Home Search
ప్రవేశ పరీక్ష - search results
If you're not happy with the results, please do another search
సన్నగిల్లుతున్న సమాఖ్య స్ఫూర్తి!
భారత రాజ్యాంగంలో మన దేశం ప్రస్తావన, రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుంది. అందుకే మన రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థకు పెద్ద పీట వేసింది. భారత రాజ్యాంగ వ్యవస్థలో కేంద్ర -రాష్ట్ర సంబంధాలు దేశ పరిపాలనలో...
మెయిన్, అడ్వాన్స్డ్ షెడ్యూల్పై విద్యార్థుల్లో తీవ్ర ఉత్కంఠ
డిసెంబర్ ముగుస్తున్నా వెలువడని జెఇఇ షెడ్యూల్
కరోనాతో గత కొన్నేళ్లుగా షెడ్యూల్ ప్రకటనలో జాప్యం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్...
జూన్లో సెట్స్
సంక్రాంత్రి తర్వాత షెడ్యూల్ విడుదల
కసరత్తు చేస్తున్న ఉన్నత విద్యామండలి
హైదరాబాద్ : వచ్చే విద్యాసంవత్సరం వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలను(సెట్స్) జూన్ నెలలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి....
ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి
దేశంలో ఒక్క రోజే వందకు పైగా పెరిగాయి
17 రాష్ట్రాల్లో 358 కేసులు, 114 మంది కోలుకున్నారు
అప్రమత్తంగా ఉండండి
ఒమిక్రాన్పై రాష్ట్రాలకు కేంద్రం మరోసారి హెచ్చరిక
యుపిలో నేటినుంచి, హర్యానాలో 1నుంచి నైట్ కర్ఫ్యూ
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్19...
588 స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వైఫై సేవలు
అన్ని రైల్వే స్టేషన్లలో సేవలను ప్రవేశపెట్టిన దక్షిణమధ్య రైల్వే
హాల్ట్ స్టేషన్లు మినహా అన్ని స్టేషన్లలో సేవలు
నవంబర్లో 13,950 జిబి డేటాను వినియోగించుకున్న రైల్వే ప్రయాణికులు
మనతెలంగాణ/హైదరాబాద్ : భారతీయ రైల్వే ప్రయాణికులకు సకల సౌకర్యాలను...
ఫిబ్రవరి 7,8 తేదీల్లో ఐపిఎల్ మెగా వేలం?
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మెగా వేలం వచ్చే ఏడాది ఫిబ్రవరి ఏడు, ఎనిమిది తేదీల్లో నిర్వహించే అవకాశాలున్నట్టు తెలిసింది. వచ్చే ఐపిఎల్ సీజన్లో రెండు కొత్త ఫ్రాంచైజీలు ప్రవేశించనున్నాయి. ఇప్పటి...
కొవిడ్ కట్టడికి మరో కొత్త ఆయుధం
నేజల్ స్ప్రేను పరీక్షించిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు
న్యూఢిల్లీ : కొవిడ్ కట్టడికి ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు మరో కొత్త ఆయుధాన్ని సిద్ధం చేస్తున్నారు. రక్తం పలుచబడేందుకు వినియోగించే హెపరిన్ అనే ఔషధాన్ని వారు పరీక్షించారు....
సంపాదకీయం: ఒమిక్రాన్ ముప్పు!
నెమ్మదిగా ప్రవేశించి అతి వేగంగా వ్యాపిస్తున్న వొమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తున్నది. కరోనా దాల్చిన మరో అవతారమై ప్రమాద గంటలు మోగిస్తున్నది. కరోనా రెండో అల సృష్టించిన అసాధారణ మారణకాండ నుంచి తేరుకొంటున్న...
588 స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వైఫై సేవలు
అన్ని రైల్వే స్టేషన్లలో సేవలను ప్రవేశపెట్టిన దక్షిణమధ్య రైల్వే
హాల్ట్ స్టేషన్లు మినహా అన్ని స్టేషన్లలో హైస్పీడ్ వైఫై సేవలు
నవంబర్లో 13,950 జిబి డేటాను వినియోగించుకున్న రైల్వే ప్రయాణికులు
హైదరాబాద్: భారతీయ రైల్వే ప్రయాణికులకు సకల...
జవవరిలో మొదటి జెఇఇ మెయిన్ నోటిఫికేషన్..?
ఫిబ్రవరిలో మొదటి సెషన్కు పరీక్షలు
ఆ తర్వాత మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వరుసగా సెషన్లు
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటి, ఎన్ఐటిలలో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్ 2022 పరీక్షలకు జనవరి మొదటి...
మరో 12 మంది భారత జాలర్లు అరెస్టు
శ్రీలంక నౌకాదళం అదుపులో మొత్తం 55 మంది జాలర్లు
కొలంబో: తమ దేశ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన మరో 12 మంది భారతీయ జాలరులను శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసి రెండు మర...
అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం విజయవంతం
బాలాసోర్ (ఒడిశా) : వ్యూహాత్మక అగ్ని ప్రైమ్ క్షిపణిని శనివారం భారత్ శనివారం విజయవంతంగా పరీక్షించింది. అగ్ని శ్రేణి క్షిపణుల్లో కొత్తతరం అత్యాధునిక రూపాంతరం గల అగ్నిపి అనే ఈ క్షిపణిని ఒడిశా...
ఒమిక్రాన్ సామూహిక వ్యాప్తి లేదు
భయం వద్దు
బాధ్యతగా ఉండండి
దీనితో ప్రపంచంలో చనిపోయింది
ఒక్కరే : డిహెచ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు 9కి చేరాయని, ఈ వేరియంట్ పట్ల ప్రజలు భయాందోళన చెందొద్దని, ప్రతి ఒక్కరూ...
సంపాదకీయం: చదువులో మనువు?
చదువు మనుషులను ఉన్నతులను చేస్తుందనేది ముమ్మాటికీ నిజమే, అయితే ఏ చదువు అటువంటి ఔన్నత్యాన్ని కలిగిస్తుంది అనే ప్రశ్నకు కేంద్ర సెకండరీ విద్యా బోర్డు (సిబిఎస్ఇ) పదో తరగతి ఆంగ్ల సాహిత్య ప్రశ్న...
మిస్ యూనివర్స్గా భారతీయ యువతి సంధు
ఇజ్రాయెల్ : అందంతోపాటు తెలివితేటలకూ పరీక్ష పెట్టే మిస్ యూనివర్స్ 2021 పోటీల్లో భారత యువతి హర్నాజ్ సంధు విజేతగా నిలిచింది. 80 దేశాల నుంచి వచ్చిన అందగత్తెలను వెనక్కి నెట్టి కిరీటాన్ని...
ఫిబ్రవరిలో మొదటి జెఇఇ మెయిన్..?
చివరివారంలో దరఖాస్తులు ప్రారంభమయ్యే అవకాశం
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటి, ఎన్ఐటిలలో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్ పరీక్షలు వచ్చే ఏడాది నుంచి ఫిబ్రవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరం...
సూర్యాపేట డిఎంహెచ్ఒ కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్
ఐదు రోజుల క్రితం జర్మనీ నుంచి వచ్చిన కోడుకు, కోడలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కొత్త వేరియంట్ భారత్లోకి ప్రవేశించిందన్న వార్తతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి కీలక పరిస్థితుల్లో సూర్యాపేట డిఎంహెచ్ఒ...
రాష్ట్రానికి ఒమిక్రాన్ రాలేదు
అసత్య ప్రచారాలు నమ్మొద్దు
దీనికి వేగంగా వ్యాపించే గుణముంది విమానాశ్రయాల్లో నిఘా పెంచాం అక్కడే ఆర్టిపిసిఆర్ పరీక్షలు పాజిటివ్ వస్తే టిమ్స్లో చికిత్స వైరస్ సోకినవారిలో తలనొప్పి, అధిక నీరసం ఇప్పటివరకు...
తల్లి తెలంగాణ ముద్దులపట్టి
ప్రాణాలను పణంగా పెట్టిన దీక్షాదివస్@12
కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అని నినదించిన ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టి సరిగ్గా నేటికి పన్నేండేళ్లు పూర్తయ్యింది.
మన తెలంగాణ/హైదరాబాద్/కరీంనగర్ : ఆనాడు కేసీఆర్ వేసిన...
ఆ మూడు దేశాల ప్రయాణికులపై నిషేధానికి కేంద్రం అనుమతి కోరిన కర్నాటక
బెంగళూర్: దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బోట్స్వానా నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించేందుకు కేంద్రం నుంచి అనుమతి కోరామని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్బొమ్మై తెలిపారు. కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఆ దేశాల్లో...