Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
మూడో రోజూ బిజీబిజీ
ఢిల్లీ బిఆర్ఎస్ జాతీయ కార్యాలయంలో సిఎం కెసిఆర్
ఎంపిలు, పలు రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో చర్చలు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీలోని సర్దార్పటేల్ మార్గ్లో ఉన్న బిఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని శుక్రవారం పార్టీ...
బల్క్ డ్రగ్ ప్రాజెక్టు ఇస్తారా? లేదా?
హైదరాబాద్: తెలంగాణాకు దక్కాల్సిన బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టును ఎందుకు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని బిఆర్ఎన్ పార్టీ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు శుక్రవారం పార్లమెంట్...
తెలంగాణ ఫుడ్స్లో రూ. 42.80 కోట్లతో ఎక్స్ ట్రూడర్ ప్లాంట్
హైదరాబాద్ : చిన్నారులకు అందించే పౌష్టికాహారం కోసం రూ.42.80 కోట్లతో ఎక్స్ ట్రూడర్ ప్లాంట్ను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంబించారు. తెలంగాణ ఫుడ్స్...
“ పట్నం ”లో రాజకీయ వేడీ ….
ఇబ్రహీంపట్నం : ముందస్తు ఎన్నికలు వస్తాయని దీమాతో అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఈ మద్యనే టిఆర్ఎస్గా ఉన్న పార్టీని నేడు బిఆర్ఎస్ పార్టీగా అవతరించడంతో ఆ పార్టీ శ్రేణులు మంచి ఊపు మీద...
తెలంగాణ ఫుడ్స్లో రూ. 42.80 కోట్లతో ఎక్స్ ట్రూడర్ ప్లాంట్
ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్
చిన్నారుల పౌష్టికాహారానికి నూతన టెక్నాలజీ వినియోగం
మన తెలంగాణ / హైదరాబాద్ : చిన్నారులకు అందించే పౌష్టికాహారం కోసం రూ.42.80 కోట్లతో ఎక్స్ ట్రూడర్ ప్లాంట్ను మహిళా శిశు సంక్షేమ...
ఫ్లడ్ డ్యామేజీ, మెయింటెనెన్స్ నిధులపై చర్చ
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులపై ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమీక్ష
మనతెలంగాణ/ హైదరాబాద్ : పింఛన్లు ఇవ్వడంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా అందించే...
పెరుగుతున్న మద్దతు
హైదరాబాద్ :పార్టీ ఆవిర్భావం అనంతరం రెండో రోజూ (గురువారం) ఢిల్లీలో బిఆర్ఎస్ అధినేత సిఎం కెసిఆర్కు శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. సందర్శకులు, ప్రజా ప్రతినిధుల తో రెండోరోజూ సిఎం బిజీబిజీగా గడిపారు. బిఆర్ఎస్...
అటవీ విస్తీర్ణంలో తెలంగాణ రెండో స్థానం : కేంద్రం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ మానస పుత్రిక తెలంగాణకు హరితహారం కార్యక్రమం రాష్ట్రంలో మంచి ఫలితాలు ఇస్తున్నది. ఈ పథకంతో రాష్ట్రంలో ఏకంగా 632 చదరపు కిలోమీటర్లలో అదనపు పచ్చదనం పెరిగింది. దీంతో...
మా కూతురు వివాహానికి రండి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా తన కూతురు వివాహానికి...
బిఆర్ఎస్ పేరుతో తెలంగాణకు మోసం: బండి సంజయ్
కరీంనగర్: భారాస పేరుతో సిఎం కెసిఆర్ తెలంగాణకు మోసం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత ముగింపు సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి...
తెలంగాణ గ్రామాలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయి: ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ గ్రామాలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి...
గాలిలో యుద్ధం చేస్తున్న కాంగ్రెస్
తన ప్రత్యర్థి ఎవరు? తన శత్రువు ఎవరో గుర్తిస్తే దానికి తగ్గట్టు వ్యూహా లు రచించుకొని యుద్ధం చేయవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తామేం చేయాలి,...
ఢిల్లీలో ఎగిరింది గులాబీ జెండా
హైదరాబాద్ : దేశంలో గు ణాత్మక మార్పు కోసం నడుంకట్టిన రాష్ట్ర ము ఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధ్యక్షులు కె. చంద్రశేఖర్రావు బుధవారం ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించా రు. సరిగ్గా...
రాష్ట్రంలో త్వరలో మొబిలిటీ వ్యాలీ
హైదరాబాద్ : ప్రపంచస్థాయి అధునాతన ఆటో విడిభాగాల తయారీ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్ర త్యేకంగా ఒక మొబిలిటి వ్యాలీని సృష్టించేందుకు కృషి చే స్తోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి...
దేశాభివృద్ధి బిఆర్ఎస్కే సాధ్యం
హైదరాబాద్ : దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సత్తా ఒక్క బిఆర్ఎస్ పార్టీకే ఉందని ఆ పార్టీ లోక్ సభా పక్ష నాయకులు, ఖ మ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు....
అసలేం జరిగిందంటే…?
హైదరాబాద్ :ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల ద్వారా సిఎం కెసిఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని మాదాపూర్లోని కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగం కార్యాలయం కేంద్రంగా ఇదంతా జరుగుతోందని హైదరాబాద్...
బోష్ స్మార్ట్ క్యాంపస్ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: బోష్ కంపెనీ స్మార్ట్ క్యాంపస్ను హైదరాబాద్లో ఇవాళ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. మౌళిక సదుపాయాల కల్పనలో హైదరాబాద్ నగరం వెనక్కి తగ్గేది లేదని కేటీఆర్ అన్నారు. నగర అభివృద్ధికి సిఎం కెసిఆర్...
లండన్ లో మొట్టమొదటి బిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ
లండన్ : ఇటీవల అధికారికంగా టి.ఆర్.ఎస్ పార్టీ బి.ఆర్.ఎస్ గా మారిన సందర్భంగా అధ్యక్షులు,సిఎం కెసిఆర్ కు, నాయకులకు, కార్యకర్తలకు ఎన్నారై బి.ఆర్.ఎస్ యుకె అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి శుభాకాంక్షలు తెలిపారు....
బిఆర్ఎస్: చారిత్రక ఆవశ్యకత
75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఆజాద్ కీ అమృత్ మహోత్సవ్ ఘనంగా జరుపుకున్న నేపథ్యంలో ఈ సుదీర్ఘ కాలం కేంద్రంలో అధికారంలో వుంటూ వస్తున్న రెండు ప్రధాన జాతీయ రాజకీయ పార్టీల పాలనలో...
ఢిల్లీ ఆఫీసు రెడీ
తొలుత పార్టీ జెండా ఆవిష్కరణ హాజరు కానున్న మంత్రులు, ఎంఎల్ఎలు, ఎంపిలు పంజాబ్, హర్యానా, యుపి,
ఒడిషా, తమిళనాడు నుంచి రైతు నాయకులు హాజరు
పాల్గొనున్న కర్ణాటక మాజీ సిఎం కుమారస్వామి,...