Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
950 మంది వైద్యుల నియామకం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ఫలితాలు సోమవారం విడులయ్యాయి. తెలంగాణ వైద్యారోరోగ్య శాఖ చరిత్రలో కేవలం ఆరు నెలల్లోనే 950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ రెగ్యులర్ పోస్టుల...
బావి దగ్గర మీటర్లు పెడ్తలేమని 12 వేల కోట్లు కేంద్రం ఇవ్వడం లేదు: హరీష్ రావు
సిద్దిపేట: రైతు శ్రేయోభిలాషి రైతుల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి కెసిఆర్ అని, రైతులకు ఏలాంటి ఇబ్బంది కలగొద్దని ఈ నెల 28వ తేదీ నుంచి సంక్రాంతి పండుగలోపు ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో...
పదవులన్ని మంత్రి మల్లారెడ్డి అనుయాయులకే… ఆ ఎమ్మెల్యేలు సీరియస్..
మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డి తన అనుయాయులకే పదవులను కట్టబెడుతుండడంతో జిల్లాకు చెందిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిఎం కెసిఆర్ , కెటిఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద, మాధవరం కృష్ణారావు...
40 కొత్త గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు
జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల నియోజకవర్గానికి 10కోట్ల నిధులతో 40 కొత్త గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేసినట్లు ఎంఎల్ఏ సంజయ్ కుమార్ తెలిపారు. ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసమే నూతన...
బోధన ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
సిద్దిపేట: గర్భిణీల ఆరోగ్య దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం పౌష్టికాహారం అందని గర్భిణీలకు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ 21వ తేదీన ప్రభుత్వం ప్రారంభించబోతున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి...
ఇడికి రోహిత్ లేఖ
హైదరాబాద్: సిఎం కెసిఆర్తో ఎంఎల్ఎ పైలట్ రోహిత్ రెడ్డి సమావేశం ముగిసింది. రోహిత్ ప్రగతి భవన్ నుంచి వెళ్లిపోయాడు. ఇవాళ ఇడి విచారణకు రోహిత్ రెడ్డి హాజరుకావడంలేదు. ఇడి ఆఫీస్కు రోహిత్ రెడ్డి...
సర్వే షురూ
శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైల్ నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేసినట్లు మెట్రో రైల్ ఎండి ఎన్వీయస్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా మెట్రో రైల్ నిర్మాణం అలైన్మెంట్...
కోర మీసాల మల్లన్నకు స్వర్ణ కిరీటం
మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఘనంగా స్వామి కల్యాణం
ప్రభుత్వం తరఫున బంగారు కిరీటం అందజేసిన మంత్రి హరీశ్
వేదమంత్రాల సాక్షిగా గొల్ల కేతమ్మ, బిలిజే మేడలమ్మలకు తాళికట్టిన మల్లన్న
ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన...
ఈ నెల 28 నుంచి రైతుబంధు నిధుల విడుదల
తెలంగాణ రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ శుభవార్త చెప్పారు. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయడం ప్రారంభించాలని, ఆర్థిక శాఖ మంత్రి...
మండల కేంద్రాల్లో మహిళా వేదికలు
మన హైదరాబాద్ : రాష్ట్రంలో రైతు వేదికల తరహాలో మహిళా వేదికలను నిర్మించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. అత్యుత్తమంగా పనిచేసిన స్వ...
జువెనైల్ హోమ్లో ఆర్చరీ విద్య
హైదరాబాద్ : దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా జువెనైల్ హోమ్లో ఆర్చరీ విద్య (విల్లు విద్య) నేర్పించడం జరుగుతోందని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి...
మంత్రి హరీశ్ రావు ఆసక్తికర ట్వీట్
హైదరాబాద్ : రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆసక్తికర ట్వీట్ చేశారు. కెసిఆర్ కిట్ను చూస్తూ తాత.. తాత.. అంటూ ఆడుతున్న ఓ పసిబిడ్డ వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు....
ఆర్మూర్ అభివృద్ధిలో వెనక్కి తగ్గెదెలే: ఎంఎల్ఏ జీవన్ రెడ్డి
ఆర్మూర్ ః ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ సమీకృత వెజ్ మార్కెట్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్మూర్ ఎంఎల్ఏ జీవన్రెడ్డి ప్రకటించారు. నమస్తే అంకాపూర్ కార్యక్రమంలో భాగంగా ఎంఎల్ఏ జీవన్రెడ్డి శనివారం ప్రభుత్వ శాఖల అధికారులు,...
సకాలంలో బిఆర్ఎస్ శంఖారావం
జాతీయ రాజకీయాలు అద్భుతమైన మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి సారథ్యంలో భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ అవతరించి రానున్న ఎన్నికల్లో వివిధ పార్టీలకు మేల్కొలుపుగా శంఖారావాన్ని పూరించింది. మతోన్మాదంతో, నియంతృత్వ...
పరిశీలనలో పాత పెన్షన్లు!
బిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ అభయమిచ్చినట్లు
ఉద్యోగ సంఘాల నాయకుల ప్రకటన కెసిఆర్ను
అభినందించడానికి హస్తినకు వెళ్లిన ఎన్ఎంఒపిఎస్,
రాష్ట్ర కాంట్రిబూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్
నేతలు సిఎంతో భేటీ...పాత...
51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
హైదరాబాద్: రాష్ట్రంలో కొనుగోలు ప్రక్రియ చురుగ్గా సాగుతుందని, ముఖ్యమంత్రి కెసిఆర్ గారి దార్శనికతతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు మద్దతు ధర చెల్లించి ధాన్యం సేకరణ చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి...
మూడో రోజూ బిజీబిజీ
ఢిల్లీ బిఆర్ఎస్ జాతీయ కార్యాలయంలో సిఎం కెసిఆర్
ఎంపిలు, పలు రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో చర్చలు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీలోని సర్దార్పటేల్ మార్గ్లో ఉన్న బిఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని శుక్రవారం పార్టీ...
బల్క్ డ్రగ్ ప్రాజెక్టు ఇస్తారా? లేదా?
హైదరాబాద్: తెలంగాణాకు దక్కాల్సిన బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టును ఎందుకు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని బిఆర్ఎన్ పార్టీ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు శుక్రవారం పార్లమెంట్...
తెలంగాణ ఫుడ్స్లో రూ. 42.80 కోట్లతో ఎక్స్ ట్రూడర్ ప్లాంట్
హైదరాబాద్ : చిన్నారులకు అందించే పౌష్టికాహారం కోసం రూ.42.80 కోట్లతో ఎక్స్ ట్రూడర్ ప్లాంట్ను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంబించారు. తెలంగాణ ఫుడ్స్...
“ పట్నం ”లో రాజకీయ వేడీ ….
ఇబ్రహీంపట్నం : ముందస్తు ఎన్నికలు వస్తాయని దీమాతో అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఈ మద్యనే టిఆర్ఎస్గా ఉన్న పార్టీని నేడు బిఆర్ఎస్ పార్టీగా అవతరించడంతో ఆ పార్టీ శ్రేణులు మంచి ఊపు మీద...