Home Search
గుజరాత్ - search results
If you're not happy with the results, please do another search
ఉచితాలు, బుజ్జగింపులు, శుష్క వాగ్దానాలను గుజరాతీలు తిరస్కరించారు: అమిత్ షా
న్యూఢిల్లీ: గుజరాతీలు ఉచితాలు, బుజ్జగింపులు, శుష్కవాగ్దానాలను తిరస్కరించి తిరుగులేని తీర్పునిచ్చారని బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం అన్నారు. గుజరాత్ ప్రజలు ఇచ్చిన తీర్పును కొనియాడుతూ ఆయన...
గుజరాత్ ఎన్నికలతో ‘ఆప్’కు జాతీయ పార్టీ హోదా: సిసోడియా
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ‘ఆమ్ ఆద్మీ పార్టీ’(ఆప్)ని జాతీయ స్థాయికి ఎదిగేలా చేస్తున్నాయని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా గురువారం తెలిపారు. “గుజరాత్ ఓట్లతో ‘ఆప్’ జాతీయ పార్టీ కాబోతున్నది....
‘సబ్కా వికాస్ కాదు’.. సబ్కా బక్వాస్
మన తెలంగాణ/హైదరాబాద్/జగిత్యాల : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు మరోసారి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మోడీ పాలన అంతా మాటల గారడీ, డంబాచారం, డబ్బాల పలుగు రాళ్లు వేసి...
పార్లమెంటు శీతాకాలం సమావేశంలో కాంగ్రెస్ లేవనెత్తనున్న అంశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాలం సమావేశాలలో కాంగ్రెస్ లేవనెత్తాలనుకుంటున్న జాబితాను నేడు(డిసెంబర్6న) భారత జాతీయ కాంగ్రెస్ విడుదలచేసింది. పార్లమెంటు శీతాకాలం సమావేశాలు డిసెంబర్ 7 నుంచి 29 వరకు జరుగనున్నాయి. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్...
కొనసాగుతున్న గుజరాత్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలు
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలు నేడు ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. పోలింగ్ సాయంత్రం 6.30 గంటల వరకు కొనసాగనున్నది. గుజరాత్ ఉత్తర, మధ్యప్రాంతంలోని 14 జిల్లాల వ్యాప్తంగా 93 అసెంబ్లీ...
బెబ్బులిలా లేస్తాం
మన తెలంగాణ/హైదరాబాద్: మోడీ...ఇదే అరాచకం! మీ ప్రభుత్వాన్ని (కేంద్రం) ప్రశ్నిస్తే... రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొడుతారా? ఇదేక్కడి ప్రజాస్వామ్యమని నిలదీశారు. ఒక ప్రధాన మంత్రి చేయాల్సిన పనులేనా? రాష్ట్రాలను పడగొట్టడమే మీ ధ్యేయమా? అని...
రేపు 93 స్థానాలకు గుజరాత్ రెండో దశ ఎన్నికలు
అహ్మదాబాద్: గుజరాత్లో రేపు రెండో దశ ఎన్నికలు జరుగనున్నాయి. 14 మధ్య, ఉత్తరాది గుజరాత్ జిల్లాలలోని 93 అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగనున్నాయి. రెండో దశ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం...
ఎన్టీపీసీ రామగుండం పవర్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచే ప్రాజెక్టు పూర్తి
జీఈ పవర్ ఇండియా లిమిటెడ్ (GEPIL), NGSLతో కన్సార్టియంలోని దాని అనుబంధ సంస్థలు నేడిక్కడ ఎన్టీపీసీ రామగుండం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్, 3X200 M W1 యూనిట్ 1&3 లలో వరుసగా...
న్యాయపోరాటంలో బిల్కిస్ బానోకు భారతీయుల అండ
గాంధీనగర్(గుజరాత్): తన భార్య బిల్కిస్ బానోకు న్యాయం జరిగేంత వరకు ఆమె చేసే పోరాటానికి భారతీయులు అండగా నిలబడతారని ఆమె భర్త యాకుబ్ రసూల్ ఓ ఇంటర్వూలో తెలిపారు. బిల్కిస్ బానోపై సామూహిక...
గుజరాత్ ఓటు
సంపాదకీయం: నేడు తొలివిడత పోలింగ్ జరగనున్న గుజరాత్ శాసన సభ ఎన్నికలు ఆ ఒక్క రాష్ట్రానికే పరిమితమైనవి కావు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైనందున అక్కడ బిజెపి తిరిగి గెలిస్తే 2014లో ఆయన...
రావణుడిలా మోడీకి పది తలలున్నాయా ?: మల్లికార్జున్ ఖర్గే
అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్రమోడీపై మరోసారి విరుచుకుపడ్డారు. బెహ్రంపురలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఖర్గే మోడీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు....
లా కమిషన్ నివేదికపై చర్చ జరగాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఎన్నికల సీజన్లో ఉమ్మడి పౌర స్మృతి(యుసిసి) అంశాన్ని బిజెపి రెచ్చగొడుతోందని ఆదివారం కాంగ్రెస్ విమర్శించింది. యుసిసి వాంఛనీయం కాదు, ఆచరణీయము కాదు అన్న లా కమిషన్ నివేదికపై పార్లమెంటులో చర్చ జరగాలని...
మీరేం గుణపాఠం నేర్పించారు? : ఓవైసీ
అమిత్ షాను ఏకీ పారేసిన అసదుద్దీన్ ఓవైసీ
న్యూఢిల్లీ: మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తీవ్రంగా విమర్శించారు. అధికార మత్తు బాగా తలకెక్కించుకున్నారని పేర్కొన్నారు. “2002లో...
కేజ్రీవాల్ను చంపేందుకు బిజెపి కుట్ర : మనీశ్ సిసోడియా
న్యూఢిల్లీ: బిజెపిపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను హత్య చేసేందుకు బిజెపి కుట్ర పన్నుతోందన్నారు. ఈ కుట్రలో బిజెపి ఎంపీ మనోజ్ తివారీ ప్రమేయం...
మోడీపై గుజరాత్ మారణకాండ మచ్చ
పెళ్లి కొడుకు వీడే గానీ వేసుకున్న చొక్కా మాత్రం నేనివ్వలేదంటూ నరసింహ సినిమాలో రజనీకాంత్ అవసరం లేని అంశా న్ని చెప్పి గుట్టు రట్టు చేసిన దృశ్యం తెలిసిందే. అదే మాదిరి అమెరికా...
‘సుప్రీం’లో యెస్ బ్యాంక్కు ఊరట
భద్రద సోలార్ పిపిఏకు ఆమోదం
న్యూఢిల్లీ : ల్యాంకో ఇన్ఫ్రాటెక్ నుంచి స్వాధీనం చేసుకున్న భద్రద సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో ఎస్ బ్యాంకుకు పెద్ద ఊరట లభించింది. ఈ ప్రాజెక్టు విద్యుత్ కొనుగోలు...
ఇసి ప్రక్షాళన!
సంపాదకీయం: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) “బలహీన భుజాల మీద బరువైన అధికారాలను రాజ్యాంగం వుంచింది. ఒత్తిడులకు లొంగని దృఢ చిత్తం వుండే గట్టి వ్యక్తిని ఆ పదవికి నియమించాల్సి వుంది” అని...
పట్టణ జనం: ప్రైవేటు భారం
స్థానిక సంస్థలు తమ నిధులను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు గ్రాంటులు, స్థానిక వనరుల ద్వారా సమకూర్చుకుంటున్నాయి. కేంద్ర ఇచ్చే కొన్ని నిధులకు రాష్ర్టం కొంత తోడు చేస్తేనే విడుదల అవుతాయి. ఈ షరతుల...
విషాద ఘటన.. ఒకే కుటుంబంలో ఆరుగురు అనుమానాస్పద మృతి
జైపూర్: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మృతుల్లో నలుగురు పిల్లలు ఉన్నారు. రాజస్థాన్ లోని ఉదయ్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గోగుండా పట్టణానికి చెందిన పప్పు గామేటి,...
పబ్లిసిటీ పిచ్చికి పనిష్మెంట్
హైదరాబాద్ : పబ్లిసిటీ పిచ్చికి పనిష్మెంట్ లభించింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న గుజరాత్లో ఎన్నికల పరిశీలకుడిగా విధులు నిర్వహిస్తున్న యుపి క్యాడర్కు చెందిన ఐఎఎస్ అధికారి అభిషేక్ సింగ్ ను ఎన్నికల కమిషన్...