Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
‘మహా’ఆశీర్వాదం
మన తెలంగాణ/హైదరాబాద్ : గురు గోవింద్ సింగ్ మహాభినిష్క్రమణంతో నిర్మితమైన సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం గురుద్వారాను సిఎం కెసిఆర్ సందర్శించారు. సభాస్థలికి చేరుకున్న కెసిఆర్ నాందేడ్ సభా వేదికపై మరాఠా యోధులు చత్రపతి...
నేడే రాష్ట్ర ‘బడ్జెట్’
మన తెలంగాణ/హైదరాబాద్ : రానున్న ఆర్థ్ధిక సంవత్సరం (2023-24) కోసం రూపొందించిన వార్షిక బడ్జెట్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆదివారం ప్రగతిభవన్లో ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అధ్యక్షతన...
వెనుకబడిన వర్గాల చరిత్రలో సువర్ణాధ్యాయం
13 బిసి సంఘాల ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన
భూమి పూజలో పాల్గొన్న మంత్రులు గంగుల, తలసాని, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి
అంబరాన్నంటిన బిసి కులాల సంబరాలు
మన తెలంగాణ / హైదరాబాద్ : వెనుకబడిన వర్గాల చరిత్రలో...
అదానీపై ఉన్న ప్రేమ.. దేశ ప్రజలపై ఉండాలి కదా?
కెసిఆర్ సూటి ప్రశ్న
నాందేడ్: ‘పారిశ్రామికవేత్త అదానీపై ఉన్న ప్రేమ.. దేశ ప్రజలపై ఉండాలి కదా?’ అని బిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. కిలో బొగ్గును కూడా దిగుమతి చేసుకోవాల్సిన...
ఈ వేసవిలోనూ నిరంతర విద్యుత్
* కరెంటు కోతలుండకుండా చూస్తున్న తెలంగాణ సర్కారు
* ఛత్తీస్ఘడ్ నుండి నిలుపుదల చేసినా సరే
* జల విద్యుత్ ఉత్పత్తిపై విద్యుత్ శాఖ దృష్టి
* ఉత్పత్తి లక్ష్యాలను చేరుకుంటున్న టిఎస్ జెన్కో
మన తెలంగాణ /...
బరాబర్.. మాది ‘కుటుంబ’ పాలనే
తెలంగాణలో కెసిఆర్ది కుటుంబ పాలన అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి కెటిఆర్ ఘాటుగా స్పందించారు. 4కోట్ల మంది రాష్ట్ర ప్రజలు కెసిఆర్ కుటుంబ సభ్యులేనని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు...
ఆగిన స్వరధుని
చెన్నై: బహుళ భాషల , బహు పాటల గాయని వాణీజయరాం కన్నుమూశారు. తొలి మంచు తరగల మేళవింపుల స్వరధుని ఆగిపోయింది. 19 భాషలలో 10,000కు పైగా పాటలకు నిత్యనూతన జీవితత్వం ఆపాదించిన గళం...
మరాఠ్వాడలో మలి కేక
మన తెలంగాణ/హైదరాబాద్/నిర్మల్ ప్రతినిధి/ భైంసా : నాందేడ్ సభకు సర్వం సిద్ధమైంది. టిఆర్ఎస్ బిఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత జాతీయస్థాయిలో జరుగుతున్న తొలి సభ కావడంతో పార్టీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి....
తెలంగాణపై కేంద్రం సవతితల్లి ప్రేమ: అక్బరుద్దీన్
హైదరాబాద్ : తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ కనబరుస్తోందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.
కేంద్రం చేస్తున్న అన్యాయంపై సభలో ఒక రోజు చర్చ జరగాలని ఆయన శాసనసభలో ప్రస్తావించారు. శనివారం...
తెలంగాణ.. దేశం కడుపు నింపే స్థాయికి ఎదిగింది: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ.. దేశం కడుపు నింపే స్థాయికి ఎదిగిందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ముగిసిన తర్వాత చర్చకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన...
నూతన సచివాలయంలో ఎలాంటి నష్టం జరగలేదు: మంత్రి వేముల
హైదరాబాద్: నూతన సచివాలయ భవన నిర్మాణం మొదటి అంతస్తులో గురువారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకొని...
ఈ గుండాయిజం ఏంటి: కెఎ పాల్
హైదరాబాద్ : ‘నన్ను హైదరాబాద్, తెలంగాణాలో బ్యాన్ చేయాలి అనుకుంటున్నారా’అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ మండిపడ్డారు. శుక్రవారం అమరవీరుల స్థూపం దగ్గరకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంపై పాల్ ఆగ్రహం వ్యక్తం...
బయట పులి.. అసెంబ్లీలో పిల్లి..
గవర్నర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ : గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రసంగంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. బయట...
షర్మిల నోరు అదుపులో పెట్టుకో: కవిత
మహబూబాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ పై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై మహబూబాబాద్ ఎంపి మాలోత్ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పితృసమానులైన కేసీఆర్ పైన నువ్వు వాడుతున్న బాష ఏంటి..! అని...
రూ.62 వేల కోట్ల నుంచి 1.84 లక్షల కోట్లు పెరిగింది: గవర్నర్
హైదరాబాద్: పుట్టుక నీది... చావునీది... బతుకంతా దేశానిది అనే కాళోజీ సూక్తితో ప్రసంగాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంబించారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడారు....
అసెంబ్లీకి చేరుకున్న మంత్రులు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణానికి ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు, ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు చేరుకున్నారు. మరీ కాపేసట్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్కు ప్రసంగం ఉంటుంది. గవర్నర్...
విశ్వనాథ్ మృతిపట్ల ప్రముఖుల సంతాపం….
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ కన్నుమూయడంతో ప్రముఖులు సంతాపం తెలిపారు. విశ్వనాథ్ మృతిపట్ల సిఎం కెసిఆర్, గవర్నర్ తమిళిసై, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. నటుడు చిరంజీవి. మంత్రులు, సినీ, రాజకీయ...
నేతలుమారేదెప్పుడు?
హైదరాబాద్ : దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు, నేతల దృష్టంతా ఎప్పుడు రాజకీయాలపైనే ఉంటోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ధిక రంగంపైనగానీ, భవిష్యత్...
సచివాలయం ప్రారంభం తేదీపై కెఎ పాల్ పిల్
హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయం సిఎం కెసిఆర్ పుట్టినరోజు ప్రారభించడాన్ని సవాలు చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు.
సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన నేపథ్యంలో అంబేద్కర్ పుట్టినరోజునే...
హెచ్యూజే 2023 డైరీ ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు
హైదరాబాద్: జర్నలిస్టుల హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర, వైద్య ఆరోగ్య,ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. హెల్త్ స్కీం, ఇళ్ల స్థలాల...