Home Search
స్మార్ట్ఫోన్ - search results
If you're not happy with the results, please do another search
రూ.6,999కే బడ్జెట్ ఫోన్ మోటో జి04
న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ మోటరోలా మోటో జి04 స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్లో 16ఎంపి + 5ఎంపి కెమెరా, యునిసోక్ టి606 ప్రాసెసర్, 5000 ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది....
స్టాన్లీ డ్రగ్ కేసులో కీలక సమాచారం వెలుగులోకి….
హైదరాబాద్: స్టాన్లీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసుల దర్యాపులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మత్తు లింకులపై టిఎస్ న్యాబ్ పోలీసులు కీలక సమాచారం సేకరించారు. గోవాలోని జైలులో ఓక్రా సాయంతో...
సామ్సంగ్ నుంచి గెలాక్సీ ఎక్స్ కవర్7
న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సామ్సంగ్ తన మొట్టమొదటి ఎంటర్ప్రైజ్ ఫోకస్డ్ స్మార్ట్ఫోన్ - గెలాక్సీ ఎక్స్కవర్7 ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దృఢంగా ఉండే ఈ ఉత్పత్తి అసాధారణమైన వినియోగాన్ని అందిస్తుంది....
‘మేడ్ ఇన్ ఇండియా’ గెలాక్సీ ఎస్ 24 సిరీస్ వచ్చేసింది..
గురుగ్రామ్: శాంసంగ్ ఇటీవల విడుదల చేసిన ప్రతిష్టాత్మకమైన గెలాక్సీ ఎస్ 24 సిరీస్ ఈరోజు నుండి భారతదేశంలో విక్రయించబడుతోంది. ‘మేడ్ ఇన్ ఇండియా’ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా , గెలాక్సీ ఎస్...
ఆండ్రాయిడ్ 14తో రియల్మి 12 ప్రొ సిరీస్
హైదరాబాద్ : ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్తో రియల్మి 12 ప్రొ 5జి, రియల్మి 12 ప్రొ ప్లస్ 5జి పేరిట రెండు కొత్త స్మార్ట్ఫోన్లను రియల్మి విడుదల చేసింది. ఫిబ్రవరి 6...
పార్లమెంట్ భద్రతకు 140 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది
సందర్శకుల తనిఖీకి కొత్త ఏర్పాటు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నుంచి సిఐఎస్ఎఫ్ సేవలు
31 నుంచి బడ్జెట్ సెషన్
న్యూఢిల్లీ : నూట నలభై మంది సిఐఎస్ఎఫ్ సిబ్బందితో ఒక బృందాన్ని పార్లమెంట్ సముదాయం వద్ద నియమించారు....
గ్రాండ్ రిపబ్లిక్ డే సేల్ను ప్రకటించిన శాంసంగ్
గురుగ్రామ్: భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శాంసంగ్ , గెలాక్సీ స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, వేరబల్ వస్తువులు, శాంసంగ్ టీవీ లు, ఇతర డిజిటల్ ఉపకరణాలు వంటి అనేక రకాల...
గెలాక్సీ ఎస్ 24 సిరీస్ను విడుదల చేసిన శాంసంగ్…
గురుగ్రామ్: దేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శాంసంగ్, ఈరోజు మొబైల్ ఏఐ యొక్క కొత్త శకానికి నాంది పలుకుతూ తన తాజా గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా, గెలాక్సీ ఎస్...
సామ్సంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ లాంచ్
న్యూఢిల్లీ : దక్షిణ కొరియాకు చెందిన టెక్ కంపెనీ సామ్సంగ్ తన అత్యంత శక్తివంతమైన స్మార్ట్ఫోన్ సిరీస్ గెలాక్సీ ఎస్24ను విడుదల చేసింది. దీనిలో గెలాక్సీ ఎస్24 అల్ట్రా, గెలాక్సీ ఎస్24+, గెలాక్సీ...
దివ్యాంగుల కోసం త్వరలో 100 కేంద్రాలు
అందుబాటు ధరలకు సహాయ పరికరాల అందచేత
గోవా: దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు సహాయక పరికరాలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఈ ఏడాది జూన్ నాటికి దేశంలో 100 కేంత్రాలను ఏర్పాటు చేయనున్నటుప్సీనియర్ అధికారి ఒకరు...
12జి ర్యామ్తో ఐటెల్ ఎ70
న్యూఢిల్లీ : కన్జూమర్ టెక్ బ్రాండ్ ఐటెల్ దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ఫోన్ ‘ఐటెల్ ఎ70’ని విడుదల చేసింది. దేశంలోనే తొలిసారి 256 జిబి స్టోరేజ్, 12 జిబి ర్యామ్తో ఫోన్ను లాంచ్...
సోషల్ మీడియాలో స్నేహం… యువతిని అడవిలోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్
భోపాల్: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఆమెను అడివిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆమెను అక్కడి నుంచి మరో రాష్ట్రానికి తీసుకెళ్లి ఆమెపై మూడు రోజుల పాటు అత్యాచారం చేసిన సంఘటన...
వివో కేసులో మరో ముగ్గురు అధికారుల అరెస్టు
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ అనుబంధ వివో ఇండియా కష్టాల్లో పడినట్లు కనిపిస్తోంది. మనీ లాండరింగ్ కేసులో వివో ఇండియాకు చెందిన మరో ముగ్గురు అధికారులను అరెస్టు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్...
8జిబి ర్యామ్తో లావా ‘స్టార్మ్ 5జి’
న్యూఢిల్లీ: దేశీయ స్మార్ట్ఫోన్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ పవర్ హౌస్ ‘స్టార్మ్ 5జి’ని ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ ధర రూ. 11,999గా కంపెనీ నిర్ణయించింది. డిసెంబరు 28 నుండి అమెజాన్, లావా ఈ-స్టోర్లలో...
రూ.7,499కే పోకో సి65
న్యూఢిల్లీ : ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ పోకో బడ్జెట్ స్మార్ట్ఫోన్ పోకో సి65ని విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.7,499గా నిర్ణయించింది. ఫీచ ర్ల విషయానికొస్తే, మీడియాటెక్ హీలియో జి85 చిప్సెట్తో...
స్మార్ట్ లాక్ స్క్రీన్లపై బిగ్ బాస్ ఉత్సాహాన్ని తీసుకువచ్చిన గ్లాన్స్
మీరు బిగ్ బాస్ ప్రేమికులైతే, బిగ్ బాస్ హౌస్లోని పూర్తి నాటకీయత, ఉత్సాహం కోసం మీ ముందు వరుస సీటు ఇక్కడ ఉంది! స్మార్ట్ లాక్ స్క్రీన్ ప్లాట్ఫారమ్, గ్లాన్స్, బిగ్ బాస్...
వైర్డ్ జనరేషన్: విలువలు, వైఖరులు
‘Being sent to your bedroom used to be a punishment: now it’s a teen dream.Through personal computers, mobile phones and gaming consoles, teenagers are...
44 ప్రాంతాల్లో ఎన్ఐఎ దాడులు.. ఐసిఎస్ కుట్ర కేసులో 15 మంది అరెస్ట్
న్యూఢిల్లీ : ఐసిఎస్ కుట్ర కేసులో భాగంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో 44 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ ) శనివారం తెల్లవారు నుంచి దాడులు ప్రారంభించి ఇంతవరకు 15 మంది...
స్పార్క్ గో ఆవిష్కరించిన టెక్నో
న్యూఢిల్లీ: గ్లోబల్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ టెక్నో తమ నూతన స్పార్క్ గో 2024 ను ఆవిష్కరించింది. దీని ధర రూ.6,699 నుండి ప్రారంభమవుతుంది. స్పార్క్ గో సిరీస్ 2020లో ఆవిష్కరించిన నాటి నుండి,...
ఫ్రీస్టైల్ లిబ్రేలింక్ మొబైల్ యాప్ను ప్రారంభించిన అబోట్
హైదరాబాద్: అబోట్, గ్లోబల్ హెల్త్కేర్ లీడర్, భారతదేశంలో తన డిజిటల్ హెల్త్ టూల్ ఫ్రీస్టైల్ లిబ్రేలింక్ యాప్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఫ్రీస్టైల్ లిబ్రే సిస్టమ్ను ఉపయోగించే వ్యక్తులు మొబైల్ అప్లికేషన్ ఉపయోగించి తమ...