Home Search
బెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
సమాజాన్ని చీల్చడానికే బిజెపి రథాయాత్ర : మమత ధ్వజం
న్యూఢిల్లీ : బిజెపి నేతలు వారే దేవుళ్లైనట్టు రథాల్లో తిరుగుతున్నారని, ఈ రథాయాత్రను సమాజంలో చీలికలు తేడానికి వినియోగించుకుంటున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ధ్వజమెత్తారు. మైనార్టీ ముస్లింలు అత్యధిక శాతం ఉండే ఉత్తర్దినాజ్పూర్,...
మమత నుంచి మమత లేదు: మోడీ
బెంగాల్ తొలి ఎన్నికల సభలో విసుర్లు
హల్దియా : ప్రజలకు మమత నుంచి మమత కరువు అయిందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు మోడీ ఆదివారం ఇక్కడ తొలి...
కార్పొరేట్ల సేవలో మోడీ సర్కార్
మంచి రోజులు రానున్నాయి’ అన్నా రు ప్రధాని మోడీ. ‘తమకేనేమో’ అనుకున్నారు శ్రామిక ప్రజలు. ‘కార్పొరేట్ సంస్థల’కు అని మోడీ చేతలు నిరూపించాయి. నేను ప్రధాన మంత్రి హోదాలో మాట్లాడటంలేదు. దేశానికి మొదటి...
మమతకు వీడ్కోలు తప్పదు
అవినీతి వ్యవస్థాగతమైంది
బెంగాల్ పరివర్తన్ ర్యాలీలో బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా
నాబాద్విప్: బెంగాల్లో ఎన్నికల ప్రచారాన్ని బిజెపి ముమ్మరం చేసింది. శనివారం నదియా జిల్లాలోని నాబాద్విప్లో ‘పరివర్తన్ యాత్ర’ను బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి...
తృణమూల్కు ప్రత్యామ్నాయం ఏదీ లేదు: మమతాబెనర్జీ
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం ఏ పార్టీ లేదని, రాష్ట్రంలో ఈ స్థానాన్ని మరే పార్టీ సాధించలేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. టిఎంసికి చెందిన షెడ్యూల్డ్ తెగలు, కులాల...
ప్రగతి మాట ప్రైవేటు బాట
పసలేని నిర్మల టీకా...
మొదటిసారి కాగితం లేని...
ఎన్నికల రాష్ట్రాలకు రోడ్లు, మెట్రో రైళ్లు
న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈసారి పశ్చిమ బెంగాల్, కేరళ, అసోంలకు రహదారులు, మెట్రో ప్రాజెక్టుల విషయంలో ప్రాధాన్యత కల్పించారు. ఈ రాష్ట్రాలు త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలకు...
రైల్వేకు రూ. 1.10 లక్షల కోట్లు
ఇందులో మూలధన వ్యయం కింద రూ.1.07 లక్షల కోట్లు
2030 వరకల్లా డిమాండ్కు తగిన సామర్థాన్ని పెంచే జాతీయ రైల్వే ప్రణాళిక
న్యూఢిల్లీ: 2021-22 బడ్జెట్లో రైల్వేశాఖకు 1,10,055 కోట్లను కేటాయించారు. ఇందులో రూ.1,07,100 కోట్లు...
వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత
వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత
రైతు రుణాల లక్ష్యం రూ.16.5 లక్షల కోట్లకు పెంపు
వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, మద్దతు ధరల కోసం రూ.1,72,000 కోట్లు
న్యూఢిల్లీ: రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర...
దీదీ ఇక ఒంటరే: అమిత్ షా
డుంర్జులా: బెంగాల్లో మమత బెనర్జీ ఇక తోడు ఎవరూ లేని ఒంటరి అవుతారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ పరిస్థితి ఏర్పడుతుందని, ఎందుకైనా మంచిదని...
ఎర్ర కోట ముట్టడిపై కేంద్ర నిఘా వైఫల్యం: టిఎంసి విమర్శ
కోల్కత: మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ ప్రశాంతంగా జరిగిందని తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) పేర్కొంది. అయితే, రైతుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా హింస జరిగే అవకాశాలపై కేంద్రానికి ఎందుకు...
నేతాజీ అడుగు జాడల్లోనే నడుస్తున్నాం: ప్రధాని మోడీ
నేతాజీ అడుగు జాడల్లోనే నడుస్తున్నాం
దేశానికి బెంగాల్ అమూల్య సంపదనిచ్చింది
విక్టోరియా మెమోరియల్ సభలో ప్రధాని మోడీ
కోల్కతా: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ స్వాతంత్య్ర సంగ్రామానికి కొత్త దిశనిచ్చారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని...
రొటేషన్ పద్ధతిలో దేశానికి 4 రాజధానులు ఉండాలి
రొటేషన్ పద్ధతిలో దేశానికి 4 రాజధానులు ఉండాలి
వేర్వేరు చోట్ల పార్లమెంట్ సమావేశాలు జరగాలి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్
కోల్కత: రొటేషన్ పద్ధతిలో దేశంలో నాలుగు రాజధానులు ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి...
కీలక ఎన్నికలు
వచ్చే ఏప్రిల్, మే నెలల్లో అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగనున్న ఎన్నికలు భిన్న ప్రాంతాలు, విభిన్న నేపథ్యాలు గల దేశ ప్రజల అభిప్రాయాన్ని తెలియజేయనున్నాయి. ఇక్కడ,...
మహిళను వేధిస్తున్న నిందితుడి అరెస్ట్
వాట్సాప్లో అసభ్య మెసేజ్లు పంపిన నిందితుడు
హైదరాబాద్: మహిళ వాట్సాప్ నంబర్కు అసభ్య మెసేజ్లు పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్న నిందితుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి...
‘పరాక్రమ దివస్’గా నేతాజీ జయంతి
23న కోల్కతాలో జరిగే తొలి కార్యక్రమానికి ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతిని పరాక్రమ దివస్గా జనవరి 23న పాటించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్...
దేశమంతటా వ్యాక్సిన్ దిగ్విజయభేరి
“దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్” ప్రధాని నోట గురజాడ మాట
దేశం మొత్తం మీద 1,91,181 మందికి టీకాలు
12 రాష్ట్రాల్లో కొవాగ్జిన్, 11 రాష్ట్రాల్లో కొవిషీల్డ్ కొవాగ్జిన్తో కొత్త వైరస్ ఆటకట్టు...
టీకాలు వేయించుకున్న బిజెపి ఎంపి, టిఎంసి ఎంఎల్ఎ
న్యూఢిల్లీ: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదటిరోజున టీకాలు వేయించుకున్నవారిలో ఇద్దరు రాజకీయ నేతలు కూడా ఉన్నారు. వారిలో ఒకరు కేంద్ర మాజీమంత్రి, బిజెపి ప్రస్తుత ఎంపి మహేశ్శర్మ కాగా,...
టిఎంసికి ఎంపి శతాబ్ది రాయ్ గుడ్బై?
బెంగాల్లో తృణమూల్కు వరుస ఎదురుదెబ్బలు
కోల్కత: పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి వలసల పర్వం ఆగడం లేదు. తాజాగా.. తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ సభ్యురాలు శతాబ్ది రాయ్ సొంత పార్టీలో తనకు...
మమతకు మరో ఎదురుదెబ్బ
బెంగాల్లో మరో మంత్రి రాజీనామా
కోల్కత: పశ్చిమ బెంగాల్ యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి రతన్ శుక్లా మంగళవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. శుక్లా తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి...