Saturday, April 20, 2024
Home Search

కేంద్ర రైల్వే - search results

If you're not happy with the results, please do another search
Goods train carrying coal derails in Uttar Pradesh

పట్టాలు తప్పిన బొగ్గు గూడ్స్

ఇటావా : ఉత్తరప్రదేశ్‌లో బొగ్గు నిల్వలతో వెళ్లుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇక్కడి ఇటావా సమీపంలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. థర్మల్ కేంద్రాలకు బొగ్గు నిల్వల చేరవేతకు అత్యవసర ప్రాతిపదికపై...
Chidamberam

‘మోడీ హై, ముమ్‌కిన్ హై’: చిదంబరం ఎగతాళి!

న్యూఢిల్లీ: పెద్ద ఎత్తున విద్యుత్ కోతలు చోటుచేసుకుంటుండంతో మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం కేంద్రాన్ని విమర్శించారు. ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో అనేక రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు శుక్రవారం ఎక్కువయ్యాయి. థర్మల్ ప్లాంట్లకు...

సాగు నీటి వివక్షపై పోరాడిన విద్యాసాగర్ రావు

వలస పాలకుల స్వార్థ పాలనలో సాగు నీటి రంగంలో జరిగిన అన్యాయాలు, ప్రాజెక్టుల్లో మోసం పై గణాంకాలతో తెలంగాణ జాతిని జాగృతం చేసిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్ రావు. తెలంగాణకు నీటి విషయంలో...
Minister KTR fires on Union govt

రాష్ట్రాలకు గుజరాత్ గుండు

దేశంలో నడుస్తున్నది మోడెమొక్రసీ ఆఫ్ గుజరాత్.. బై గుజరాత్.. గుజరాత్ గుజరాత్‌లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ట్విట్టర్‌లో మంత్రి కెటిఆర్ మోడీ దేశానికి ప్రధాని అయినా గుజరాత్ సిఎం తరహాలోనే పనిచేస్తున్నారు వరంగల్‌లో కోచ్ హామీని మరిచిపోయి...
NDTV special article praising eight years of KCR rule

దార్శనిక నేత

తెలంగాణ హృదయ వీణను సవరించి హరిత గీతాన్ని ఆలపిస్తూ రాష్ట్రాన్ని దేశానికే తలమానికం చేసిన ఎనిమిదేళ్ల కెసిఆర్ పాలనను ప్రశంసిస్తూ ఎన్‌డిటివి ప్రత్యేక కథనం అనితర సాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చూపించారు....
BJP government done nothing for Telangana:KTR

‘నామాట తప్పని రుజువు చేస్తే’ రాజీనామా చేస్తా

కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్నది గుండుసున్నా తెలంగాణ నిధులతో బిజెపి పాలిత రాష్ట్రాలకు సోకులు ఏడేండ్ల కాలంలో రాష్ట్ర ప్రజల చెమట, నెత్తురు ధారపోసి కేంద్రానికి రూ. 3,65,797 కోట్లు పన్నుల ఇచ్చాం అక్కడి నుంచి...
KTR tweet on TET postponement

ప్రజా వంచన యాత్ర

బండి సంజయ్‌ది ముమ్మాటికీ ప్రజలను మోసంచేసే నిర్వాకం తెలంగాణ అంటేనే గిట్టని పార్టీ బిజెపి కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు అనే శిఖండి సంస్థను ఏర్పాటు చేసి కృష్ణ జలాల్లో పాలమూరు వాటాను...
More deaths in this crisis than in Corona in Sri Lanka

శ్రీలంక సంక్షోభానికి చైనా కారణమా!

శ్రీలంక తీవ్రమైన విదేశీ రుణ చెల్లింపుల సంక్షోభంలో ఉంది. దాంతో జనజీవితం అతలాకుతలం అవుతున్నది. అధికార పక్షానికి మద్దతు ఇచ్చే కొన్ని పార్టీలు, అదే పార్టీకి చెందిన కొందరు ఎంపీలు కూడా మద్దతు...
Maoist Poster found in Kerala Against CM Vijayan

కేరళ సిఎంకు వ్యతిరేకంగా మావోయిస్టుల పోస్టర్లు

తిరువనంతపురం: కేరళ సిఎం పినరయి విజయన్ పాలనను వ్యతిరేకిస్తూ సీపిఐ మావోయిస్టుల పేరిట కేరళలో పోస్టర్లు వెలిశాయి. కొరికోడ్ జిల్లా మట్టికున్ను ప్రాంతంలో ఆదివారం ఈ పోస్టర్లు కనిపించాయి. ఈ జిల్లాలో దాదాపు...
Bhatti Vikramarka slams PM Modi over fuel price hike

దేశ సంపదను మోడీ కార్పొరేట్లకు పంచుతున్నాడు..

అచ్చే దిన్ కాదు సచ్చె దిన్ వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో ప్రజలు విలవిల దేశ సంపదను కార్పొరేట్లకు పంచుతున్న మోడీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తాం పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సిఎల్‌పి నేత...
Editorial on Centre Govt privatisation Process

ప్రైవేటీకరణ తాత్విక మూలాలు

పబ్లిక్, ప్రైవేట్ సంస్థలు రెండింటిలో ప్రజాధనమే. పబ్లిక్‌లో ప్రభుత్వ యాజమాన్యం, ప్రైవేట్లలో కార్పొరేట్ల యాజమాన్యం ఉంటాయి. సంపద, యాజమాన్యం, వాణిజ్యాలను ప్రభుత్వం నుండి ప్రైవేటు సంస్థలకు బదిలీ చేయడం, ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేటు...

రేపు, ఎల్లుండి బ్యాంకులు బంద్

  న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సోమ , మంగళవారాలలో సిబ్బంది సమ్మెతో బ్యాంకులు మూతపడనున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉద్యోగుల ప్రయోజనాలకు విఘాతంగా ఉన్నాయని పేర్కొంటూ కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక దేశ...

28,29 తేదీల్లో భారత్ బంద్!

న్యూఢిల్లీ:  కార్మికులు, రైతులు మరియు సామాన్య ప్రజలను ప్రభావితం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మార్చి 28 మరియు 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్...

కొవిడ్ నిబంధనలకు తెర!

ఈ నెలాఖరు (మార్చి 31)తో కేంద్ర ప్రభుత్వ కొవిడ్ నిబంధనల పాలనకు తెర పడిపోతుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినందున దానికి సంబంధించిన కఠిన నిబంధనలను ఎత్తివేయనున్నామని, ప్రజలు కనీస...
Rajya Sabha candidates announced by CM KCR

తగ్గేదేలే

కేంద్రం యాసంగి వడ్లన్నీ సేకరించేలా చేయడానికి రాజీలేని పోరాటం బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి, తెలంగాణ పట్ల ప్రదర్శిస్తున్న వివక్షను రైతాంగానికి వివరించి ఉద్యమంలో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలి రాష్ట్రంలోని కేంద్ర సంస్థలు, రైల్వేలు, జాతీయ రహదారులు, విమాన...
Need to buy whole Paddygrain

ప్రతి గింజా ‘కొనాల్సిందే’

అంతవరకు కేంద్రాన్ని వదిలిపెట్టం : వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కేంద్రం తీరు రాష్ట్రానికి గుదిబండ ఏ రాష్ట్రానికి లేని ఇబ్బందులు మా రాష్ట్ర రైతులకే ఎందుకు పెడుతున్నారు: పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర మంత్రులను...

పార్శిళ్ల విభాగంలో అధిక ఆదాయం

4.78 లక్షల టన్నుల లోడింగ్‌తో రూ. 200 కోట్ల ఆదాయం నూతన పార్సిల్స్ విధానంతో అధిక వృద్ధి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ మనతెలంగాణ/హైదరాబాద్: పార్శిళ్ల విభాగంలో మునుపెన్నడూ లేని విధంగా దక్షిణ...
Trade unions strike on May 28, 29 in protest of PSU privatization

పిఎస్‌యుల ప్రైవేటీకరణకు నిరసనగా.. 28, 29 తేదీల్లో ట్రేడ్ యూనియన్స్ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె

కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ మనతెలంగాణ/ హైదరాబాద్ : పిఎస్‌యుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ఉద్యోగ చర్యలను ప్రజా...
Bullet train Hyderabad to Vijayawada

విజయవాడ – హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్

విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని ఎంపి ఉత్తమ్ డిమాండ్ మన తెలంగాణ/హైదరాబాద్: పార్లమెంట్ వేదికగా తెలుగు రాష్ట్రాల కోసం మరోసారి బుల్లెట్ ట్రైన్ ప్రస్తావన వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలైన హైదరాబాదవిజయవాడ మధ్య బుల్లెట్...
Minister Harish Rao expressed support for CCI Sadhana Committee

సిసిఐ సాధన కమిటీ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపిన మంత్రి హరీష్ రావు

ఆదిలాబాద్ : సిసిఐ సాధన కమిటీ దీక్షా శిబిరాన్ని సందర్శించి మంత్రి హరీష్ రావు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మేల్యేలు జోగు రామన్న, బాపు రావు, ఎమ్మెల్సీ...

Latest News