Home Search
రవాణా శాఖ మంత్రి - search results
If you're not happy with the results, please do another search
జోరుగా ధాన్యం కొనుగోళ్లు
గత వానాకాలం మాదిరిగానే ఈసారి కూడా సేకరణ
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 4,039 కేంద్రాలు ప్రారంభం
గతేడాది నవంబర్ 13నాటికి
8లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ
ఈ ఏడాది అదే తేదీకి
పూర్తయిన 7లక్షల71వేల మెట్రిక్...
రేపు ఉదయం 6 గంటల నుంచి మెట్రో సేవలు
మంత్రి కెటిఆర్ ఆదేశాలతో వేళల్లో మార్పులు
ఓ ప్రయాణికుడు ట్విటర్ చేయడంతో స్పందన
సువర్ణ ఆఫర్ వైపు మొగ్గు చూపుతున్న ప్రయాణికులు
ప్రయాణికుల సంఖ్య పెరిగితే ఆదాయం వస్తుందంటున్న అధికారులు
హైదరాబాద్: నగరంలోని మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త....
మద్యం దుకాణాలు… గౌడ్ లకు 15 శాతం… ఎస్సిలకు 10 శాతం…
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా గౌడ, ఎస్సి, ఎస్టిలు ఆర్ధికంగా పరిపుష్టి సాధించేందుకు మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర...
ఆర్ఆర్ఆర్ 12కి.మీ. పెరిగే అవకాశం
మొదటి భాగంపై అధ్యయనం పూర్తి
కొండలు, గుట్టలు, చెరువులు
అడ్డుతగులుతున్న కారణంగా
దక్షిణభాగం 12కి.మీ. పెరిగే సూచన
అలైన్మెంట్లో మార్పులు,చేర్పులు
నవంబర్లో నోటిఫికేషన్ జారీకి
కేంద్రం సన్నద్ధం
మనతెలంగాణ/ హైదరాబాద్ : 344 కిలోమీటర్ల ప్రాంతీయ రింగ్రోడ్డును...
ధాన్యం కొనుగోలు చేస్తాం: ఎర్రబెల్లి
రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
జనగామ, అక్టోబర్ 30: గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి...
పార్టీ అధ్యక్షుడిగా కెసిఆర్
ప్లీనరీలో వెలువడనున్న ప్రకటన
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ అధ్యక్షుడిగా సోమవారం సిఎం కెసిఆర్ మారుమారు ఎన్నిక కానున్నారు. దీనికి నగరంలో హైటెక్స్ ప్రాంగణం వేదిక కాబోతున్నది....
ఎంపీలో ‘గుడ్ సామరిటన్ పథకం’ అమలు
భోపాల్: రోడ్డు ప్రమాదాల్లో ఎవరినైనా సకాలంలో కాపాడే పథకం ‘గుడ్ సామరిటన్ స్కీమ్’. ఇదో కేంద్ర ప్రభుత్వ పథకం. అయితే దసరా(అక్టోబర్ 15) నాడు ఈ పథకం మధ్యప్రదేశ్లో అమలులోకి వచ్చిందని రోడ్డు...
బొగ్గు కొరత, విద్యుత్ సంక్షోభంపై పిఎంఓ సమీక్ష
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరత, విద్యుద్ సమస్యలపై మంగళవారం ప్రధానమంత్రి కార్యాలయం( పిఎంఓ) సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా దేశంలో బొగ్గు నిల్వలు, విద్యుత్ ఉత్పత్తిపై కేంద్ర విద్యుత్ కార్యదర్శి అలోక్ కుమార్,...
తతర్స్థాన్లో కూలిపోయిన రష్యా విమానం
16 మంది మృతి
మాస్కో: రష్యాకు చెందిన ఎల్-410 టర్బోలెట్ అనే విమానం ఆదివారం తతర్స్థాన్లో కూలిపోయింది. ఈ ఘటనలో 16 మంది చనిపోగా, ఏడుగురు గాయపడ్డారు అని రష్యా వార్తా సంస్థ ఆర్ఐఎ...
ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రోత్సహకాలు
6311 వాహనాలకు రూ.26 కోట్ల పన్ను రాయితీ
గ్రేటర్లో మహిళలకు 500 ఎలక్ట్రిక్ ఆటోలు
ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/ హైదరాబాద్: దేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేసిందని...
సింగరేణిలో మొదటి అర్ధ సంవత్సరంలోనే రూ.11,920 కోట్ల అమ్మకాలు
గతేడాదితో పోలిస్తే 67 శాతం వృద్ధి
బొగ్గు అమ్మకాల్లో 81 శాతం వృద్ధి
విద్యుత్ అమ్మకాల్లో 19 శాతం వృద్ధి
మిగిలిన 6 నెలల్లో కూడా అద్భుతమైన వృద్ధి సాధించాలి
చైర్మన్ అండ్ ఎండి ఎన్.శ్రీధర్
మన తెలంగాణ/ హైదరాబాద్...
మా దేశానికి విమానాలు నడపండి!
న్యూఢిల్లీ: విమానాల రాకపోకలను పునరుద్ధరించాలని భారత్కు చెందిన డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజిసిఎ)కు సెప్టెంబర్ 7న తాలిబన్ ప్రభుత్వం లేఖ రాసింది. ఆ లేఖను ఆఫ్ఘనిస్థాన్ తాత్కాలిక పౌర విమానయాన, రవాణా...
రెండేళ్లలో కశ్మీర్ స్వరూపమే మారిపోతుంది
సొరంగాల నిర్మాణానికే లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నాం: గడ్కరీ
జోజిలా టన్నెల్ నిర్మాణం పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి
కార్గిల్ : లడఖ్, జమ్మూ, కశ్మీర్లో సొరంగాలనిర్మాణం కోసమే ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా...
దేశంలో 600 వైద్య కళాశాలలు అవసరం
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
పుణె: ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య(పిపిపి) పద్ధతిలో మౌలిక సౌకర్యాల అభివృద్ధి జరగాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు....
వాయుసేన మరింత బలోపేతం
స్పెయిన్నుంచి 56 సి295 మీడియం ట్రాన్స్పోర్ట్ విమానాల కొనుగోలు
ఎయిర్ బస్తో ఒప్పందంపై రక్షణ శాఖ సంతకాలు
న్యూఢిల్లీ: స్పెయిన్కు చెందిన ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్తో భారత రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం భారీ...
వాణిజ్య ట్రక్కు డ్రైవర్లకు నిర్దిష్ట పని గంటలు
కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ ప్రతిపాదన
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో వాణిజ్య ట్రక్కు డ్రైవర్లకు విమాన పైలట్ల తరహాలో నిర్దిష్టమైన డ్రైవింగ్ పనిగంటలను నిర్ణయించాలని కేంద్ర రవాణా శాఖ మత్రి నితిన్...
రోడ్డు ప్రమాదాలపై సర్కారు నజర్
మోటారువాహనాల చట్టాలను సరిచేసే యత్నాలు
ఇక ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో బారీకేడ్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్షంగా సర్కారు సమాలోచనలు సాగిస్తోంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టే...
మూడు జిల్లాల్లో ముచ్చటగా మూడు జ్యూట్ పరిశ్రమలు
వరంగల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు
గ్లోస్తెర్, కాళేశ్వరం ఆగ్రో, ఎంబిజి కమోడిటీస్
లిమిటెడ్ కంపెనీలతో ఎంఒయులు మొత్తం
రూ.887కోట్ల పెట్టుబడి గన్నీ బ్యాగుల
ఉత్పత్తిలో రాష్ట్రానికి కలగనున్న స్వయం సమృద్ధి...
మెట్రోను ఆదుకుంటాం
పూర్వవైభవ పునరుద్ధరణ చర్యలపై
అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు
కమిటీలో మంత్రి కెటిఆర్, రాజీవ్శర్మ,
సోమేశ్కుమార్ తదితరులు
సమీక్ష సమావేశంలో సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ప్రయాణాలు తగ్గడం వల్ల హైదరాబాద్ మెట్రో ఆర్థికంగా...
మమతపై బిజెపి ఫిర్యాదు
కోల్కతా: బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తన నామినేషన్ పత్రాల్లో తనపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను పొందుపరచలేదని ఆరోపిస్తూ ఎన్నికల కమిషన్కు బిజెపి ఫిర్యాదు చేసింది. బెంగాల్లోని భవానీపూర్ నియోజకవర్గానికి ఈ...