Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ ప్రభుత్వ పథకాలు అద్భుతం. .తమిళనాడు ఎమ్మెల్యేలు
తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అధ్బుతంగా ఉన్నాయని తమిళనాడు ఎమ్మెల్యేల బృందం మంత్రి గంగులను అభినందించారు. తెలంగాణ లో ప్రభుత్వం చేపడుతున్న దళితబందు , ఎస్సీ సబ్ ప్లాన్ పథకాలపై అవగాహన...
24 గంటలు కరెంటు ఉందో లేదో తెలియాలంటే మోటార్ లో వేలు పెట్టు : మంత్రి పువ్వాడ
ఖమ్మంలో బుధవారం జరిగిన భారీ బహిరంగ సభ సూపర్ డూపర్ హిట్ అయ్యిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా జయప్రదం చేయటానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మంత్రి...
దేశమంతా తెలంగాణ మోడల్
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ మోడల్ను దేశమంతా అమలు చేస్తామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్ను అందిస్తానని ఆయన హామినిచ్చారు. బుధవారం ఖమ్మంలో జరిగిన బిఆర్ఎస్ ఆవిర్భావ...
కంటి వెలుగు-2 ప్రారంభం
మన తెలంగాణ/ఖమ్మం: రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్సింగ్ మాన్తో పాటు యూపి మాజీ సిఎం...
ప్రభం’జనం’
మన తెలంగాణ/ఖమ్మం: నభూతో నభవిష్యత్.. అన్న చందంగా భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) అవిర్భావ సభ అంచనాలకు మించి విజయవంతం అయ్యింది. టిఆర్ఎస్ పాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఉద్భవించిన తరువాత...
మోడి ఆడిస్తున్నారు..గవర్నర్లు రాజకీయం చేయిస్తున్నారు : కేజ్రీవాల్
ఖమ్మం : కేంద్రంలోని మోడి ప్రభుత్వం నియమించిన గవర్నర్లు విపక్ష పాలిత రాష్ట్రాల్లో రాజకీయం చేస్తున్నారని, విపక్ష సిఎంలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు....
త్వరలో విశాఖపట్నంలో బిఆర్ఎస్ సభ
హైదరాబాద్ ః బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరలో ఆంధ్రప్రదేశ్లో బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సిఎం కెసిఆర్ ముఖ్య అతిథిగా విశాఖపట్నంలో బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉందని ఎపి...
గవర్నర్లతో అడ్డంకులు సృష్టిస్తున్న మోడీ: కేజ్రీవాల్
ఖమ్మం: అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ వివిధ రాష్ట్రాలలో గవర్నర్లను వాడుకుంటున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బుధవారం కెసిఆర్ ఆద్వర్యంలో ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో ఆయన...
దేశంలోని అన్ని సంస్థలను బిజెపి నిర్వీర్యం చేస్తోంది : యూపీ మాజీ సిఎం అఖిలేశ్ యాదవ్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మాణం ప్రజాసమస్యలకు పరిష్కారంగా నిలుస్తుందని యూపీ మాజీ సిఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఈరోజు ఖమ్మంలో జరిగిన బిఆర్ఎస్ బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుడి...
ఖమ్మం సభ దేశానికి ఒక దిక్సూచి అవుతుంది : కేరళ సిఎం విజయన్
ఖమ్మంలో బిఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభకు సిఎం కెసిఆర్, ముఖ్య అతిధులుగా మూడు రాష్ర్టాల సిఎంలు కేజ్రివాల్, విజయన్, భగవంత్ సింగ్ ,యూపి మాజీ సిఎం అఖిలేష్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి...
సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించిన సిఎంలు
ఖమ్మం సమీకృత కలెక్టరేట్ను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి, సిపిఐ జాతీయ నేత...
నేడు యాదాద్రికి సిఎంలు..
యాదాద్రి: తెలంగాణ సిఎం కెసిఆర్, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్ సింగ్ మాన్, కేరళ సిఎం పినరయి విజయన్లు ఈరోజు(బుధవారం) యాదాద్రిని సందర్శించనున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నారసింహస్వా మి...
మార్పుకు నాంది
మన తెలంగాణ/ఖమ్మం : హస్తినలో సత్తా చాటి ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా రాజకీయ చైతన్యానికి పురిటిగడ్డ ఖమ్మం అడ్డా నుంచి భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) బుధవారం (నేడు) సమరశంఖం...
ఖమ్మం సభకు గ్రేటర్ గులాబీ సైన్యం
మహానగరం నుంచి 2 లక్షల మంది తరలింపు
ప్రత్యేక బస్సులు, కార్లలో వెళ్లుతున్న కార్యకర్తలు
దేశ చరిత్రలో ఖమ్మం సభ నిలిచిపోయేలా జన సమీకరణ
ఐదారు రోజులుగా సన్నాహాక సమావేశాలు నిర్వహించిన ఎమ్మెల్యేలు
మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ నగరం...
పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం: మంత్రి తలసాని
హైదరాబాద్ : వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం ఎంతో అనుకూలంగా ఉందని రాష్ట్ర పశుసంవర్థక, మత్స, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం...
నిజాం వారసులకు అధికారిక లాంఛనాలు ఎందుకు: రఘునందన్
హైదరాబాద్: తెలంగాణ అస్తిత్వాన్ని సిఎం కెసిఆర్ దెబ్బకొడుతున్నారని బిజెపి ఎంఎల్ఎ రఘునందన్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమైఖ్యవాదానికి మద్దతు తెలిపిన నిజాం వారసులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం ఖండిస్తున్నానన్నారు....
బిఆర్ఎస్ అడుగులు చూసి బిజెపిలో వణుకు పుడుతుంది : మంత్రి నిరంజన్ రెడ్డి
రైతుబంధు నిధులు రూ. 550.14 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 1,60,643 మంది రైతుల ఖాతాలలో నిధులు జమ చేసినట్లు పేర్కొన్నారు. 11 లక్షల...
ఆ ఎమ్మెల్యేలను మారిస్తే 100 సీట్లు బిఆర్ఎస్ కే : మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ , గ్రామీణ అభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు ముందు ఈ వ్యాఖ్యలు...
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులకు ఖమ్మం.. గుమ్మం
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో/ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మ కంగా భావించిన బిఆర్ఎస్ ఆవిర్భావ సభ కు ఖమ్మం గుమ్మం ముస్తాబవుతోంది. ఈ జరిగే భారీ బహిరంగ సభ విజయవంతం చేసేందుకు గులాబీ...
నెల రోజుల్లో కొత్త సచివాలయం
మనతెలంగాణ/హైదరాబాద్ : మరో నెల రోజుల్లో కొత్త సచివాలయం భవన నిర్మాణం అందుబాటులోకి రానుంది. తొమ్మిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ నిర్మాణం తుది...