Friday, March 29, 2024
Home Search

కెసిఆర్ - search results

If you're not happy with the results, please do another search
We will defeat Modi if contest in Telangana: Niranjan Reddy

తెలంగాణలో మోడీ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తాం: మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ప్రధాని...

తెలంగాణ ఉద్యమ సాధనలో” కలం” వీరులు: ఎంఎల్ సి కవిత

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ సాధనలో ప్రతి అడుగులో కలం వీరులు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుతో నడిచారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం...
Strict action against cyber criminals

రైతుబంధు నిధులు రూ.426.69 కోట్లు విడుదల

  హైదరాబాద్: 1,87,847 మంది రైతుల ఖాతాలలో రైతుబంధు నిధులు జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆదివారం నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 8 లక్షల 53...
BRS first competition in Nagaland

నాగాలాండ్‌లో బిఆర్‌ఎస్ తొలి పోటీ

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ త్వరలో నాగాలాండ్‌లో కాలుమోపనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర రాజకీయాల్లో శరవేగంగా పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా ఆ రాష్ట్రానికి చెందిన ఎన్‌సిపి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ...

నాగాలాండ్‌ ఎన్నికల బరిలో బిఆర్‌ఎస్

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ త్వరలో నాగాలాండ్‌లో కాలుమోపనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర రాజకీయాల్లో శరవేగంగా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఆ రాష్ట్రానికి చెందిన ఎన్‌సిపి రాష్ట్ర అధ్యక్షుడు,...

పాలమూరు బరిలో ప్రధాని మోడీ..

పాలమూరు: బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపి జితేందర్ రెడ్డి పాలమూరు ప్రజలకు ఒక శుభవార్త తెలిపారు. పాలమూరు బరిలో ప్రధాని మోడీ అనే వార్త పాలమూరు ప్రజలకు ఒక శుభవార్త...
Modi's debt is more than that of 14 prime ministers:KTR

వంద లక్షల కోట్ల అప్పు ఏం చేశారు?

మన తెలంగాణ/సూర్యాపేట/హుజూర్‌నగర్/చండూరు : బిఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న రుణాలతో తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసం పెట్టుబడులు పెడితే.. కేంద్రం రూ.100 లక్షల కోట్ల అప్పు చేసి ఏం మంచి పనులు చేసిందని రాష్ట్ర...
Blindness free Telangana is the goal

అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యం

హైదరాబాద్ : ఈ నెల 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్న కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిబ్బందిని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. శుక్రవారం...

అత్యధికంగా ఇళ్ల పట్టాలు అందించిన నియోజకవర్గం పటాన్ చెరు : మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి : రాష్ట్రంలో ఇంటింటికీ మంచినీరు అందించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పఠాన్‌చేరు నియోజకవర్గంలో ఇండ్ల స్థలాల పంపిణీలో...

గీత వృత్తిని పునరుద్ధరించాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

  రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ శాఖల శ్రీనివాస్ గౌడ్ కర్ణటాక రాష్ట్ర పర్యటన లో భాగంగా దక్షిణ కన్నడ ప్రధాన కేంద్రం మంగళూరు లో కర్నాటక రాష్ట్రంలో గీతవృత్తిని పునరుద్ధరణ...
kcr nutrition kit

దేశానికి దిక్సూచి ‘పోషకాహార కిట్’

ముద్దుగా, బొద్దుగా ఆరోగ్యంగా ఉండే బిడ్డను కనాలని కోరుకునే ప్రతి తల్లీ, తాను తీసుకుంటున్న ఆహారంలో ఏ మేరకు పోషకాలు ఉంటున్నాయో చూసుకోవాలి. బిడ్డ అందం తల్లిదండ్రుల క్రోమోజోముల మీద ఆధారపడి ఉన్నప్పటికీ,...

బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విసుగు… బిఆర్ఎస్‌ వైపు…యువత చూపు

  హైదరాబాద్ :  బిజెపి పాలనతో విసుగు చెందిన యువత టీఆర్‌ఎస్‌వైపు మొగ్గుచూపుతున్నారని సూర్యాపేట ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మున్సిపల్ పరిధి లోని వార్డ్...

కంటి వెలుగు -2 ను విజయవంతం చేద్దాం : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

  హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రత్యేక శ్రద్ద తీసుకోని పెట్టిన కంటి వెలుగు కార్యక్రమం కోసం అందరూ కష్టపడాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు...

ఉచిత విద్యుత్ సాధ్యమే

హైదరాబాద్ : దేశంలోని రైతాంగాన్ని ఆదుకోవడానికి వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేయడం సాధ్యమేనని విద్యుత్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే విద్యుత్ వ్యవస్థలో కేం ద్రం అనుసరిస్తున్న కొన్ని తప్పుడు వి...

ఎపిలో విస్తరణపై చర్చలు

హైదరాబాద్: బిఆర్‌ఎస్ పా ర్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును బుధవారం ప్రగతిభవన్‌లో ఆ పార్టీ ఎపి రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కలిశారు. ఈ సందర్భంగా ఎపిలో పార్టీ పటిష్టత? పార్టీ...

కన్నీటి పర్యంతమైన మంత్రి..

మహబూబాబాద్ : ఇటీవల గ్రైనెట్ లారీ ప్రమాదంలో మృతి చెందిన, గాయపడ్డ కుటుంబాలను రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చిన్నగూడూరు మండలంలోని మంగోలిగూడెం గిరిజన తండాలో...

దేవాదుల పనులు వేసవి కాలంలోపు పూర్తి కావాలి : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

  దేవాదుల ప్రాజెక్టు పనులు వచ్చే వేసవి కాలంలోపు పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. పాలకుర్తి నియోజకవర్గం...

వరంగల్ డిసిసిబి బ్యాంక్ రాష్ట్రంలో నెంబర్ వన్ కావాలి : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

  హైదరాబాద్ : లాభాల బాటలో పయనిస్తూ అనేక అవార్డులను పొందుతున్న వరంగల్ డిసిసిబి బ్యాంక్ రాష్ట్రంలో నెంబర్ వన్ బ్యాంకుగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి , గ్రామీణ నీటి...
BJP Meeting in Telangana

తెలంగాణలో 10వేల గ్రామసభలకు బిజెపి సన్నాహాలు

హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని కృతనిశ్చయంతో ఉన్న భారతీయ జనతా పార్టీ మిషన్ 90(90 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం)లో భాగంగా వివిధ కార్యక్రమాలను త్వరలో తెలంగాణ వ్యాప్తంగా...

ఊరూరా కంటి పరీక్షలు

హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ఈనెల 18 నుంచి ప్రారంభిస్తున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్...

Latest News