Home Search
వినియోగదారులకు - search results
If you're not happy with the results, please do another search
బజాజ్ అలయన్జ్ నుంచి ‘హెల్త్ ప్రైమ్’ రైడర్
న్యూఢిల్లీ : బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ సరికొత్త ‘హెల్త్ ప్రైమ్’ రైడర్ను ప్రవేశపెట్టింది. ఈ రైడర్ను కంపెనీ ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద పాలసీలతో పాటు పొందవచ్చు. సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ...
ఎపి సిఎంతో ఫ్లిప్కార్ట్ సిఇవొ భేటి
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో ప్రముఖ ఇ -కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ సిఇవొ కళ్యాణ్ కృష్ణమూర్తి, కంపెనీ ముఖ్య ప్రతినిధుల బృందం గురువారం నాడు భేటి ఆయ్యారు. ఎపి రాష్ట్రంలో పెట్టుబడులు,...
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తక్కువ
ఇతర రాష్ట్రాలతో పోల్చితే
ప్రభుత్వం సబ్సిడీలు పెంచి చెల్లించినా సంస్థలకు నష్టాలు
200 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు ఏటా రూ.1,253 కోట్ల సబ్సిడీ, వ్యవసాయ తదితర సబ్సిడీలకు రూ.10,000 కోట్లు, బిజెపి, కాంగ్రెస్,...
డిస్కంలపై కేంద్రం భారం
గ్రీన్ ఎనర్జీసెస్ పేరుతో బాదుడు
పెరిగిన బొగ్గు ధరలు
రైల్ రవాణాపై 40 శాతం పెంపు
రెన్యుబుల్ ఎనర్జీ పేరుతో అదనపు భారం
సీలేరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, కృష్ణపట్నం పిపిఏలతో కుదేలు
రాష్ట్రం ఏర్పడే నాటికే 12,185 కోట్ల...
మత్స్యరంగం అభివృద్ధి మార్గాలు
భారతదేశంలో మత్స్యరంగానికి సంబంధించి అభివృద్ధి పథంలో పురోగమిస్తున్న రాష్ట్రాలన్నింటిలోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక మత్స్య పారిశ్రామిక అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకుని అమలు పరుస్తున్నాయి. ఇదే ఒరవడిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా...
క్రూడాయిల్ ధర తగ్గినా..!
2021 నవంబరు నాలుగవ తేదీ నుంచి డిసెంబరు 6వ తేదీన ఇది రాస్తున్న సమయం వరకు దేశంలో ప్రభుత్వం (చమురు సంస్ధలు) పెట్రోలు, డీజిలు ధరలను పెంచలేదు. నెల రోజులైనా జేబులు కొల్లగొట్టనందుకు...
ఎటిఎం షాక్
వచ్చే నెల నుంచి క్యాష్ విత్డ్రాలపై చార్జీల మోత
న్యూఢిల్లీ : బ్యాంక్ ఎటిఎం వినియోగదారులకు ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) షాక్ ఇచ్చింది. వచ్చే నెల(జనవరి) నుంచి ఎటిఎం ఉచిత లావాదేవీలు పరిమితి...
దిగొస్తున్న టమాటా ధరలు.. కిలో రూ.25
ఇక కూరగాయలు నేల చూపులు
హైదరాబాద్: నిన్నమొన్నటి వరకూ ఆకాశంలోకి దూసుకుపోతూ వినియోగదారులకు చుక్కలు చూపిన టామాటా ధరలు క్రమేపి తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం నాడు కిలో టమాటా రూ.25కు దిగిచ్చింది. గతంలో ఎన్నడూ...
నిరంతర విద్యుత్ సరఫరా.. కెసిఆర్ ముందు చూపే కారణం
నిరంతర విద్యుత్ సరఫరా
సిఎం కెసిఆర్ ముందు చూపే కారణం
విఏవోఏటీ సర్వసభ్యసమావేశంలో
ట్రాన్స్కో, జెన్కో సిఎండి దేవుల పల్లి ప్రభాకర్రావు
మన తెలంగాణ,సిటీబ్యూరో: రాష్ట్రంలో విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం కానివ్వమని ఇదే అంశంపై గతంలోనే రాష్ట్ర...
ట్రూకాలర్ నుంచి వెర్షన్ 12
న్యూఢిల్లీ: ప్రముఖ సంస్థ ట్రూకాలర్ తన ‘ట్రూకార్ వెర్షన్ 12’ను ప్రవేశపెట్టింది. ఎన్నో ప్రత్యేకతలతో కాల్ అలర్ట్లు, కాల్ రిసీవ్, ఫుల్ స్క్రీన్ కాలర్ ఐడి, ఇన్బాక్స్ క్లీనర్, స్మార్ట్ ఎస్ఎంఎస్ వంటి...
దమ్మాయిగూడలో యుబిఐ కొత్త బ్రాంచ్
ప్రారంభోత్సవం చేసిన ఎఫ్జిఎం కబీర్ భట్టాచార్య
హైదరాబాద్ : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యుబిఐ) దమ్మాయిగూడ బ్రాంచ్లో కొత్త ప్రాంగణానికి బ్యాంక్ ఎఫ్జిఎం కబీర్ భట్టాచార్య ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ రీజియన్...
రవాణా శాఖకు ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’ స్కోచ్ అవార్డు….
హైదరాబాద్: పౌరసేవల్లో రవాణా శాఖకు 'ఆర్డర్ ఆఫ్ మెరిట్' స్కోచ్ అవార్డు వరించింది. ఈ పురస్కారాన్ని కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు స్వీకరించారు. రవాణా శాఖలో ఎక్కడైనా,ఎప్పుడైనా (ఎనీ వేర్ ఎనీ టైం) సేవలకు గానూ...
15న నగరంలో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
హైదరాబాద్: పంజాగుట్ట స్మశాన వాటిక సమీపంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆ ప్రాంతంలో ఉన్న 1000 ఎంఎం డయా ఎయిర్ వాల్వ్లను మార్చాల్సిన కారణంగా 15వ తేదీన 24 గంటల పాటు...
కేంద్రం బియ్యం డ్రామా
నిల్వలు పేరుకుపోతున్నా ఎగుమతులపై దృష్టిపెట్టకుండా మొద్దునిద్ర తీస్తోన్న సర్కార్
అంతర్జాతీయ మార్కెట్కు పంపించకుండా దేశీయంగా కొనుగోళ్లకు ప్రోత్సహించకుండా రైతులను నట్టేట ముంచుతున్న కేంద్రప్రభుత్వం
ధాన్యం అవసరం అయినప్పుడు ఒక మాదిరిగా లేనప్పుడు మరొక...
బజాజ్ అలయన్జ్, ఐపిపిబి భాగస్వామ్యం
రెండు కొత్త ఉత్పత్తులను ప్రారంభం
హైదరాబాద్: ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి), బజాజ్ అలయన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ గురువారం భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. దీంతో బ్యాంక్ ఇప్పుడు 650 శాఖలు, 1,36,000 యాక్సెస్...
మునుపటి గ్యాస్ సబ్సిడీకి కసరత్తు
న్యూఢిల్లీ : దేశంలో ఇప్పుడు మునుపటి వంటగ్యాసు సబ్సిడీ ఉన్నట్లా? లేనట్టా అనే అంశం జనంలో పెద్ద మీమాంసకు దారితీసింది. చాలా నెలలుగా వంటగ్యాసు వినియోగదారులకు సబ్సిడీలు అందడం లేదు. ఇంతకు ముందటి...
పలు రాష్ట్రాల్లోనూ తగ్గిన పెట్రో ధరలు
పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించిన 22 బిజెపి పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు
విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఇంకా దొరకని ఊరట
న్యూఢిల్లీ: దేశంలో ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు...
వినియోగదారుడే మన దైవం: సిఎండి రఘుమా రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ పరిధిలోని జోనల్, సర్కిల్, డివిజన్, సబ్-డివిజన్ కార్యాలయాల్లో, ఇఆర్ఒ కార్యాలయాల్లో విద్యుత్ వినియోగదారుల...
జియో-బిపి తొలి పెట్రోల్ పంప్
న్యూఢిల్లీ : తొలిసారిగా ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు బహుళ ఇంధన ఎంపికలను ఆఫర్ చేస్తూ తొలిసారిగా జియోబిపి పెట్రోల్ పంప్ను రిలయన్స్ బిపి మొబిలిటీ లిమిటెడ్(ఆర్బిఎంఎల్) ప్రారంభించింది. బిలియనీర్ ముకేశ్...
ఫోన్పేలో ఉచితంగా యుపిఐ పేమెంట్లు
న్యూఢిల్లీ: వినియోగదారులకు యుపిఐ నగదు బదిలీలు, ఆఫ్లైన్, ఆన్లైన్ పేమెంట్లు (యుపిఐ, వాలెట్, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులపై) ఉచితంగా అందించడం కొనసాగుతుందని ఫోన్పే ప్రకటించింది. లావాదేవీలకు ఫోన్పే ఎలాంటి చార్జీలు వసూలు...