Home Search
పంజాబ్ - search results
If you're not happy with the results, please do another search
కేంద్రం విధానాల వల్ల రైతాంగం దెబ్బతినే అవకాశం ఉంది..
హైదరాబాద్: పంజాబ్లో ధాన్యం కొనుగోలు చేసినట్టే తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రానికి చేతులెత్తి దండం పెట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. గురువారం ఉదయం వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర...
ఎఫ్సిఐని గాడిలో పెట్టండి
రాష్ట్రం నుంచి మొత్తం బియ్యాన్ని కొనుగోలు చేయించండి
పంజాబ్తో సమానంగా తెలంగాణ నుంచి కూడా
బియ్యాన్ని సేకరించాలి దేశ ప్రజలకు ఆహార భద్రత
కల్పించవలసిన బాధ్యత గల ఎఫ్సిఐ అసంబద్ధ విధానాలను...
రేపు మహాధర్నా
కేంద్రంపై ఇక కొట్లాటే
వడ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా ఇందిరాపార్కు వద్ద టిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ధర్నా
ఉ॥ 11గం. నుంచి 2గం. వరకు నిరసన నేడు ప్రధాని, వ్యవసాయ మంత్రులకు లేఖలు...
రేపు మళ్ళీ తెరుచుకోనున్న కర్తార్పూర్ సాహిబ్ నడవ
న్యూఢిల్లీ: కర్తార్పూర్ నడవను 2019 నవంబర్లో తెరిచారు. కాగా కరోనా మహమ్మారి కారణంగా ఆ కారిడార్ను 2020 మార్చిలో మూసేశారు. పంజాబ్లో వచ్చే ఏడాది ఎన్నికలున్నాయి. దాంతో ఆ కారిడార్ను తిరిగి తెరవడం...
ఢిల్లీ కాలుష్యం తగ్గించేందుకు ఏం చేస్తారు ?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీం ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ : ఢిల్లీలో వాయు కాలుష్యంపై శనివారం సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాయు నాణ్యత క్షీణించడంతో ప్రజలు ఇంట్లో కూడా మాస్కులు ధరించాల్సి...
ఉరిమిన వరి
ధాన్యం ధర్నాలతో దద్దరిల్లిన రాష్ట్రం
టిఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సమితి, కేంద్రం దిగివచ్చే వరకు ఉద్యమం ఆగదు
సిరిసిల్లలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సింహనాదం
1960లలోనే లాల్ బహదూర్ శాస్త్రి...
దేశం లోపలా వెలుపల పోలీసే కీలకం
పోలీసు అకాడమీ పరేడ్లో అజిత్ ధోవల్
హైదరాబాద్ : దేశ సరిహద్దుల నిర్వహణకు సంబంధించి పోలీసు బలగాల పాత్ర గణనీయం అని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ చెప్పారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్,...
అబద్ధాల కిషన్రెడ్డి
బీబీనగర్ ఎయిమ్స్కు రాష్ట్రం స్థలం ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్న కేంద్రమంత్రి
ఎయిమ్స్కు 24ఎకరాల స్థలంతో పాటు భవనం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, జిఒను కూడా విడుదల చేసింది
మీడియా ఎదుట ఆరోపణ చేసే...
బిజెపోళ్లు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు: పల్లా
హైదరాబాద్: వానాకాలం పంటను కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని ఎంఎల్సి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, తెలంగాణ వ్యాప్తంగా 6663 ధాన్యం...
జిఎస్టీ పరిహారం కింద రూ.17వేలకోట్లు విడుదల చేసిన కేంద్రం
తెలంగాణకు రూ.279కోట్లు
ఆ 5రాష్ట్రాలకే సింహభాగం నిధులు
హైదరాబాద్: వస్తు సేవా పన్నుల పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం రూ.17వేలకోట్లు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖ బుధవారం నాడు రాష్ట్రాలకు ,కేంద్ర...
పంజాబ్ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ సాయం తీసుకోనున్న కాంగ్రెస్
న్యూఢిల్లీ: పంజాబ్ ఎన్నికల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సాయాన్ని తీసుకోవాలని కాంగ్రెస్ అనుకుంటోంది. ఈ విషయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ ‘ఆజ్ తక్’ విలేకరికి తెలిపారు. గతంలో ఎన్నో...
అమరీందర్ కొత్త పార్టీ ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’
కాంగ్రెస్కు అధికారికంగా రాజీనామా చేసిన కెప్టెన్
మీ ప్రవర్తన నన్ను తీవ్రంగా బాధించిందంటూ సోనియాకు లేఖ
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మంగళవారం కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేశారు. అంతేకాదు తాను...
బియ్యం కయ్యం
రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలుపై టిఆర్ఎస్, బిజెపిల మధ్య వాగ్యుద్ధం
ధాన్యాన్ని కొనబోమని కేంద్రం చెప్పినట్టు వ్యవసాయ మంత్రి
నిరంజన్ రెడ్డి దుష్ప్రచారం, నాంపల్లి బిజెపి ఆఫీసు వద్ద దీక్ష
చేపట్టిన బండి సంజయ్...
ఉద్యమం నుంచి ఉన్నతికి
తెలంగాణ ఉద్యమం ప్రపంచ ఉద్యమాలకే చూపింది
సమైక్యవాదులు ఏయే రంగాల్లో తెలంగాణ వెనుకబడుతుందని దుష్ప్రచారం చేశారో ఆ రంగాల్లోనే
రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాం
అనేక అడ్డంకులను కేసులను ఎదుర్కొని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేశాం
దళితబంధు ఓ...
పంజాబ్ కాంగ్రెస్లో మాటల యుద్ధం..
రాష్ట్ర సమస్యలపై దృష్టి సారించాలి
కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ సిద్ధు
ఐదు నెలలుగా పార్టీలో గందరగోళం :ఎంపి మనీశ్తివారీ
చండీగఢ్: కెప్టెన్ అమరీందర్సింగ్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించినా పంజాబ్ కాంగ్రెస్లో గొడవలు సద్దుమణిగినట్టు లేదు....
గంజాయి అంతుచూద్దాం
సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలి
రాష్ట్రంలో దాని విత్తనం కూడా కనపడరాదు
గంజాయి నిరోధానికి డిజి స్థాయి
అధికారిని నియమించి ప్రత్యేక సెల్
ఏర్పాటు చేయాలి తెలంగాణ పోలీస్కు
బెస్ట్ పోలీస్ అనే పేరుంది...దాన్ని...
కశ్మీర్లో కొత్త కుంపటి!
కశ్మీర్లో కొత్త తరహా ఉగ్రహింస సాగుతున్న సంగతి ఇంతకు ముందే వెల్లడైంది. అదిప్పుడు తీవ్రమైంది. ఉగ్రమూకలు కశ్మీరీయేతరులను, వలస కార్మికులను, ముస్లిమేతరులను లక్షం చేసుకొని దాడులు సాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లి...
కొత్త పార్టీ పెట్టబోతున్న అమరీందర్
బిజెపితో సీట్ల సర్దుబాటు సంకేతాలు
చండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారు. అంతేకాదు, వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం గనుక వెనక్కి తీసుకుంటే వచ్చే ఏడాది...
రైతుల రైల్రోకోతో 160 రైళ్లకు అంతరాయం, పలు రైళ్ల రద్దు
పంజాబ్, హర్యానా, యుపి,రాజస్థాన్లపై తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ/చండీగఢ్/జైపూర్: సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కెఎం) ఇచ్చిన రైల్రోకో పిలుపుతో సోమవారం దేశవ్యాప్తంగా పలు చోట్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 160 రైళ్లకు అంతరాయం ఏర్పడిందని...
సింఘూ సరిహద్దు హత్య కేసులో ముగ్గురికి ఆరు రోజుల పోలీస్ కస్టడీ
సోనీపత్: ఢిల్లీ సరిహద్దు ప్రాంతం సింఘూలో జరిగిన హత్య కేసులోని ముగ్గురు నిందితుల్ని ఆరు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులోని నిందితులైన నారాయణ్సింగ్,...