Home Search
చికిత్స పొందుతూ మృతి - search results
If you're not happy with the results, please do another search
బహదూర్పల్లిలో సెక్యూరిటీ హెడ్ హత్య
హైదరాబాద్: దుండిగల్ పరిధిలోని బహదూర్ పల్లెలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. బహదూర్పల్లిలో ఆదర్శ్ సెక్యూరిటీ సంస్థలో సెక్యూరిటీ హెడ్ గా అరవింద్ పని చేస్తున్నాడు. అదే సంస్థలో సెక్యూరిటీ గార్డ్ గా రవి...
దుఃఖభారమే ‘నిర్వేదస్థలం’
2018 వ సం.లో ‘బాలసుధాకర్ మౌళి’ గారి ‘ఆకు కదలని చోట’ కవిత్వానికి గాను ‘కేంద్ర సాహిత్య యువ పురస్కారం’ లభించింది. ఈ అవార్డుకు ఎంపిక కాబడే కవికి 35 సంవత్సరాల లోపు...
కడలి జయసారిథి (83) కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ హాస్యనటుడు కడలి జయసారిథి (83) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని జయసారిథి కుటుంబ సభ్యులు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో...
మంత్రి సత్యవతి రాథోడ్కు మాతృవియోగం
మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ కు మాతృవియోగం కలిగింది. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తల్లి గుగులోతు దస్మి(80)మృతి చెందారు. ఇటీవలే మంత్రి...
మాజీ మంత్రి జె.ఆర్ పుష్పరాజ్ కన్నుమూత
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జె.ఆర్ పుష్పరాజ్ గురువారం కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపుడుతున్న ఆయన గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాడికొండ నుంచి పుష్పరాజ్...
నటుడు ప్రతాప్ పోతన్ ఇకలేరు…
చెన్నై: సీనియర్ నటుడు ప్రతాప్ పోతన్ (69) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశాడు. నిన్న రాత్రి 12 గంటల సమయంలో పోతన్కు గుండె పోటు రావడంతో చెన్నైలోని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స...
జపాన్ మాజీ ప్రధాని షింజో అబె దారుణ హత్య
ఎన్నికలప్రచార సభలో ప్రసంగిస్తుండగా కాల్పులు జరిపిన దుండగుడు
వేదికపైనే కుప్పకూలిన నేత
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబె(67) దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం ఉదయం ఆయనపై కాల్పులు జరపగా.....
సీనియర్ జర్నలిస్టు శ్రీహరి కన్నుమూత
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి (86) తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. 55 ఏళ్ల పాటు పలు దిన పత్రికలలో సినీ విశ్లేషకుడిగా,...
తల్లి గొంతుకోసిన తనయుడు
ఆంధ్రప్రదేశ్ : వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చంటిపాపల్లా కాపాడాల్సిన ఓ తనయుడు ఉన్మాదిలా మారి ఆమె గొంతుకోసి హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని చిలకలూరిపేట మండలం రాజాపేటలో జరిగిన దారుణ ఘటన వివరాలు...
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం
ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి
బర్మార్: రాజస్థాన్లోని బర్మార్ జిల్లాలో ఒక ఎస్యువి, ట్రైలర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మైనర్లతోసహా ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. మరో వ్యక్త...
24 వేలు దాటిన క్రియాశీల కేసులు
న్యూఢిల్లీ : రోజువారీ కరోనా కేసులు 4 వేలకు పైగానే నమోదవుతున్నాయి. మరోవైపు క్రియాశీల కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4,13, 699 పరీక్షలు చేయగా, కొత్తగా...
ప్రమాదాల్లో 10మంది దుర్మరణం
ఉమ్మడి మెదక్లో ఆటో లారీ ఢీకొని నలుగురు..
ఖమ్మం జిల్లాలో రెండు ఘటనల్లో ఐదుగురు
నల్లగొండలో ఒకరు మృత్యువాత
మన తెలంగాణ/ న్యూస్ నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా గురువారం వివిధ జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం...
కశ్మీర్ పండిట్ ను కాల్చిచంపిన తీవ్రవాదులు
శ్రీనగర్: తీవ్రవాదులు కశ్మీర్కు చెందిన పండిట్ ప్రభుత్వాఫీసులో కాల్చి చంపిన సంఘటన జమ్ము కశ్మీర్లోని బుడ్గమ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పండిట్ కులానికి చెందిన రాహుల్ భట్ చదూరా...
పెళ్లి పీటలపైన ప్రాణం కోల్పోయిన వధువు
అమరావతి: ఎపిలోని విశాఖపట్నం మధురవాడలో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి పీటలపైనే వధువు సృజన ప్రాణం కోల్పోయింది. జీలకర్ర బెల్లం ప్రక్రియలో వధువు కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ...
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం బాధాకరం: చంద్రబాబు
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శుక్రవారం కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఆయన మృతిపట్ల...
నిఖిల్కు పితృ వియోగం
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ అనారోగ్యం కారణంగా మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...
నెత్తు’రోడ్లు’
వేర్వేరు ప్రమాదాల్లో
రాష్ట్రవ్యాప్తంగా
ఎనిమిది మంది
దుర్మరణం
మన తెలంగాణ/న్యూస్ నెట్వర్క్: రాష్ట్రంలోని రో డ్లు నెత్తురోడాయి. వివిధ జిల్లాల్లో ఆదివారం జరి గిన రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. పెద్దపల్లి...
తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి కన్నుమూత
సిఎం, మంత్రుల సంతాపం
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ రచయిత, కాలమిస్టు, తెలంగాణ అధికార భాషా సంఘ తొలి అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు(84) గురువారం నాడు కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న...
ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నారాయణ్ దాస్ కె.నారంగ్ కన్నుమూత
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నారాయణ్ దాస్ కె.నారంగ్ (78) మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ...
ఎంఎల్ఎ చిరుమర్తి లింగయ్య తండ్రి కన్నుమూత
నల్లగొండ : నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నరసింహా కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలు ఉండడంతో నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నరసింహా తుదిశ్వాస విడిచారని...