Home Search
సముద్రం - search results
If you're not happy with the results, please do another search
అమీనాపురంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో చోరీ
కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురంలోని గుడిలో చోరీ జరిగింది. దుండగులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. రూ. 20 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలు అపహరించారు....
రుతుపవనాలు ముందుకు
రాగల 48 గంటల్లో తెలంగాణ, ఎపిలోని కొన్ని ప్రాంతాల్లో నేడు, రేపు వర్షాలు
మన నైరుతి రుతుపవనాలు శనివారం మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, ముంబైతో సహా, కొంకణ్లోని చాలా ప్రాంతాల్లోని మధ్య...
ఇలాంటి కథ ఎప్పుడూ వినలేదు
పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న...
కంటైనర్ డిపోలో పేలుడు… 49 మంది దుర్మరణం
బంగ్లాదేశ్లో 49 మంది దుర్మరణం
300 మందికి గాయాలు
దద్దరిల్లిన చిట్టగాంగ్ ఏరియా
ఢాకా : బంగ్లాదేశ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో కనీసం 49 మంది దుర్మరణం చెందారు. చిట్టగాంగ్లో ఓ షిప్పింగ్...
జూన్ రెండో వారం వరకు ఎండల తీవ్రత తప్పదు !
గాలిలో తేమ, వేడి కారణంగా ఉక్కపోత అధికం...
రానున్న మూడురోజులు పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం
జూన్ 8 నాటికి తెలుగు రాష్ట్రాలను తాకనున్న నైరుతి రుతుపవనాలు
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ రెండో వారం...
పలు రాష్ర్టాలలో వర్ష సూచన
న్యూఢిల్లీ : రానున్న ఐదు రోజుల పాటు కోస్తాంధ్ర, దక్షిణ కర్ణాటక, కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండి) శుక్రవారం విడుదల చేసిన వాతావరణ బులెటిన్లో పేర్కొంది. బీహార్, జార్ఖండ్,...
తూర్పు ఉక్రెయిన్ పై భీకర దాడులు చేస్తున్న రష్యా
మాస్కో: తూర్పు ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు చేస్తోంది. జిక్రాన్ హైపర్ సోనిక్ క్షిపణిని రష్యా విజయవంతంగా పరీక్షించింది. వెయ్యి కిలో మీటర్ల దూరంలో తెల్లసముద్రంలో లక్ష్యాన్ని ఛేధించినట్టు వెల్లడించింది. ప్రస్తుత...
లక్ష్య ఛేదనలో రష్యా జిక్రాన్ క్షిపణి సక్సెస్
మాస్కో : కంటికి కన్పించకుండా, శబ్ధ వేగాన్ని మించి దూసుకువెళ్లి 1000 కిలోమీటర్ల దూరంలోని లక్షాన్ని ఛేదించిందీ రష్యాకు చెందిన క్షిపణి. ఈ జిక్రాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ను రష్యా సైన్యం శనివారం...
రాగల మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు...
ఎపి, తెలంగాణలో రానున్న మూడురోజులు వర్షాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు మొత్తం, లక్ష ద్వీప ప్రాంతానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలు, కొమోరిన్ ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండి తెలిపింది....
రానున్న మూడురోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
హైదరాబాద్: రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు...
జపాన్ సమీపంలో చైనా, రష్యా యుద్ధ విమానాల విన్యాసాలు
క్వాడ్ సదస్సు సమయంలోనే కవ్వింపు చర్య
టోక్యో: ఓ వైపు టోక్యోలో క్వాడ్ సదస్సు జరుగుతున్న సమయంలోనే మంగళవారం చైనా, రష్యా యుద్ధ విమానాలు జపాన్కు దగ్గర్లో ఉమ్మడి విన్యాసాలు నిర్వహించాయి. ఈ విషయాన్ని...
ఉక్రెయిన్కు 50 దేశాల నుంచి ఆధునిక ఆయుధాలు
అమెరికా రక్షణ కార్యదర్శి ఆస్టిన్ వెల్లడి
వాషింగ్టన్ : ఉక్రెయిన్కు హార్పూన్ లాంచర్లు, క్షిపణులు వంటి అత్యంత ఆధునిక సాంకేతిక ఆయుధాలను ఎక్కువ సంఖ్యలో పంపడానికి దాదాపు 50 దేశాల రక్షణ మంత్రులు అంగీకరించారని...
రానున్న 3రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు...
రష్యా అధ్యక్షుడు పుతిన్పై హత్యాయత్నం
ఉక్రెయిన్ సైనికాధికారి వెల్లడి
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై హత్యాయత్నం జరిగిందని, ఈ హత్యాయత్నం నుంచి ఆయన తప్పించుకున్నారని ఉక్రెయిన్ సైనికాధికారి ఒకరు వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి...
2 రోజుల జపాన్ పర్యటనకు ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: టోక్యోలో మే 24న జరిగే క్వాడ్ లీడర్స్ సమ్మిట్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడాతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ...
కేంద్రం, రాష్ట్రాలకు సమాన అధికారాలుంటాయి
మండలి సిఫార్సులకు కట్టుబడాల్సిన అవసరం లేదు
అయితే మనది సహకార సమాఖ్య వ్యవస్థ అయినందున చర్చలు అవసరం
జిఎస్టి చట్టాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: జిఎస్టి( వస్తు, సేవల పన్ను) మండలి సిఫార్సులకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు...
రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులు
వద్దిరాజు, దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: టిఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ప్రకటించారు. వివిధ రాజకీయ, సామాజిక, ఆర్థిక స మీకరణలను పరిశీలించిన మీదట...
చెరువు కట్టపై ట్రాక్టర్ బోల్తా.. ఐదుగురు మృతి
ఖానాపురం: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ వద్ద బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. దూ సముద్రం చెరువు కట్టపై ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతిచెందారు. ఘటనాస్థలంలో...
అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు
దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవులకు పూర్తిగా విస్తరణ
రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం
విదర్భ నుంచి కోస్తాంధ్ర జిల్లాలో కొనసాగుతున్న ఉష్ణగాలుల తీవ్రత
మనతెలంగాణ/హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు అండమాన్ను తాకాయని, బంగాళాఖాతంలో...