Saturday, April 27, 2024
Home Search

సిబిఐ - search results

If you're not happy with the results, please do another search

పాస్‌పోర్టు కుంభకోణం: బెంగాల్, సిక్కింలో సిబిఐ సోదాలు

న్యూఢిల్లీ: నకిలీ పత్రాలపై పాస్‌పోర్టులు జారీచేశారని ఆరోపిస్తూ 24 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులపై కేసులునమోదు చేసిన సిబిఐ శనివారం పశ్చిమ బెంగాల్, గ్యాగ్‌టాక్‌లోని 50 ప్రదేశాలపై దాడులు నిర్వహిస్తోంది. గ్యాంగ్‌టక్‌లో...
No GST on Ganga water: CBIC reveals

గంగాజలంపై జిఎస్‌టి లేదు : సిబిఐసి వెల్లడి

న్యూఢిల్లీ : గంగాజలంపై కేంద్ర ప్రభుత్వం 18 శాతం పన్ను విధించిందని కాంగ్రెస్ ఆరోపించడంతో గురువారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సిబిఐసి) ఎలాంటి జిఎస్‌టి విధించలేదని వివరించింది....

న్యూస్‌క్లిక్‌పై కదలిక సిబిఐ సోదాలు..

న్యూఢిల్లీ : విదేశీ నిధుల అభియోగాల కేసుకు సంబంధించి న్యూస్‌క్లిక్‌పై, ఈ సంస్థ వ్యవస్థాపకులు, ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పుర్కయస్థపై సిబిఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఫేరా ఇతర చట్టాల ఉల్లంఘన...

సిబిఐ దర్యాప్తులో ఏం దొరక్కపోతే మోడీ రాజీనామా చేస్తారా ? : కేజ్రీవాల్

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసం పునరుద్ధరణ కోసం కోట్ల రూపాయలు వృధా చేశారని బిజెపి ఆరోపించడంపై సిబిఐ ప్రాథమిక విచారణ ప్రారంభించింది. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ ఈ...

కేజ్రీవాల్ కొత్త ఇంటిపై సిబిఐ దర్యాప్తు

న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ బుధవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నూతన గృహ నిర్మాణంపై దృష్టి సారించింది. స్థానిక సిటీ సివిల్ లైన్స్‌లో ఉన్న సిఎం నివాసం నిర్మాణంలో...

మణిపూర్ విద్యార్థుల హత్య కేసుపై సిబిఐ దర్యాప్తు..

ఇంఫాల్ : మణిపూర్‌లో జులైలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురైన సంఘటనపై సిబిఐ దర్యాప్తు ప్రారంభమైందని ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ వెల్లడించారు. రాష్ట్రానికి సిబీఐ అధికారుల బృందం చేరుకుందని , సిబిఐ...
Revanth Reddy vs CM KCR

కెసిఆర్ పై ఇడి, సిబిఐ కాదుకదా ఈగ కూడ వాలదు: రేవంత్

హైదరాబాద్: కాళేశ్వరాన్ని సిఎం కెసిఆర్ ఎటిఎంలా వాడుకున్నారని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం సరిపోలేదని ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు...

సిబిఐ వలలో రైల్వే అధికారి: లంచం పుచ్చుకుంటూ అరెస్టు

న్యూఢిల్లీ: లంచం పుచ్చుకుంటూ అరెస్టయిన ఒక రైల్వే అధికారి నివాసం నుంచి రూ. 2.61 కోట్ల నగదును సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు బుధవారం అధికారులు తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్‌ఓనలి గోరఖ్‌పూర్‌లో ఈశాన్య రైల్వేలో...

ఒడిశా రైలు దుర్ఘటన…సిబిఐ ఛార్జిషీట్ దాఖలు

భువనేశ్వర్ : ఒడిశా రైలు దుర్ఘటనలో 296 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 1200 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సిబిఐ , ముగ్గురు రైల్వే ఉద్యోగులపై...

మణిపూర్ హింసాకాండ… 27 కేసులపై సిబిఐ దర్యాప్తు

న్యూఢిల్లీ : మణిపూర్ హింసాకాండకు సంబంధించి రాష్ట్రపోలీస్‌లు తమకు అప్పచెప్పిన 27 కేసులపై సిబిఐ దర్యాప్తు చేపట్టింది. వీటిలో 19 మహిళలపై నేరాలకు సంబంధించినవి కాగా, మూడు ఆయుధాల లూటీ, రెండు హత్యలకు,...
Petitions of Jagan and Vijayasai Reddy in CBI court seeking permission to travel abroad

విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సిబిఐ కోర్టులో జగన్, విజయసాయి రెడ్డి పిటిషన్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : యూకే పర్యటనకు అనుమతించాలని కోరుతూ ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో దేశం విడిచి వెళ్లిపోవద్దనే షరతులు ఉన్నాయి....

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇడి ఎడిపై సిబిఐ కేసు

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సిబిఐ ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సీనియర్ అధికారిపై, స్థానిక క్లారిడ్జెస్ హోటల్ అధినేతపైకేసు పెట్టింది. ఈ స్కామ్‌పై ఇప్పుడు సిబిఐ దర్యాప్తు సాగుతోంది. ఇందులో...
It is not right to set aside the recommendations of the collegium

మణిపూర్ సిబిఐ కేసులు గువాహటిలో విచారణ..

న్యూఢిల్లీ : మణిపుర్ హింసాత్మక ఘటనలకు సంబంధించి సిబిఐ దర్యాప్తు చేస్తోన్న కేసులను సుప్రీంకోర్టు అస్సాంకు బదిలీ చేసింది. ఇక నుంచి ఈ కేసుల విచారణ అస్సాంలోనే కొనసాగనుందని తెలిపింది. ఇందుకోసం ఒకరు...
The mechanism collapsed

మణిపూర్ హింసాకాండపై సిబిఐ కేసుల న్యాయ విచారణ అస్సాంకు బదిలీ

న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండకు సంబంధించి సిబిఐ నమోదు చేసిన కేసుల విచారణ పొరుగు రాష్ట్రమైన అస్సాంలో జరుగుతుందనిసుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. ఈ కేసుల విచారణ కోసం ఒకరు లేదా మరికొందరు న్యాయాధికారులను నామినేట్...

కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 6,841 సిబిఐ కేసులు..

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ( సిబిఐ) దర్యాప్తు చేసిన 6,841 కేసుల విచారణలు దేశంలోని వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని, వీటిలో 313 కేసులు20 ఏళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర విజిలెన్స్...

విజయవాడలో బెంగాలీ విద్యార్థి మృతిపై సిబిఐ దర్యాప్తు కోసం డిమాండ్

కోల్‌కత: జబల్‌పూర్ యూనివర్సిటీకి చెందిన ఒక ఫ్రెషర్ మృతిపై రాజకీయ దుమారం రేగుతున్న తరుణంలో విజయవాడలోని ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన హాస్టల్‌లో బెంగాల్‌కు చెందిన ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఇదే...
AP High Court notices to YCP MP Avinash Reddy

సిబిఐ కోర్టుకు హాజరైన వైఎస్ అవినాష్ రెడ్డి

హైదరాబాద్ : వివేకాహత్య కేసులో సిబిఐ కోర్టుకు వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి హాజరయ్యారు. సోమవారం విచారణకు హాజరు కావాలంటూ సిబిఐ కోర్టు గత నెల సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయన...
CBI

మణిపూర్ హింసాకాండ..సిబిఐ దర్యాప్తుకు మరో 9 కేసులు

ఇంఫాల్ : మణిపూర్ హింసాకాండకు సంబంధించి మరో 9 కేసులను సీబీఐ చేపట్టింది. దీంతో సిబిఐ విచారిస్తున్న కేసుల సంఖ్య 17కు చేరుకోనుంది. అయితే సిబిఐ విచారణ కేవలం 17 కేసులకే పరిమితం...

15 మంది సిబిఐ అధికారులకు హోంమంత్రి పతకాలు

న్యూఢిల్లీ: దర్యాప్తులో అద్భుతమైన పని తీరును కనబర్చినందుకుగాను కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ)కు చెందిన 15 మంది అధికారులకు 2023 సంవత్సరానికిగాను కేంద్ర హోంమంత్రి పతకాలను ప్రదానం చేయనున్నట్లు సిబిఐ ఆదివారం ఒక ప్రకటనలో...
enforcement directorate

మనీ లాండరింగ్ కేసు: ఇడి అదుపులో సిబిఐ కోర్టు మాజీ జడ్జి

న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురైన పంచ్‌కుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సుధీర్ పర్మర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం అరెస్టు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ...

Latest News