Saturday, April 20, 2024
Home Search

రైల్వే మంత్రి - search results

If you're not happy with the results, please do another search
Stadler Rail Company will invests Rs 1,000 crore in telangana

పెట్టుబడుల రైలు

అంతర్జాతీయ స్థాయి పరిశ్రమను నెలకొల్పనున్న స్టాడ్లర్ రైల్ కంపెనీ, రూ.500కోట్లతోఫెర్రింగ్ ఫార్మా విస్తరణ, ష్నైడర్ ఎలక్ట్రిక్ అదనపు యూనిట్ మంత్రి కెటిఆర్ దావోస్ పర్యటనలో నిర్విరామంగా రాష్ట్రానికి వస్తున్న భారీ పెట్టుబడులు రూ.వెయ్యి...
Stadler Rail investment of Rs 1000 Cr in telangana

తెలంగాణలో స్టాడ్లర్ రైల్ రూ. వెయ్యి కోట్ల పెట్టుబడి

  హైదరాబాద్: దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. రాష్ట్రంలో రూ. వెయ్యి కోట్ల పెట్టుబడుకు స్టాడ్లర్ రైల్ కంపెనీ ముందుకొచ్చింది. దీంతో తెలంగాణలో 2500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అంతర్జాతీయ...

టెట్ వాయిదా కుదరదు

  కుదరదంటూ మంత్రి సబిత రిప్లై మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో టెట్ పరీక్ష వాయిదా వేయడం కుదరదని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లాష్ అవ్వకుండానే ఎగ్జామ్ తేదీ...
Vote for parties implement old pension policy

పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే పార్టీలకు మాత్రమే ఓటు వేయాలి

నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం 18 రాష్ట్రాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల తీర్మానం దీనికి కట్టుబడి ఉండాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సూచన మనతెలంగాణ/హైదరాబాద్:  సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు...
Telangana forest area

జన్నారంలో వన్యప్రాణుల సందడి

మనతెలంగాణ/ హైదరాబాద్ : కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని జన్నారం అటవీ డివిజనలో వివిధ జంతువుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ అటవీ ప్రాంతంలో చిరుతలు, అడవి దున్నలు, అడవి కుక్కలు,ఎలుగు బంట్లు....
Laloo Prasad

లాలూ ప్రసాద్‌తో పాటు ఇతరులపై సిబిఐ తాజా కేసు

  న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత లాలూ ప్రసాద్‌తో పాటు మరికొందరికి సంబంధించిన ‘ఉద్యోగం కోసం భూముల కుంభకోణం’కు సంబంధించిన తాజా కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్...

అడిగే దమ్ముందా?.. బిజెపి నాయకులపై ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం..

హైదరాబాద్: ప్రభుత్వ సంస్థల అమ్మకంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులపై పలు పశ్నలతో ద్వజమెత్తారు. చత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్...
Revanth Reddy writes letter to Amit Shah

అమిత్ షాకు రేవంత్ రెడ్డి తొమ్మిది ప్రశ్నలు..

హైదరాబాద్: తుక్కుగూడలో రాష్ట్ర బిజెపి పార్టీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి...
Minister KTR visits Narayanpet district

జాతీయ హోదా తెండి

  మా పాలమూరు పచ్చబడుతూ ఉంటే మీ కళ్లు ఎర్రబడుతున్నాయి 29 రాష్ట్రాల్లో 4వ అత్యున్నత ఆర్థిక శక్తిగా తెలంగాణ దీనిని ఆర్‌బిఐ స్వయంగా ధ్రువీకరించింది మీరు తెస్తామన్న నల్లధనమేదీ? జన్‌ధన్ ఖాతాల్లో రూ.15లక్షలు ఎక్కడ? పాలమూరు...
Uninterrupted quality electricity to all Telangana

’24×7′ కరెంటు తీగలు ఖాళీగా లేవు

కరెంటు తీగలు ఖాళీగా లేవు బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కోతలరాయుళ్లే.. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ, ఎపి నుంచి యుపి వరకు చీకట్లే బొగ్గు కొరత పీడిస్తున్నా.. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా.. అన్నింటినీ...
86% of open wagons are for coal transportation

86 శాతం ఓపెన్ వ్యాగన్లు బొగ్గు రవాణాకే

విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రైల్వేల కార్యాచరణ న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరత కారణంగా ఎదురవుతున్న విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దేశంలోని వివిధ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గును సరఫరా చేయడం కోసం రైల్వే తన...
Minister KTR fires on Union govt

రాష్ట్రాలకు గుజరాత్ గుండు

దేశంలో నడుస్తున్నది మోడెమొక్రసీ ఆఫ్ గుజరాత్.. బై గుజరాత్.. గుజరాత్ గుజరాత్‌లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ట్విట్టర్‌లో మంత్రి కెటిఆర్ మోడీ దేశానికి ప్రధాని అయినా గుజరాత్ సిఎం తరహాలోనే పనిచేస్తున్నారు వరంగల్‌లో కోచ్ హామీని మరిచిపోయి...
NDTV special article praising eight years of KCR rule

దార్శనిక నేత

తెలంగాణ హృదయ వీణను సవరించి హరిత గీతాన్ని ఆలపిస్తూ రాష్ట్రాన్ని దేశానికే తలమానికం చేసిన ఎనిమిదేళ్ల కెసిఆర్ పాలనను ప్రశంసిస్తూ ఎన్‌డిటివి ప్రత్యేక కథనం అనితర సాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చూపించారు....
BJP government done nothing for Telangana:KTR

‘నామాట తప్పని రుజువు చేస్తే’ రాజీనామా చేస్తా

కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్నది గుండుసున్నా తెలంగాణ నిధులతో బిజెపి పాలిత రాష్ట్రాలకు సోకులు ఏడేండ్ల కాలంలో రాష్ట్ర ప్రజల చెమట, నెత్తురు ధారపోసి కేంద్రానికి రూ. 3,65,797 కోట్లు పన్నుల ఇచ్చాం అక్కడి నుంచి...
Godavari waters send to Mogudampalli

గోదావరి నీళ్లను మోగుడంపల్లికి తీసుకొచ్చాం: హరీష్ రావు

సంగారెడ్డి: కాంగ్రెస్ పాలనలో గీతారెడ్డి రెండు సార్లు గెలిచినా, మంత్రిగా ఉన్నా జహీరాబాద్ లో అభివృద్ధి మాత్రం చేయలేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. మాటలకే పరిమితం అయ్యారే తప్ప పనులు చేయలేదని...
KTR tweet on TET postponement

ప్రజా వంచన యాత్ర

బండి సంజయ్‌ది ముమ్మాటికీ ప్రజలను మోసంచేసే నిర్వాకం తెలంగాణ అంటేనే గిట్టని పార్టీ బిజెపి కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు అనే శిఖండి సంస్థను ఏర్పాటు చేసి కృష్ణ జలాల్లో పాలమూరు వాటాను...
More deaths in this crisis than in Corona in Sri Lanka

శ్రీలంక సంక్షోభానికి చైనా కారణమా!

శ్రీలంక తీవ్రమైన విదేశీ రుణ చెల్లింపుల సంక్షోభంలో ఉంది. దాంతో జనజీవితం అతలాకుతలం అవుతున్నది. అధికార పక్షానికి మద్దతు ఇచ్చే కొన్ని పార్టీలు, అదే పార్టీకి చెందిన కొందరు ఎంపీలు కూడా మద్దతు...
Russia prepares for attack on Ukraine's eastern Donabas region

ఉక్రెయిన్ వైమానిక స్థావరాలపై రష్యా దాడి

ఉక్రెయిన్ తూర్పు డొనబాస్ రీజియన్‌పై దాడికి రష్యా సన్నాహాలు కీవ్ : ఉక్రెయిన్ తూర్పుభాగం వైపు కొత్తగా తిరిగి దండయాత్ర సాగించేముందు గగనతలంపై ఆధిపత్యం సాధించడం అత్యంత కీలకమని, దీనికోసం గతవారం లోఉక్రెయిన్ వైమానిక...
Editorial on Centre Govt privatisation Process

ప్రైవేటీకరణ తాత్విక మూలాలు

పబ్లిక్, ప్రైవేట్ సంస్థలు రెండింటిలో ప్రజాధనమే. పబ్లిక్‌లో ప్రభుత్వ యాజమాన్యం, ప్రైవేట్లలో కార్పొరేట్ల యాజమాన్యం ఉంటాయి. సంపద, యాజమాన్యం, వాణిజ్యాలను ప్రభుత్వం నుండి ప్రైవేటు సంస్థలకు బదిలీ చేయడం, ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేటు...
Rajya Sabha candidates announced by CM KCR

తగ్గేదేలే

కేంద్రం యాసంగి వడ్లన్నీ సేకరించేలా చేయడానికి రాజీలేని పోరాటం బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి, తెలంగాణ పట్ల ప్రదర్శిస్తున్న వివక్షను రైతాంగానికి వివరించి ఉద్యమంలో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలి రాష్ట్రంలోని కేంద్ర సంస్థలు, రైల్వేలు, జాతీయ రహదారులు, విమాన...

Latest News