్లలో ప్రధాని మోడీ ఫోటోలతో సెల్ఫీబూత్లను ఏర్పాటు చేస్తుండడం ప్రజాధనాన్ని దుబారా చేయడమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ధ్వజమెత్తారు. విపక్షపాలిత రాష్ట్రాల్లో ఉపాధి నిధులను మంజూరు చేయలేని మోడీ ప్రభుత్వం...
మృత్యువు నుంచి బిడ్డలను కాపాడుకున్న అమ్మ
పాట్నా: అంగుళం దూరంలో పొంచి ఉన్న మృత్యువు నుంచి ఇద్దరి పిల్లలను అమ్మ కాపాడుకోగలిగింది. బీహార్లో బార్హ్ రైల్వేస్టేషన్లో శనివారం ఈ సంఘటన అనేక మందికి విస్మయం కలిగించింది. బీహార్ లోని బెగుసరాయ్కు...
శబరిమలకు మరిన్ని ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాచిగూడ- టు కొల్లం, కొల్లం- టు కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. కాచిగూడ టు కొల్లం...
ముంచుకొస్తున్న ‘మిచాంగ్’
రేపటి నుంచి రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం : ఐఎండి
వివిధ విభాగాల అధికారులతో అదనపు జనరల్ మేనేజర్ సమీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్: 'మిచాంగ్' సైక్లోనిక్ తుఫాను పరిస్థితి దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే అదనపు...
తెలంగాణ ముందే ఓటు వేసిందా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి, కాంగ్రెస్ పార్టీల నామినేషన్ల ప్రక్రియ ప్రహసనంగా మారినా, ఎట్టకేలకు ముగిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏ నియోజక వర్గానికి, ఏ పార్టీ అభ్యర్థి ఎవరో తెలుసు కాబట్టి...
శబరిమల వెళ్లే భక్తుల కోసం వందేభారత్ రైళ్లు
అందుబాటులోకి తీసుకొచ్చిన దక్షిణమధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్: శబరిమల వెళ్లే భక్తుల కోసం వందేభారత్ రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నేటి నుంచి శబరిమల అయ్యప్పస్వామి ఆలయాన్ని తెరువనున్నారు. ఈ క్రమంలోనే పెద్ద...
కల్వకుర్తి బయలుదేరిన రాహుల్ గాంధీ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ శంషాబాద్ నోవాటెల్ నుంచి కల్వకుర్తి బయలుదేరారు. వెల్డండ మండంలోని తండాలో లంబాడీ సామాజిక వర్గంతో కలిసి భోజనం చేయనున్నారు. రాహుల్ నాగర్కర్నూల్లో ఎన్నికల...
‘పర్యాటకం’కు పండగే
వరుస సెలవులతో కిటకిట లాడుతున్న టూరిజం ప్రాంతాలు
ఇప్పటికే చారిత్రక స్థలాలు, కోటలకు పునర్వైభవం తెచ్చిన సర్కారు
దీంతో ఈ శాఖకు రోజుకు లక్షల్లోనే ఆదాయం
మన తెలంగాణ / హైదరాబాద్ : దసరా, దీపావళి,...
కృష్ణపట్నం, హైదరాబాద్ మధ్య మల్టీ ప్రాడక్ట్ పైప్లైన్
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ ఒకటో తేదీన పాలమూరులో, ఇందూరులో పర్యటిస్తారని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి వెల్లడించారు. శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ...
రూ.13,545 కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : నాకు బిఆర్ఎస్ నేతల సర్టిఫికేట్ అవసరం లేదు అని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు....
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
సిటిబ్యూరోః గణేష్ నిమజ్జనం సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషర్ స్టిఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు ఈ నెల 26వ తేదీ...
పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
ఈనెల 27వ తేదీ నుంచి వచ్చేనెల 10వ తేదీ వరకు
ప్రయాణికులకు అసౌకర్యం
మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు పలు రైళ్లను రద్దు చేసింది. విజయవాడ డివిజన్ బాపట్ల రైల్వేస్టేషన్ సమీపంలో మూడోలైను...
చర్లపల్లి రైల్వే స్టేషన్లో శాటిలైట్ టెర్మినల్ పనుల పురోగతి తనిఖీ
ద.మ. రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్
మన తెలంగాణ / హైదరాబాద్ : జంటనగరాల్లో చర్లపల్లి రైల్వేస్టేషన్ నాలుగో అతిపెద్ద ప్యాసింజర్ టెర్మినల్గా అవతరించనుందని, దీనిని విమానాశ్రయాలతో సమానంగా ఆధునిక సౌకర్యాలతో కొత్త...
హక్కుల ఉద్యమ దిక్సూచి
దేశంలో పరాగ్ కుమార్ దాస్, జలీల్ ఆంద్రబీల హత్యల తర్వాత దేశంలోనే పౌర హక్కుల సంఘం స్తబ్దతకు గురైన స్థితి లో డా. రామనాధం లాంటి హక్కుల కార్యకర్తల కార్యాచరణ దేశ వ్యాప్తంగా...